NEWS

NEWS

తుపాకీ రాముడిలా కేసీఆర్‌ ‌మాటలు

పక్క రాష్ట్రంతో నీళ్ల సమస్యను పరిష్కరించుకోలేని అసమర్థుడు తెరవెనుక ఇతర పార్టీకి మద్దతునిస్తున్న భారాస మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 9 : బిజెపి ప్రభుత్వాన్ని ఇంటికి తాను దిల్లీ  అంట..ఎవరు ఎక్కడికి వెళ్లినా కేసీఆర్‌ ‌మాత్రం చంచల్‌ ‌గూడా జైలుకు వెళ్లడం ఖాయం..అని పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల…

బీఆర్‌ఎస్‌ ‌తొలి సభ ‘‘ప్రీ రిలీజ్‌ ‌ఫంక్షన్‌’’ అట్టర్‌ ‌ఫ్లాప్‌

ఆలయం కట్టి ఎట్లా వ్యాపారం చేయాలో చూపించడానికే సీఎంలను యాదాద్రి తీసుకెళ్లారు తొలి కేబినెట్‌ ‌లో ఒక్క మహిళకు చోటివ్వనోడు మహిళలకు 35 శాతం రిజర్వేషన్ల ఇస్తాడట.. మహిళా బిల్లును చింపేసిన ఎస్పీ నేతను పక్కన పెట్టుకుని మాట్లాడటం సిగ్గు చేటు మోదీని తిట్టడానికి, బీజేపీని విమర్శించడానికే బీఆర్‌ఎస్‌ ‌సభ పెట్టినట్లున్నరు అధికారంలోకి వచ్చి ‘జై…

రాజ్యాంగ పదవిలో ఉన్నాను..రాజకీయాలు మాట్లాడను

అయితే ముందు తెలంగాణ సర్కార్‌ ‌ప్రోటోకాల్‌ ఎం‌దుకు పాటించడం లేదో చెపాలి ఖమ్మం బీఆర్‌ఎస్‌ ‌సభలో సిఎంల వ్యాఖ్యలకు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 19 : బిఆర్‌ఎస్‌ ‌ఖమ్మంలో నిర్వహించిన బహిరంగసభలో గవర్నర్‌ ‌వ్యవస్థపై సభలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల సీఎంలు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌…

జై తెలంగాణ అనడానికి సిగ్గుపడ్డ కెసిఆర్‌ అభివృద్ధి ఎలా చేస్తారు?

తొమ్మిదేళ్ల కెసిఆర్‌ ‌పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైంది 30న కృష్ణా జలాల వాటా సాధనకు జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద దీక్ష ప్రైవేటుకు వ్యతిరేకం అంటూ విద్యా, వైద్యం, సింగరేణిని ప్రైవేటు చేశారు రోజూ వారి నిర్వహణ ఖర్చులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు రాష్ట్రం మరో…

ఆకలి పాదం అడుగేసింది…

ఆకలితో జగడం మనిషికి ఈ నాటిది కాదు. సందర్భమేదైనా, అందుకు కారణాలు ఎలాంటివైనా జానెడు పొట్ట కోసం అనునిత్యం ఆకలి యుద్ధం మనిషికి తప్పడం లేదు. తాజాగా మానవాళి బ్రతుకును వెక్కిరించి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన కలికాలపు మహమ్మారి కరోనా. ప్రపంచ జీవన కదలికే దాని ధాటికి ఆగిపోయినా ఆకలి మాత్రం పాదాన్ని వేలమైళ్లు ప్రయాణింపజేసింది.…

బిచ్చగాడు హీరో విజయ్‌ ‌పరిస్థితి ఆందోళనకరం

చెన్నై, జనవరి 19 : కోలీవుడ్‌ ‌హీరో  విజయ్‌ ఆం‌టోనీ ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉంది. తాజాగా బిచ్చగాడు – 2 సినిమా షూటింగ్‌ ‌మలేషియాలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో పాల్గొన్న  విజయ్‌ ‌యాక్షన్‌ ‌సీన్స్ ‌చేసే క్రమంలో బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో  విజయ్‌…

గరిష్టానికి శబరిమల ఆదాయం

తిరువనంతపురం, జనవరి 19 : కేరళలోని శబరిమల ఆలయం గురించి తెలియని వారుండరు. ఏటేటా ఆయ్యప్ప దీక్ష తీసుకునే భక్తులు ఒక్కసారైనా వెళ్లాలనుకునే ప్రధాన పుణ్యక్షేత్రం శబరిమల. అందుకే ఏటా కేవలం మూడు నెలలే అయ్యప్ప స్వాముల సీజన్‌ అయినప్పటికీ శబరిమల వార్షిక ఆదాయం మాత్రం కోట్లలో ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ ఏడాది కూడా…

ఎపిలో ఎస్‌ఐ ‌పోస్టులకు దరఖాస్తుల వెల్లువ

అమరావతి, జనవరి 19 : ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఏ నోటిఫికేషన్‌ ‌వెలువడినా.. లక్షలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉద్యోగం చిన్నదా? పెద్దదా? అనే తేడా లేకుండా.. చివరకు అటెండర్‌ ‌పోస్టులు పడినా.. ఉన్నత చదువులు చదివిన వారు కూడా పోటీ పడుతున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కొలువులకు గట్టి పోటీ నెలకొంది.. అది…

రైతన్నలకు డ్రోన్ల పంపిణీ చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు అడుగులు అమరావతి, జనవరి 19 : వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ ‌ప్రభుత్వం. ఇప్పటికే రైతన్నల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయానికి కావలసిన విత్తనాలు, ఎరువులు, మందులను అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. త్వరలో డ్రోన్‌ల ద్వారా వ్యవసాయాన్ని…

బీజేపీ ఎంపీ లైంగికంగా వేధిస్తున్నాడు

న్యూ దిల్లీ, జనవరి 19 : రెజ్లింగ్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాకు వ్యతిరేకంగా భారత కుస్తీ వీరులు రోడ్డెక్కారు. ఫెడరేషన్‌ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌ ‌తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌, ‌కోచ్‌లపై స్టార్‌…