NEWS

NEWS

కందుకూరి కార్య వీరసూరుడు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖపట్నం, జనవరి 20 :  నవయుగ వైతాళికుడు పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కందుకూరి వీరేశలింగం పంతులు జీవితంపై పుస్తకం రాయడం సంతోషకరమన్నారు. సాంఘిక దురాచారాలు రూపుమాపిన వ్యక్తి కందుకూరి అని… ఆయన కార్య వీరసూరుడు అని కొనియాడారు.…

రోజ్‌గార్‌ ‌మేలాలలో 71వేల మందికి లేఖలు

న్యూ దిల్లీ, జనవరి 20 :  రోజ్‌ ‌గార్‌ ‌మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 71,000 మంది అభ్యర్థులకు అప్పాయింట్‌మెంట్‌ ‌లెటర్లను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం వీడియో కాన్షరెన్స్ ‌ద్వారా పంపిణీ చేశారు. కేందప్రభుత్వ శాఖల్లో జూనియర్‌ ఇం‌జనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌-ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లుగా చేరే అభ్యర్థుల రిక్రూట్‌మెంట్లకు నియామక పత్రాలను…

ఎపిలో 22న పోలీస్‌ ఉద్యోగాల అర్హతపరీక్ష

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు నిముషం ఆలస్యం అయినా అనుమతి నిరాకరణ విజయవాడ, జనవరి 20 : పోలీసు శాఖలో ఉద్యోగం.. హోదాకు చిహ్నం. మంచి జీతం, సమాజంలో గౌరవంతో పాటు కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండడంతో పోలీస్‌  ఉద్యోగం అంటే యువతకు క్రేజీగా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్‌ ‌నియామకాలకు నోటిఫికేషన్‌ ‌విడుదల…

కడప జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

కడప, జనవరి 20 : కడప జిల్లాలోని చాపాడు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రొద్దుటూరు వైఎమ్మార్‌ ‌కాలనికి చెందిన 15 మంది…

లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బిజెపి పాదయాత్ర

చెన్నై, జనవరి 20 : లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై  నిర్ణయించారు. ఏప్రిల్‌ 14 ‌తమిళ సంవత్సరాది రోజున తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్‌ ‌నుంచి చెన్నై వరకు 117 రోజులు ఈ…

రాజకీయాలను పక్కన పెట్టి శాంతిభద్రతలు కాపాడండి

న్యూదిల్లీ,జనవరి20 : దిల్లీ లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌వీకే సక్సేనా రాజకీయాలను పక్కనపెట్టి దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిస్ధితిపై దృష్టి సారించాలని దిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌సూచించారు. దిల్లీ మహిళా కమిషన్‌ ‌చీఫ్‌ ‌స్వాతి మలివాల్‌ను ఓ వ్యక్తి వేధింపులకు గురిచేసి కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపిన నేపధ్యంలో ఎల్‌జీపై కేజీవ్రాల్‌ ‌విరుచుకుపడ్డారు.…

నెలాఖరులో బ్యాంకులకు ఐదురోజుల సెలవులు

ముంబై, జనవరి 20 : నెలాఖరులో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్‌ ‌యూనియన్ల సమ్మె, వరుస సెలవుల కారణంగా బ్యాంకింగ్‌ ‌సేవలు స్తంభించనున్నాయి. జనవరి 26 రిపబ్లిక్‌ ‌డే సందర్భంగా బ్యాంకులకు సెలవు. 28న నాల్గో శనివారం, 29న ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఇక వారంలో ఐదు రోజుల పని, పెన్షన్‌…

బిజెపిలో చేరకుంటే బుల్డోజర్లను ఎదుర్కుంటారు

మధ్యప్రదేశ్‌ ‌మంత్రి వ్యాఖ్యల వీడియో వైరల్‌ ‌మండిపడుతున్న విపక్ష నేతలు భోపాల్‌, ‌జనవరి 20 : మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్ర మంత్రి మహేంద్ర సింగ్‌ ‌సిసోడియా చేసిన వ్యాఖ్యలు  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. విపక్ష పార్టీలు ఆయనపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో నాయకులంతా బీజేపీలో చేరాలని, లేదంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సీరియస్‌ ‌వార్నింగ్‌ ఇచ్చారు. ఇప్పుడిదే…

పూర్తి కావస్తున్న సెంట్రల్‌ ‌విస్టా పనులు

న్యూ దిల్లీ, జనవరి 20 : దేశ రాజధాని దిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్‌ ‌భవనాన్ని ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. వేలకోట్లు కర్చు చేసి అద్భుతంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొత్త పార్లమెంట్‌కు చెందిన లేఅవుల్‌, ‌ఫోటోలను ప్రభుత్వం విడుదల చేసింది.…

ఇష్టం ఒడ్డు కనపడక…..

లోపలి మనిషిని జల్లెడ పట్టె తప్పుల పోలికలెక్కడివో అంచనావేయలేని కాలం గారడీ మనసును ముద్దాయిగా నిలపెడితే నుదుట చితిరాతలను చేతిరేఖల్లో తర్జుమా చేసిన వృద్ధాప్యదశలో స్పందన నవ్వులపాలై చల్లపడి  పలుచనై అవమాన గాయమై రాతి పొరల్లో ఇంకిన జ్ఞాపకాలను ఎంత ఈదినా మునిగిన చోటెక్కడో తెలియక ఇష్టం ఒడ్డు కనపడక ఊపిరి వెలుగులో మిణుకుమనే మాటలని…