డిజిపి కార్యాలయ ముట్టడికి బిజెవైఎం యత్నం

తోపులాటలో బిజెవైఎం నేత భానుప్రకాశ్కు గాయాలు హాసిటల్కి తరలించి చికిత్స…పోలీసులపై మండిపడ్డ బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28 : ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మద్దతుగా బీజేవైఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. డీజీపీ ఆఫీసు ముట్టడికి వెళ్లిన నేతలు, కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు…









