NEWS

NEWS

యాదాద్రీశుడికి రికార్డుస్థాయి ఆదాయం

20 రోజుల్లో రూ. 2 కోట్ల పైగా రాబడి యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర,జనవరి3: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. గత 20 రోజుల్లో రూ. 2 కోట్ల 12 లక్షల 16 వేల 700లు హుండీ ఆదాయం వచ్చింది. బంగారం 167 గ్రాములు రాగా, వెండి 2 కిలోల…

మెస్‌ ‌తెరవాలంటూ ఓయూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి3: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళకు దిగారు. తమకు వెంటనే మెస్‌ ‌సౌకర్యం కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేశారు. విద్యార్థుల ఆందోళనతో రోడ్డు పై కొంతసేపు ట్రాఫిక్‌ ‌జామ్‌ అయ్యింది. గత రెండు నెలలుగా తమకు మెస్‌ ‌వసతి కల్పించటం లేదని ఇ-2 హాస్టల్‌ ‌విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం…

సామాజిక ఉద్యమదీప్తి సావిత్రీబాయి ఫూలే

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జనవరి3: దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా భారతజాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్ఞానాన్ని, చారిత్రక కృషిని సీఎం కేసీఆర్‌ ‌స్మరించుకున్నారు. మహిళల సమాన హక్కుల సాధన కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన కృషి మరువలేనిది అని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి సావిత్రిబాయి అందించిన స్ఫూర్తి నేటి తరం…

తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసిన కెసిఆర్‌

ఇప్పు‌డు దేశాన్ని ఎలా ఉద్దరిస్తారో చెప్పాలి నిరంతర విద్యుత, ప్రాజెక్టులు వస్తే బోర్ల సంఖ్య ఎలా పెరిగింది ఆదాయం పెరుగుతూ వస్తున్నా ఎక్కడికి పోతోంది ఎపిని, వారి సంస్కతిని విమర్శించిన సంగతి కెసిఆర్‌ ‌మరిచారా డియా సమావేశంలో మండిపడ్డ బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి3: తెలంగాణలో ఎక్కడా 24 గంటల కరెంట్‌ ‌రావడం లేదని రాష్ట్ర బీజేపీ…

ఆం‌ధ్రావాళ్లను కుక్కలుఅని అన్నావా లేదా

ఆంధ్రా పార్టీలు అవసరం లేదని అన్నావా లేదా పోలవరంపై ‘సుప్రీమ్‌’‌లో కేసులు వేసావా లేదా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఎపిలో కాలుపెడతావు కెసిఆర్‌కు ప్రశ్నలు సంధించిన బిజెపి  ఎంపి జివిఎల్‌ విశాఖపట్టణం,జనవరి3(ఆర్‌ఎన్‌ఎ): ఆం‌ధ్రావాళ్లు.. ఆంధ్రా పార్టీలంటూ విమర్శలు చేసిన కెసిఆర్‌ ఇప్పు‌డు ఏ మొహం పెట్టుకుని ఆంధ్రాకు వస్తున్నాడని  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై బీజేపీ…

దేశంలో కొత్తగా 173 కోవిడ్‌ ‌కేసులు నమోదు

Covid-19

మొత్తంగా 2,670 యాక్టివ్‌ ‌కేసులు న్యూ దిల్లీ, జనవరి 2 : దేశంలో కోవిడ్‌ ‌కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మాస్కులు ధరించి మాయదారి మహమ్మారిని అంతం చేయాలని సూచిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 173 కోవిడ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఇద్దరు…

అదనంగా 19 ఫస్ట్ ‌మైల్‌ ‌కనెక్టివిటి ప్రాజెక్టులు

హైదరాబాద్‌, ‌పిఐబి, జనవరి 02 : కోల్‌ ఇం‌డియా లిమిటెడ్‌(‌సిఐఎల్‌), ఎస్‌సిసిఎల్‌ ‌కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ 330 మిలియన్‌ ‌టన్నుల సామర్ధ్యంతో అదనపు 19 తొలి మైలు అనుసంధానం(ఎఫ్‌ఎం‌సి) ప్రాజెక్టులను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టులను ఆర్థిక సంవత్సరం 26-27 నాటికి అమలు జరుగనున్నాయి. మంత్రిత్వ శాఖ 526 ఎంటిపిఎ సామర్థ్యం, రూ. 18000 కోట్ల…

పబ్లిసిటీ కోసం ప్రజలను బలి తీసుకున్న బాబు

డ్రోన్‌ ‌కెమెరాల ద్వారా చిత్రీకరణలో  ఇంత విషాదమా తొక్కిసలాట ఘటననలపై పవన్‌ ‌కళ్యాణ్‌ ఎం‌దుకు నోరుమెదపరేం సిఎం జగన్‌తో భేటీ అయిన మంత్రి రోజా.. ఎపిలో బిఆర్‌ఎస్‌ ‌ప్రభావం నిల్‌ అని వ్యాఖ్య విజయవాడ, జనవరి 2 : చంద్రబాబు తన ప్రచారానికి జనాలను బలి తీసుకుం టున్నారని మంత్రి రోజా  మండిపడ్డారు.’ ఈయన చంద్రబాబు…

చైనాలో పెరుగుతున్న కోవిడ్‌ ‌కేసులతో ఆందోళన

బీజింగ్‌, ‌జనవరి 2 : చైనాలో మళ్లీ కొవిడ్‌ ‌కేసులు పెరుగుతుండడంతో చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కొన్ని దేశాలు నిబంధనలు, మరికొన్ని దేశాలు నిషేధం విధించాయి. అందులో భాగంగా ఈనెల 5వ తేదీ నుంచి చైనా నుంచి యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌కు వచ్చే ప్రయాణికులు రెండు రోజుల్లోగా కొవిడ్‌ ‌రిపోర్టును అందజేయాల్సిందిగా అధికారులు నిర్ణయించారు.…

వైకుంఠ ఏకాదశిన తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమల, జనవరి 2 : వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో ఆలయాలన్నీ కళకళలాడాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ జాము నుంచే ఆలయాల వద్ద క్యూ కట్టారు. తిరుమల శ్రీవారి దర్శనం…