NEWS

NEWS

ఒక్కో ఉద్యోగికి రూ.6 కోట్లు బోనస్‌..!

ప్రంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంలో ఓ చైనా కంపెనీ ఉద్యోగులకు ఊహించనంత బోనస్‌ ‌బీజింగ్‌, ‌జనవరి 31 : ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు ఆర్థిక మాంద్యం తెచ్చిన కష్టాలతో ఆర్థిక భారం తగ్గించుకోవటానికి వేలాదిమంది ఉద్యోగుల్ని తీసేస్తుస్తున్న వేళ కొరోనాను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలోని ఓ కంపెనీ మాత్రం ఒక్క ఉద్యోగిని అంటే…

త్వరలోనే ఏపీ రాజధానిగా విశాఖపట్నం

త్వరలో నేనూ అక్కడికే.. ఏపీ రాజధానిపై సీఎం జగన్‌ ‌సంచలన ప్రకటన మార్చిలో విశాఖలో గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి జగన్‌ అమరావతి, జనవరి 31 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాజధాని ఏది అనే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ‌సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందన్నారు. తాను కూడా అక్కడికే…

టాప్‌-10 ‌సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్‌

‌క్షీణిస్తూ వొస్తున్న సంపద న్యూ దిల్లీ, జనవరి 31 : ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ గ్రూప్‌ ‌స్టాక్స్ ‌పతనం కొనసాగుతుండటంతో సంస్థ చైర్మన్‌ అదానీ సంపద క్షీణిస్తూ వొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రపంచ సంపన్నుల టాప్‌-10 ‌జాబితాలో స్థానాన్ని కోల్పోయారు. బ్లూమ్‌బర్గ్? ‌బిలియనీర్స్ ఇం‌డెక్స్ ‌ప్రకారం..2023 జనవరి 31 నాటికి గౌతమ్‌ అదానీ…

రెండో టీ20 పిచ్‌ ‌క్యూరేటర్‌పై వేటు

లక్నో, జనవరి 31 : న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 టెస్టు మ్యాచ్‌ను తలపించింది. బ్యాటర్లు పరుగులు చేసేందుకు చెమటోడ్చారు. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్నా ఒక్క సిక్స్ ‌కూడా కొట్టలేకపోయారు. ఫోర్లు కూడా అంతంతమాత్రమే. దీంతో మ్యాచ్‌ అనంతరం పిచ్‌పై చాలా విమర్శలు వచ్చాయి. ఇలాంటి పిచ్‌లు తయారు చేయడమేంటని టీమిండియా కెప్టెన్‌…

15 ఏళ్లు పైబడిన వాహానదారులకు షాక్‌

న్యూ దిల్లీ, జనవరి 31 : కాలుష్య నివారణతో పాటు రోడ్డు ప్రమాదాల తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ బలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పాత వెహికల్స్‌ను తుక్కుగా మార్చేందుకు వెహికల్‌ ‌స్క్రాపేజ్‌ ‌పాలసీని కేంద్రం ప్రకటించింది. అలాగే 15ఏళ్లు పైబడిన అన్ని ప్రభుత్వ వాహనాల వాడకాన్ని ఏప్రిల్‌ 1 ‌నుంచి ఆపేస్తున్నట్లు…

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఐటీ రైడ్స్

వసుధ ఫార్మా, పెట్రో కెమికల్‌ ‌సంస్థలో సోదాలు 40 ప్రాంతాల్లో 50 బృందాలతో ఏకకాలంలో తనిఖీలు హైదరాబాద్‌, ‌జనవరి 31 : మరోసారి ఏపీ, తెలంగాణలో ఐటి సోదాలు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా కంపెనీ, పెట్రో కెమికల్‌ ‌సంస్థలో 50 టీమ్స్ ఏకంగా 40 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వసుధ…

ఎపిలో ఫార్మా కంపెనీలో ప్రమాదం

అనకాపల్లి, జనవరి 31 : ఓ ఫార్మా కంపెనీలో రియాకర్ట పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ ‌లో ఈ ప్రమాదం సంభవించింది.లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ ‌పేలింది. పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు…

అరవింద్‌ ‌కేజ్రీవాల్‌కు బెదిరింపు కాల్స్

న్యూ దిల్లీ, జనవరి 31 : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ ‌వొచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు పీసీఆర్‌ ‌కాల్‌ ‌చేసినట్లు కేజీవ్రాల్‌ ‌వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. బెదిరింపు కాల్‌ ‌నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేజీవ్రాల్‌ను చంపేస్తామని బెదిరించిన వ్యక్తిని పోలీసులు గుర్తించి, అదుపులోకి…

ఎపిలో మహిళా డిప్యూటీ కలెక్టర్‌ ‌గదిలోకి వెళ్లే యత్నం

శిక్షణలో ఉన్న ఓ డిప్యూటీ తహసీల్దార్‌ అరెస్ట్ ‌గుంటూరు, జనవరి 31 : శిక్షణలో ఉన్న ఓ డిప్యూటీ తహసీల్దార్‌.. ‌మహిళా డిప్యూటీ కలెక్టర్‌ ‌గదిలోకి అర్ధరాత్రి సమయంలో వెళ్లేందుకు యత్నించాడు. డిప్యూటీ కలెక్టర్‌ అ‌ప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలోని ఏపీ హెచ్‌ఆర్‌డీఐ…

‌భారత్‌ ‌జోడో యాత్ర లక్ష్యం నెరవేరింది

ప్రజల సమస్యలను కళ్ళారా చూశాను జోడో యాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది ముగింపు సభలో రాహుల్‌ ‌ప్రసంగం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జనవరి 30:  భారత్‌ ‌జోడో యాత్ర లక్ష్యం నెరవేరిందని కాంగ్రెస్‌ ‌నేతల రాహుల్‌ ‌గాంధీ అన్నారు. జోడో యాత్ర ఊహించిన దానికంటే విజయవం తమైందన్నారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకున్నారు. ఓ…