NEWS

NEWS

3‌న అసెంబ్లీలో గవర్నర్‌ ‌ప్రసంగం

6న బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టే అవకాశం తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ యోచన అసెంబ్లీ సమావేశాల ఖరారుపై ప్రభుత్వం కసరత్తు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి30: తాజా పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల్లో మార్పు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాస్తానికి ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినా ప్రస్తుతం షెడ్యూల్‌ ‌మారే అవకాశాలు ఉన్నాయి. 3న అసెంబ్లీ…

నేటినుంచి పార్లమెంట్‌ ‌సమావేశాలు

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం రాష్ట్రపతి సమావేశాన్ని బహిష్కరించనున్న బిఆర్‌ఎస్‌ న్యూ దిల్లీ ,ప్రజాతంత్ర,జనవరి30: పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలకు సర్వం సిద్దం అయ్యింది. మంగళవారం నుంచి బడ్జెట్‌ ‌సమావేశాలు జరగునున్నాయి. ఉబయ సభలను ఉద్దేశించి తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిచనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ముర్ముకు ఇదే తొలిసారి కావడం వివేషం.…

తెలంగాణను సొంత జాగీర్‌లా పాలిస్తున్నారు

గవర్నర్‌ను అడుగడుగునా అవమానించే చర్యలు కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ బండి సంజయ్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి30: కేసీఆర్‌ ‌కుటుంబం తెలంగాణకు రాజు లాగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్‌ను బద్నాం చేస్తున్నారని.. అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ను పిలిస్తే కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు. గవర్నర్‌ ‌విషయంలో హైకోర్టు అనేకసార్లు మొట్టికాయలు…

కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం

రాష్ట్ర సమస్యలను ఎన్నికలకు తాకట్టు పెట్టిన బీఆర్‌ఎస్‌ .. ‌జంతర్‌మంతర్‌ ‌వద్ద ధర్నాలో టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 30 : కృష్ణా జలాల్లో రాష్టాన్రికి సరైన న్యాయం జరగడంలేదని కోదండరాం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ అన్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న జలవనరుల దోపిడీని అరికట్టాలన్నారు.  రాష్ట్రం ఏర్పడి 8…

నీటిరంగంలో విప్లవం సాధించాం

నాలుగేండ్లలోనే కాళేశ్వరం పూర్తి చేశాం ఇంటింటికీ మంచినీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించిన కెటిఆర్‌ ‌మెదక్‌,‌ప్రజాతంత్ర,జనవరి30:  నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని మన రైతులు నిరూపించారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని వెల్లడించారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని చెప్పారు. నీటి వనరుల్లో విప్లవం…

‌ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వాలదే

దేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన కొలమానం ఆరోగ్యం. భారత రాజ్యాంగం పౌరులకు ఆర్టికల్‌ 21 ‌ప్రకారం జీవించే హక్కు ప్రసాదించింది. జీవించడం అంటే కేవలం బతకడం మాత్రమే కాదు. ఆరోగ్యంగా బతకడమని అర్థం. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. నరేంద్ర మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత 2002 జాతీయ ఆరోగ్య పథకా’న్ని…

ప్రజా సమస్యల పరిష్కారానికి పాదయాత్రలు ఉపకరిస్తాయా ?

‘‘‌మేం వీధుల్లోకి వస్తున్నాం. నేరుగా భాజపాతోనే యుద్ధం చేస్తున్నాం. ప్రజా సమస్యలను చర్చిస్తున్నాం. మేము దేనికీ అతిగా రియాక్ట్ అవడం లేదు. ఆ పని మా ప్రత్యర్థులు చేస్తున్నారు వారు మా  మీద దుష్ప్రచారం చేయటం వలన, మాకు మంచే చేస్తోంది. ఎన్నికల విషయం పక్కన పెడితే, మానసికంగా వాళ్లతో యుద్ధం మొదలైంది’’    –…

ఇకనైనా రాజ్‌భవన్‌-‌ప్రగతి భవన్‌ ‌సంబంధాలు మెరుగు పడుతాయా !

చాలాకాలంగా రాజ్‌భవన్‌-‌ప్రగతి భవన్‌ ‌సంబంధాలు దూరమవుతున్న విషయం తెలియందికాదు. పాలనా విషయంలో అడుగడుగున ఎదురవుతున్న సమస్యలపై  ఇప్పటికే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య ఉప్పు నిప్పులా తయారైంది. దానికి తోడు గవర్నర్‌- ‌ముఖ్యమంత్రి మధ్య గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలిప్పుడు  మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఎవరి పరిధి ఏమిటన్న విషయాన్ని ఇప్పుడు రాజ్యాంగ నిపుణులు విశ్లేషించాల్సిన పరిస్థితులు…

రాష్ట్రంలో ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది

కంటి వెలుగు వైద్య  శిబిరాలలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల 79 వేల 637 మంది కంటి పరీక్షలు చేయుంచుకున్నారు.   2 లక్షల 94 వేల 224 కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వ  లక్ష్యం  … ‘‘అంధత్వ రహిత తెలంగాణ’’ ప్రతి గ్రామంలో,…

జాతీయ వాదం పేరుతో నిజాలు దాచలేరు

ఆదానీ గ్రూప్‌ ఆరోపణలను తిప్పికొట్టిన హిండెన్‌బర్గ్ ‌న్యూదిల్లీ,జనవరి30: తమ నివేదికను భారతదేశంపై దాడిగా అదానీ గ్రూప్‌ ‌పేర్కొనడాన్ని సోమవారం హిండెన్‌బర్గ్ ‌తిరస్కరించింది. జాతీయవాదం పేరుతో మోసాన్ని కప్పిపుచ్చలేమని తెలిపింది. హిండెన్‌ ‌బర్గ్ ‌నివేదికకు ప్రతిస్పందనగా ఆదివారం అదానీ గ్రూప్‌ 413 ‌పేజీల ప్రతిస్పందనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌ ‌ప్రతిస్పందనపై హిండెన్‌బర్గ్ ‌ఘాటుగా…