అసభ్యకర ట్రోల్స్పై మండిపడ్డ దిల్లీ మహిళా కమిషన్

న్యూ దిల్లీ, జనవరి 17 : సోషల్ వి•డియాలో ట్రోల్ చేసే వారు ఈ మధ్యకాలంలో ఎక్కువై పోయారు. ముఖ్యంగా క్రికెటర్ల భార్యలు, వారి పిల్లలపై ఆన్ లైన్ ట్రోలర్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వారికి ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మాలివాల్ వార్నింగ్ ఇచ్చారు. బుద్ధి మార్చుకోకపోతే…








