ఒక్కో డయాలసిస్ సెంటర్పై వందకోట్లు ఖర్చు
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వరంగా డయాలసిస్ సెంటర్లు చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానాలో ప్రారంభించిన మంత్రులు యాదాద్రి,ప్రజాతంత్ర,జనవరి3: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, వాటి పనితీరు దేశంలో మరెక్కడా లేవని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. డయాలసిస్ సెంటర్లు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దేవుడు ఇచ్చిన వరం లాంటివని పేర్కొన్నారు. ఒక్కో డయాలసిస్…






