NEWS

NEWS

తెలంగాణలో బిజెపి ద్విముఖ వ్యూహం

119 నియోజకవర్గాలకు 9 వేల శక్తి కేంద్రాలు    ప్రతి శక్తి కేంద్రానికి ఒక ప్రముఖ్‌ ‌గ్రామాల్లో ప్రతి వీధి కాషాయమయం     పండుగ తరవాత పార్టీలో ‘క్రాంతి..’ ప్రజాతంత్ర డెస్క్, ‌జనవరి 14 : తెలంగాణ నేల పైన ఎట్టి పరిస్థితిలో కాషాయ జండాను ఎగురవేసే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ పకడ్బందీ వ్యూహ…

సికింద్రాబాద్‌-‌విశాఖపట్నం మధ్య ‘వందే భారత్‌’

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ…సికింద్రాబాద్‌లో పాల్గొననున్న మంత్రులు వారానికి ఆరు రోజులు మాత్రమే…ఆదివారం సెలవు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డె•స్క్, ‌జనవరి 14 :  నేడు సికింద్రాబాద్‌-‌వైజాగ్‌ల మధ్య నడిచే ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనుండగా సికింద్రాబాద్‌ ‌స్టేషన్‌లో కేంద్ర మంత్రులు వైష్ణవ్‌, ‌కిషన్‌ ‌రెడ్డిలు పాల్గొంటారు. సికింద్రాబాద్‌-‌విశాఖపట్నం మధ్య…

వొచ్చే ఏడాది ప్రజల జీవితాల్లో మార్పు..!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 14 : తెలుగు ప్రజలకు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ  బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌శనివారం ప్రకటన విడుదల చేసారు. సంక్రాంతి విశ్వమంగళ దినం.. అని పేర్కొంటూ దురదృష్టకరమేమిటంటే ప్రత్యేక రాష్ట్రం వొచ్చి 8 ఏళ్లయినా ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా…

2024 ఎన్నికలు బిజెపికి అంత సులభం కాదు

అధికారం కోల్పోయినా ఆశ్చర్యం లేదు కాంగ్రెస్‌ ఎం‌పీ శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు న్యూ దిల్లీ, జనవరి 14 : 2024 లోక్సభ ఎన్నికలు బిజెపికి అంత సులభంకాదని, బిజెపి గతంలో లాగా సునాయసంగా గెలవలేదని కాంగ్రెస్‌ ఎం‌పీ శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గుతాయని.. 2019 విజయాన్ని పునరావృతం కావడం…

వొచ్చే ఏడాది జనవరిలో అయోధ్య దర్శనం

అప్పటికి రామాలయనిర్మాణం పూర్తి శరవేగంగా పనులు సాగుతున్నాయి ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ ‌రాయ్‌ ‌వెల్లడి అయోధ్య, జనవరి 14 : యావత్తు భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఆలయం నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్‌ఖ్తెనట్లు దేవాలయ నిర్మాణ వ్యవహారాలను…

తిరుమలలో వైభవంగా భోగి సంబరాలు

తిరుమల, జనవరి 14 : తిరుమల శ్రీవారి ఆలయంలో ముందు ఘనంగా భోగి సంబరాలు వైభంగా జరిగాయి. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ దేవస్థానం వారు రంగవళ్లులతో తీర్చిదిద్దారు. తెల్లవారుఝామున మహాద్వారం ముందు భోగిమంటలు వేసి అత్యంత ఆనందంగా సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. భోగి పాటలతో టీటీడీ సిబ్బంది, భక్తులు సందడి చేశారు. గోవింద నామ…

దిల్లీలో మరోమారు వాయుకాలుష్య భయం

న్యూ దిల్లీ, జనవరి 14 : దిల్లీలో వాయుకాలుష్యం పెరుగుతూనే ఉంది. దేశరాజధానిలో గాలి నాణ్యత తీవ్రస్థాయిలో పడిపోతున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. తాజాగా ఢిల్లీలో శనివారం ఉదయం ఎయిర్‌ ఇం‌డెక్స్ ‌క్వాలిటీ (ఎక్యూఐ) 337గా నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ ‌క్వాలిటీ అండ్‌ ‌వెదర్‌ ‌ఫోర్‌కాస్టింగ్‌ అం‌డ్‌ ‌రీసెర్చ్…

చంద్రబోస్‌ ‌సరస్వతీ పుత్రుడు

గోల్డెన్‌ ‌గ్లోబ్‌ అవార్డు రావడం గరక్వకారణం వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్‌ ‌ట్‌లో సన్మానం హైదరాబాద్‌, ‌జనవరి 14 : చంద్రబోస్‌ ‌సరస్వతీ పుత్రుడు అని మెగాస్టార్‌ ‌చిరంజీవి ప్రశంసించారు. సినీగేయ రచయిత చంద్రబోస్‌ను మెగాస్టార్‌ ‌చిరంజీవి సన్మానించారు. చంద్రబోస్‌ ‌రచించిన నాటు నాటు పాటకు ఇటీవల గోల్డెన్‌ ‌గ్లోబ్‌ అవార్డు రావడంతో ఆయనను సత్కరించారు.…

గోదావరి జిల్లాల్లో కోడి పందాల జోరు

బరికి సిద్ధమవుతున్న పందెం రాయుళ్లు కుటీర పరిశ్రమగా పందెం కోళ్ల పెంపకం కాకినాడ, జనవరి 14 : గోదావరి జిల్లాలో నిర్వహించే కోడి పందేల గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. ఇప్పటికే కోనసీమలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, ఇంటి నిండా బంధువులు…ఒక ఎత్తయితేఒక…

దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

న్యూ దిల్లీ, జనవరి 14 : మకర సంక్రాంతి, మాగ్‌ ‌బిహు, ఉత్తరాయన్‌, ‌పొంగల్‌, ‌భోగీని పురస్కరించుకుని దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలు భారతదేశ శక్తిమంతమైన సాంస్క•తిక వైవిధ్యాన్ని సూచిస్తాయని మోదీ పేర్కొన్నారు. మకర సంక్రాంతి, మాగ్‌ ‌బిహు, ఉత్తరాయన్‌, ‌పొంగల్‌, ‌భోగి సందర్భంగా  అందరికీ శుభాకాంక్షలు. ప్రకృతి…