NEWS

NEWS

వాహనదారులకు కొత్త నిబంధనలు

లారీ డ్రైవర్ల కోసం కొత్త చట్టం ! ట్రక్‌ ‌డ్రైవర్ల పని వేళలను మార్చే అవకాశం న్యూ దిల్లీ, జనవరి 19 : వాహనదారులకు కొత్త కొత్త నిబంధనలను అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా టోల్‌టాక్స్ ‌విషయంలో కీలక మార్పులు చేస్తోంది. టోల్‌గేట్ల వద్ద వాహనదారులకు ఇబ్బందులు పడకుండా సేవలను మరింతగా సులభతరం చేస్తోంది.…

చైనాలో కొనసాగుతోన్న కొరోనా విలయతాండవం

న్యూ దిల్లీ, జనవరి 19 : చైనాలో కరానో విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. జీరో కోవిడ్‌ ‌పాలసీ తర్వాత చైనాలో రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఒక్క డిసెంబర్‌లోనే చైనాలో లక్షమందికి పైగా కరోనాతో చనిపోయినట్లు సమాచారం. చైనాలోని ప్రధాన నగరాలే కాదు, చిన్న చిన్న…

రాహుల్‌ ‌తెలివైన నేత

న్యూ దిల్లీ, జనవరి 19 : కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ చాలా తెలివైన వ్యక్తి అంటూ రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌మాజీ గవర్నర్‌ ‌రఘురామ్‌ ‌రాజన్‌ ‌ప్రశంసలు కురిపించారు. రాహుల్‌ ‌గాంధీకి పప్పు అనే  ఇమేజ్‌ ‌రావడం దురదృష్టకరమని ..ఆయన నిజంగా తెలివైన వ్యక్తని అన్నారు. వరల్డ్ ఎకానమిక్‌  ‌ఫోరంలో భాగంగా ఓ నేషనల్‌ ‌డియాకు…

న్యూజిలాండ్‌ ‌ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ‌రాజీనామా

ఆక్లాండ్‌, ‌జనవరి 19 : న్యూజిలాండ్‌ ‌ప్రధాని పదవికి జెసిండా ఆర్డెర్న్ ‌రాజీనామా చేశారు. ఫిబ్రవరి  మొదటి వారంలో  ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధికార లేబర్‌ ‌పార్టీ సమావేశంలో ప్రకటించారు. వచ్చేనెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు న్యూజిలాండ్‌  ‌జెసిండా ఆర్డెర్న్  ‌ప్రకటించారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని…

‌ప్రమాదంలో దేశ ప్రజాస్వామ్యం

రాష్ట్రాలను కూల్చడమే లక్ష్యంగా అరాచకం కెసిఆర్‌ ‌జాతీయ లక్ష్యానికి మా మద్ధతు కలసికట్టుగా పోరాడుదామని దిల్లీ, పంజాబ్‌, ‌కేరళ రాష్ట్రాల సిఎంలు, జాతీయ నేతల పిలుపు ఖమ్మం సభలో పాల్గొన్న నేతలు ఖమ్మం, ప్రజాతంత్ర నెట్‌వర్క్, ‌జనవరి 18 :అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్‌ ‌మాట్లాడుతూ…ఈ సభ దేశానికి దిక్సూచి, కేసీఆర్‌ ‌పోరాటానికి మద్దతు…

2024‌లో మీరు ఇంటికి…మేం దిల్లీకి

దేశం లక్ష్యం వైపు వెళ్లేలా పాలన దేశంలో అడుక్కునే అసవరం లేకుండా చేస్తాం దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్‌ ‌వనరులను సద్వినియోగం చేస్తే దేశం సుభిక్షం ఎల్‌ఐసీని, ఇతర సంస్థలను ప్రైవేటుపరం చేస్తే తిరిగి తీసుకుంటాం బిఆర్‌ఎస్‌తో దేశ రాజకీయాలను మారుస్తాం పప్పు దినుసులు, వంటనూనెల దిగుమతి దేనికి ఖమ్యం బిఆర్‌ఎస్‌ ‌జాతీయ సభ…

రాష్ట్రం అయిపోయింది… ఇక దేశాన్ని దోచుకోవడమే

గౌరవెల్లి నిర్వాసితులను నట్టేట ముంచిన కెసిఆర్ ‌నిర్వాసితుల ఆందోళనకు కాంగ్రెస్‌ ‌నేత పొన్నం ప్రభాకర్‌ ‌మద్దతు సిద్దిపేట: బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టడం వెనుక ఉన్న మతలాబు ఏంటని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ‌ప్రశ్నించారు. రాష్ట్రంలో దోచుకున్నది చాలదని దేశాన్ని దోచుకు తినేందుకే కేసీఆర్‌ ‌కొత్త ప్లాన్‌ ‌వేసిండని ఆరోపించారు. గౌరవెల్లి…

ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవం

‘కంటి వెలుగు’కూ ఖమ్మంలోనే శ్రీకారం… లబ్దిదారులకు అద్దాలు అందచేసిన పంజాబ్‌ ‌సిఎం జాతీయ నేతలతో కలసి ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ ఖమ్మం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగగా నిర్మించిన ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను, రెండత విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేరళ, దిల్లీ, పంజాబ్‌ ‌ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ ‌కేజీవ్రాల్‌, ‌భగవంత్‌…

మైనర్‌ ‌బాలిక హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి..

ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే శిక్ష విధించాలి.. బాలిక కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌స్పందించాలి.. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్‌ ‌దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని అంగడిపేటలో మైనర్‌ ‌బాలికపై గ్యాంగ్‌ ‌రేప్‌ ‌చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా…

మూడు ఈశాన్య రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్‌, ‌మేఘాలయాలలో ఫిబ్రవరి 27న పోలింగ్‌ ‌మార్చి 2న కౌంటింగ్‌..‌ ఫలితాల ప్రకటన అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్‌ ‌న్యూ దిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. నాగాలాండ్‌, ‌మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల చేసింది. త్రిపురలో ఫిబ్రవరి 16న…