NEWS

NEWS

పాక్‌ ‌ముసలి కన్నీరు

నెత్తురు తాగే వ్యాఘ్రం సాధుజీవి రూపమెత్తింది ప్రాణాల తోడేసే తోడేలు శాంతి మంత్రం వల్లిస్తుంది కత్తుల తెగదూసే కర్కశి మైత్రి హస్తం అందిస్తుంది విద్వేషం చిమ్మే కాలనాగు కరుణ రసము స్రవిస్తుంది తగవుకు తెగపడే ఉగ్రదేశం సామరస్యం స్వాగతిస్తుంది మూడు యుద్దాల తదుపరి గుణపాఠం నేర్చుకున్నామని పాక్‌ ‌కొత్త పాట పల్లవిస్తుంది ఇకపై శాంతియుత జీవనం…

నిర్వహణ లోపాలే విమాన ప్రమాదానికి కారణమా…?

(నేపాల్‌ ‌యతి ఏయిర్‌లైన్స్ ‌విమాన దుర్ఘటనలో తుద శ్వాస విడిచిన అమాయక ప్రయాణికులకు అశ్రు నివాళిగా) ఎత్తైన ఎవరెస్టు హిమగిరుల శ్రేణులు, భయానక లోయలు, ప్రకృతి అందాల విందులు, పర్వతారోహకుల సాహస గుంపులు, పర్యాటకుల సందడుల నడుమ నిత్యం నేపాల్‌ ‌విమానాశ్రయాలు నిండుకుండలను తలపిస్తుంటాయి. గత ఆదివారం రోజున 72 మంది ప్రయాణికులతో దిగడానికి సిద్ధంగా…

బిజెపి కార్యవర్గంలో చర్చకు రాని ప్రజా సమస్యలు..

బిజెపి మరోమారు ఎన్నికల శంఖారావం పూరించింది. 9 రాష్టాల్ల్రో విజయమే లక్ష్యంగా కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేసుకున్నారు. ఈ ఏడాది తెలంగాణ సహా  తొమ్మది రాష్టాల్ర ఎన్నికలపై దృష్టి సారించింది. అందుకోసం బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. బిజెపి కార్యవర్గ సమావేశంలో ఈ రెండే అంశాలపైనే  ప్రధానంగా చర్చ సాగాయని…

గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు..

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, పట్టణాలలో  పుట్టగొడుగుల్లా  బెల్టు దుకాణాలు మద్యం ను విక్రయిస్తున్నాయి . మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతూ వున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఏరులై పారుతున్న అన్నీ తెలిసినా అటువైపు కన్నెత్తిచూడ కుండా  ఎక్సైజ్‌ అధికారులు వ్యవహరించడం జరుగుతుందని ఆరోపణలు వినవస్తోంది. అన్ని జిల్లాలలో…

తిరుమలలో టోకెన్లు లేని వారికి శీఘ్ర దర్శనం

తిరుమల, జనవరి 18 : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 5 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాలు భాగంగా నవగ్రహ హోమం ఘనంగా జరిగింది.ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8.30 నుంచి…

శ్రీ‌శైలం ఆలయానికి భారీగా ఆదాయం

శ్రీశైలం, జనవరి 18 : శ్రీశైలంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల వల్ల ఆలయానికి భారీ ఎత్తున ఆదాయం సమకూరింది. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.3.57 కోట్లు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు ప్రకటించారు. 103 గ్రాములు బంగారం, 7.520 కిలోల వెండి ఆభరణాలు, 243 అమెరికా డాలర్లు, 220 యూఏఈ ధీర్హములు, 61 సింగపూర్‌ ‌డాలర్లు,…

ఉ‌క్రెయిన్‌లో ఘోర ప్రమాదం

హెలికాప్టర్‌ ‌కూలిన ఘటనలో హోమ్‌ ‌మంత్రి సహా 17 మంది దుర్మరణం కీవ్‌, ‌జనవరి 18 : ఉక్రెయిన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కీవ్‌ ‌నగరంలోని బ్రోవరీ టౌన్‌ ‌కిండర్‌గార్డెన్‌ ‌సపంలో హెలికాప్టర్‌ ‌కుప్పకూలింది. ఈ ఘటనలో ఉక్రెయిన్‌ ‌హోంమంత్రి సహా 16 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. హోంశాఖ…

వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు టిడిపి నేతల ఘననివాళి

అమరావతి, జనవరి 18 : ఎన్టీఆర్‌ ‌వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడికి టీడీపీ నేతలు ఘనగంఆ నివాళి అర్పించారు. పార్టీ కార్యాలయంలో టిడిపి అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. మహానటుడు, ప్రజానాయకుడిగా ఎన్టీఆర్‌ ‌చరిత్ర సృష్టించారన్నారు. ప్రజాహిత పాలనకు, సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్‌ ఆద్యుడు అని పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలకు ఎన్టీఆర్‌ ‌సరికొత్త దిశా నిర్దేశర…

దిల్లీ అసెంబ్లీలో నోట్ల కట్టల కలకలం

తన నోరు మూయించేందుకు లంచం ఎర ఆరోపణలు చేసిన ఆప్‌ ఎమ్మెల్యే మొహిందర్‌ ‌గోయల్‌ న్యూ దిల్లీ, జనవరి 18 : దిల్లీ అసెంబ్లీ మూడోరోజు బుధవారం కూడా ఆందోళన కొనసాగింది. . విదానసభలో మాట్లడేందుకు అవకాశం ఇవ్వగానే ఆప్‌ ఎమ్మెల్యే మొహిందర్‌ ‌గోయల్‌ ‌నోట్ల కట్టలను ప్రదర్శించారు. దాంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది.…

ఇం‌డోనేషియాలో భారీ భూకంపం

న్యూ దిల్లీ, జనవరి 18 : ఇండోనేషియాలో  భారీ భూకంపం సంభవించింది. బుధవారం  తెల్లవారు జామున సులావేసిలో భూమి కంపించింది. రిక్టర్‌ ‌స్కేలుపై భూకంపం తీవ్రత  6.1గా నమోదయింది.  సులవేసి ప్రావిన్స్‌కి ఉత్తరాన 65 కి. దూరంలో ఉన్న గొరొన్‌టాలోలో భూకంప కేంద్రం ఉందని  యూఎస్‌ ‌జియోలాజికల్‌ ‌సర్వే  వెల్లడించింది. సముద్రంలో 145 కిలోటర్ల లోతులో…