NEWS

NEWS

పర్యావరణ విధ్వంసంతో వాతావరణ మార్పులు

ఇటీవలి అమెరికా మంచు తుఫాన్లకు ఇవే  కారణాలు అప్రమత్తంగా ఉండాలంటున్న పర్యావరణవేత్తలు న్యూదిల్లీ,జనవరి3 : వాతావరణ మార్పులు ఈ మధ్యకాలంలో విపరీతంగా ఉంటున్నాయి. అతిగా మంచు కురవడం, అతిగా శీతల గాలులు, అతిగా ఎండలు మనం చూస్తున్నాం. పర్యవారణ విధ్వంసంతోనే ఇదంతా జరుగుతోందని అంటున్నారు. దీనిపై ప్యారిస్‌ ‌చర్చలు అమలు చేసేందుకు ముందుకు రావాల్సి ఉందన్నారు.…

ఉత్తరాదిని వణికిస్తున్న చలిపులి

న్యూదిల్లీ,జనవరి3 : ఉత్తరాదిని చలిపులి వణికిస్తోంది. చలిగాలులతో ప్రజలు ఇండ్లకే పరిమిత మవుతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో యూపీ రాజధాని లక్నోలో జనవరి 4 నుంచి 7 వరకూ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని పట్టణ, గ్రాణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నాలుగు రోజుల పాటు సెలవలు ప్రకటించామని లక్నో జిల్లా మేజిస్ట్రే…

ఉత్తరాదిని వణికిస్తున్న చలిపులి

న్యూదిల్లీ,జనవరి3 : ఉత్తరాదిని చలిపులి వణికిస్తోంది. చలిగాలులతో ప్రజలు ఇండ్లకే పరిమిత మవుతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో యూపీ రాజధాని లక్నోలో జనవరి 4 నుంచి 7 వరకూ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని పట్టణ, గ్రాణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నాలుగు రోజుల పాటు సెలవలు ప్రకటించామని లక్నో జిల్లా మేజిస్ట్రే…

దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో మరో మలుపు

న్యూదిల్లీ,జనవరి3 : దిల్లీ లిక్కర్‌ ‌స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ  మద్యం కేసులో నిందితులైన ఎక్సైజ్‌ ‌శాఖ మాజీ అధికారులు కుల్దీప్‌ ‌సింగ్‌, ‌నరేందర్‌ ‌సింగ్‌ ‌కు మధ్యంతర బెయిల్‌ ‌మంజూరు చేసింది సీబీఐ స్పెషల్‌ ‌కోర్టు. ఇందులో ముత్తా గౌతమ్‌, అరుణ్‌…

దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో మరో మలుపు

న్యూదిల్లీ,జనవరి3 : దిల్లీ లిక్కర్‌ ‌స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ  మద్యం కేసులో నిందితులైన ఎక్సైజ్‌ ‌శాఖ మాజీ అధికారులు కుల్దీప్‌ ‌సింగ్‌, ‌నరేందర్‌ ‌సింగ్‌ ‌కు మధ్యంతర బెయిల్‌ ‌మంజూరు చేసింది సీబీఐ స్పెషల్‌ ‌కోర్టు. ఇందులో ముత్తా గౌతమ్‌, అరుణ్‌…

మత్స్యకారుల కోసం గ్రూప్‌ ఇన్సూరెన్స్

న్యూదిల్లీ,జనవరి3 :మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్ ‌పథకం తీసుకొచ్చింది. ఈ స్కీం ద్వారా రాష్ట్రంలోని 5,200 మంది మత్స్యకారులు, మహిళా మత్స్య సహకార సంఘాల్లోని 3 లక్షల మందికిపైగా సభ్యులకు మేలు జరగనుంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయినా, తప్పిపోయినా వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా…

మత్స్యకారుల కోసం గ్రూప్‌ ఇన్సూరెన్స్

న్యూదిల్లీ,జనవరి3 :మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్ ‌పథకం తీసుకొచ్చింది. ఈ స్కీం ద్వారా రాష్ట్రంలోని 5,200 మంది మత్స్యకారులు, మహిళా మత్స్య సహకార సంఘాల్లోని 3 లక్షల మందికిపైగా సభ్యులకు మేలు జరగనుంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయినా, తప్పిపోయినా వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా…

బాలికా వివాహ వయస్సు చట్టం

న్యూదిల్లీ,జనవరి3 : బాలికల వివాహ వయస్సు పెంపునకు సంబంధించిన బిల్లు సెలెక్ట్ ‌కమిటీకి వెళ్లడంతో కొంతకాలం దీనిపై ఎదురుచూడక తప్పదు. ఏడాది దాటినా దానిపై ఎలాంటి నిర్ణయం రాలేదు. మొన్నటి పార్లమెంట్‌ ‌సమావేశాల్లో కూడా దీనిపై చర్చ సాగలేదు. టీనేజ్‌ ‌పెళ్లిళ్ల వల్ల పిల్లల్లో అవగాహన లేకపోవడం, జీవితం పట్ల అవగాహన లేకపోవడంతో సంసారాలు విచ్చిన్నం…

బాలికా వివాహ వయస్సు చట్టం

న్యూదిల్లీ,జనవరి3 : బాలికల వివాహ వయస్సు పెంపునకు సంబంధించిన బిల్లు సెలెక్ట్ ‌కమిటీకి వెళ్లడంతో కొంతకాలం దీనిపై ఎదురుచూడక తప్పదు. ఏడాది దాటినా దానిపై ఎలాంటి నిర్ణయం రాలేదు. మొన్నటి పార్లమెంట్‌ ‌సమావేశాల్లో కూడా దీనిపై చర్చ సాగలేదు. టీనేజ్‌ ‌పెళ్లిళ్ల వల్ల పిల్లల్లో అవగాహన లేకపోవడం, జీవితం పట్ల అవగాహన లేకపోవడంతో సంసారాలు విచ్చిన్నం…

‌ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్‌ ‌వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు…

నిర్వహణ తేదీలు తెలిపేలా రేషన్‌ ‌షాప్స్, ‌పంచాయతీ ఆఫీసుల వద్ద బోర్డుల ఏర్పాటు ఈనెల 18 నుండి ప్రారంభమయ్యే కంటి వెలుగు విజయవంతం చేయాలి వంద రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి గిన్నీస్‌ ‌బుక్‌ ‌లోకి ఎక్కెలా కృషి చేద్దాం మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు పిలుపు కంటి వెలుగు…