NEWS

NEWS

సుప్రీమ్‌ ‌కోర్టు కొలీజియంలో కేంద్రానికి చోటు

న్యూ దిల్లీ, జనవరి 16 : సుప్రీమ్‌ ‌కోర్టు కొలీజియమ్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని న్యాయశాఖ మంత్రి కిరణ్‌ ‌రిజిజు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈమేరకు సోమవారం కిరణ్‌ ‌రిజిజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు సమాచారం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్యానెల్‌లో పారదర్శకత మరియు జవాబు దారీతనం కోసం ప్రభుత్వ ప్రతినిధులను…

దిల్లీలో భారీగా పతనమయిన ఉష్ణోగ్రతలు

1.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు ఉత్తరభారతంపై పంజా విసురుతున్న చలి పులి న్యూ దిల్లీ, జనవరి 16 : ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్టాల్ల్రో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవు తున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు…

అమెరికా కాలిఫోర్నియాలో తుఫాన్‌ ‌బీభత్సం

వర్షాలతో జనజీవనం అతలాకుతలం ఎమర్జెన్సీని ప్రకటించిన అధ్యక్షుడు జో బైడెన్‌ ‌మొత్తం 19 మంది మరణించినట్లు వెల్లడి కాలిఫోర్నియా, జనవరి 16 : అమెరికా కాలిఫోర్నియాలో తుఫాన్‌ ‌బీభత్సం సృష్టించింది. దీంతో కాలిఫోర్నియాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎమర్జెన్సీని ప్రకటించారు. కొన్ని వారాలుగా తుఫాన్‌తో, భారీ వర్షాలతో కాలిఫోర్నియా ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కాలిఫోర్నియాలో భారీ…

తెలుగు సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండుగ

యుగయుగాలుగా, తరతరాలుగా అవిచ్ఛి న్నంగా ప్రవహిస్తున్న క్షీర ధార హైందవ సంస్కృతి.  ఆ పాల వెల్లువలో పెల్లుబికిన మీగడ తరగలే మన సాంప్రదాయాలు. హైందవ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలకు ‘‘పండగ కేంద్ర బిందువు, పండుగలు శుభ సూచకాలు. ప్రతి కుటుంబంలో కష్ట నష్టాలను మరపించి, నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. పండగలు పురాణేతిహాస, రుతు సంబంధాలు, శీతోష్ణ  స్థితుల,…

రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సందడి

నగరంలో లోగిళ్లలో భోగిమంటలు…పట్టణాల్లో, పల్లెల్లో ముగ్గుల పోటీలో వేడుకలు రెండు రోజుల్లో సిటీ దాటిన  లక్షా 20 వేల వాహనాలు హైదరాబాద్‌లో బోసిపోతున్న రోడ్లు సొంతూర్లకు వెళ్లాలనుకున్న వారికి బస్టాండ్లలో తప్పని పడిగాపులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 14 : జంటనగరాల్లోనూ, పల్లెల్లోనూ సంక్రాంతి సందడి నెలకొంది. నగరంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. గ్రామాలకు వెళ్లినవారు…

‌ప్రజలంతా సుఖసంతోషాలతో వర్దిల్లాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 14 : దేశ, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ ‌సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకర  సంక్రాంతిని ప్రజలంతా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని కోరారు. ప్రతి ఇల్లు సిరిసంపదలతో నిండాలన్నారు.  ఒకప్పుడు సాగు దండగ అన్న తెలంగాణలో నేడు పండగ అయ్యిందని తెలిపారు. వ్యవసాయ ప్రగతిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.…

2024 ఎన్నికలే లక్ష్యంగా… కాంగ్రెస్‌ ‌మరో యాత్ర

26 నుంచి ‘సాత్‌ ‌సే హాత్‌ ‌జోడో’ పేరుతో కాంగ్రెస్‌ ‌మరో యాత్ర వివరాలు వెల్లడించిన కాంగ్రెస్‌ ‌నేత జైరామ్‌ ‌రమేశ్‌ న్యూ దిల్లీ, జనవరి 14 : జోడో యాత్ర’ ముగియకముందే.. కాంగ్రెస్‌ ‌పార్టీ మరో యాత్ర చేపట్టనుంది. 2024 ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్‌ ‘‌సాత్‌ ‌సే హాత్‌ ‌జోడో’ అనే మరో యాత్ర…

పంజాబ్‌లో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 14 : రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర పంజాబ్‌లో కొనసాగుతున్నది. మూడో రోజు శనివారం తెల్లవారుజామున లూథియానాలోని లాధోవల్‌ ‌క్యాంప్‌ ‌నుండి జలంధర్‌లోని గోరయా, ఫిల్లౌర్‌ ‌వైపు సాగింది. ఉష్ణోగ్రతలు భారీగా పడి పోయి అతి చల్లటి, పొగమంచుతో కూడిన వాతావరణంలో కూడా రాహుల్‌ ‌గాంధీ…

బిజెపిని సాగనంపితేనే దేశానికి మేలు

చారిత్రాత్మకం కాబోతున్న ఖమ్మం బిఆర్‌ఎస్‌ ‌సభ సనానహక సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 14 : దేశ చారిత్రాత్మక సభకు ఖమ్మం వేదిక కావడం అదృష్టమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. ఈ నెల 18న ఖమ్మం వేదికగా జరగబోయే బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు సంబంధించిన సన్నాహక సమావేశంలో…

రాష్ట్ర పారిశ్రామికాభివృద్దికి సహకరించాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 14 : పారిశ్రామిక పురోగతికి కేంద్రం సహకరించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌లేఖ రాశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లే అని పేర్కొన్నారు. ఎనిమిదేండ్లలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకం అని చెప్పారు. తెలంగాణ…