NEWS

NEWS

డిజిపి కార్యాలయ ముట్టడికి బిజెవైఎం యత్నం

తోపులాటలో బిజెవైఎం నేత భానుప్రకాశ్‌కు గాయాలు హాసిటల్‌కి తరలించి చికిత్స…పోలీసులపై మండిపడ్డ బండి సంజయ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 28 : ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు మద్దతుగా బీజేవైఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. డీజీపీ ఆఫీసు ముట్టడికి వెళ్లిన నేతలు, కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు…

యాదాద్రిలో వైభవంగా రథసప్తమి వేడుకలు

యాదాద్రి, ప్రజాతంరత, జనవరి 28 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేసారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, నీరు పంపిణీ చేసేందుకు అన్ని…

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

తిరుమల, జనవరి 28 : తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. సప్త వాహనాలపై మలయప్పస్వామి భక్తులకు దర్శనచ్చారు. సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధుల్లో మలయప్ప స్వామి భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 9 గంటలకు చిన శేష వాహన సేవ,11 గంటలకు గరుడ వాహన సేవ నిర్వహించచారు. మధ్యాహ్నం హనుమంత వాహనంపై…

అరసవిల్లిలో వైభవంగా రథసప్తమి

శ్రీకాకుళం, జనవరి 28 : అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగాయి. అర్థరాత్రి నుంచి రథసప్తమి ఉత్సవం ప్రారంభమైంది. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడు ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి నిజరూప దర్శనం భక్తులు బారులు తీరారు. శుక్రవారం రాత్రి నుంచే గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. అర్ధరాత్రి…

ధన్‌బాద్‌ ‌హాస్పిటల్‌లో ఘోర అగ్నిప్రమాదం

ధన్‌బాద్‌, ‌జనవరి 28 : జార్ఖండ్‌ ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో డాక్టర్‌ ‌దంపతులతో కలిసి ఆరుగురు మరణించారు. ఈ  దుర్ఘటన జార్ఖండ్‌ ‌రాష్ట్రంలోని ధన్‌బాద్‌ ‌నగరంలో శుక్రవారం రాత్రి జరిగింది. ధన్‌బాద్‌ ‌నగరం పురానాబజార్‌ ‌లోని హాజ్రా ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. అగ్నికీలలతో పొగ కమ్ముకోవడంతో ఇద్దరు డాక్టర్లతో కలిసి…

కూలిన రెండు యుద్ధ్దవిమానాలు

సురక్షితంగా బయటపడ్డ పైలెట్లు మధ్యప్రదేశ్‌ ‌మెరేనా ప్రాంతంలో కూలినట్లు వెల్లడి రాజస్థాన్‌లో మరో ఛార్టెడ్‌ ‌విమాన ప్రమాదం న్యూ దిల్లీ, జనవరి 28 : భారత వాయుసేనకు చెందిన మూడు యుద్ధ విమానాలు శనివారం కుప్పకూలాయి. మధ్యప్రదేశ్‌లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్‌ ‌జెట్లు, రాజస్థాన్‌లో మరో యుద్ధవిమానం ప్రమాదానికి గురైనట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు.…

‌త్రిపురలో వేడెక్కిన రాజకీయం

అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌, ‌బిజెపిలు 46 స్థానాల్లో పోటీచేయనున్న లెప్ట్ ‌ఫ్రంట్‌ అగర్తల, జనవరి 28 : త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడి ఎన్నికల్లో రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పటికే అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో దిగారు. శనివారం ఉదయం కాంగ్రెస్‌, ‌బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్‌…

రాహుల్‌ ‌జోడోకు విస్తృత భద్రత కల్పించాలి

శక్రవారం నాటి ఘటనలు దురదృష్టకరం అమిత్‌షాకు లేఖ రాసిన కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే న్యూ దిల్లీ, జనవరి 28 : భారత్‌ ‌జోడో యాత్రకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరారు. రాహుల్‌ ‌యాత్రలో భద్రతా లోపాలు తలెత్తడం, ఆ కారణంగా…

బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె వాయిదా

30,31 తేదీల్లో సమ్మె విరమణ ప్రకటన న్యూ దిల్లీ, జనవరి 28 : వారానికి ఐదు రోజుల పనిదినాలు, వేతన పెంపు సవరణపై చర్చలు, ఉద్యోగ ఖాళీల భర్తీ, ఎన్‌ ‌పీఎస్‌ ‌రద్దు తదతర డిమాండ్లతో దేశంలోని బ్యాంకు యూనియన్లు ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చాయి. జనవరి 30, 31 తేదీల్లో సమ్మె నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే…

కమల్‌ ‌పార్టీ వెబ్‌సైట్‌ ‌హ్యాక్‌

కాంగ్రెస్‌తో పార్టీ విలీనం లేదని వెల్లడి చెన్నై, జనవరి 28 : కమల్‌ ‌హాసన్‌  ‌పొలిటికల్‌ ‌పార్టీ మక్కల్‌ ‌నీది మయ్యమ్‌ ‌వెబ్‌ ‌సైట్‌ ‌హ్యాక్‌ అయ్యింది. ఈ విషయాన్నిఆ పార్టీ ట్విట్టర్లో తెలిపింది. ప్రజాస్వామ్య  గొంతుకను అణచివేసేందుకు కొందరు ఈ హ్యాకింగ్‌ ‌కు పాల్పడ్డారని..దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.జనవరి 30న మక్కల్‌ ‌నీది…