కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర

నాలుగోరోజు పలమనేరు నుంచి ప్రారంభం కర్నాటకలో పెట్రో రేట్లు తక్కువన్న లోకేశ్ ఎపిలో దోపిడీకి ఈ రేట్లే నిదర్శనమని విమర్శలు కుప్పం,జనవరి30: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం పంతాన్ హల్లికి పాదయాత్ర చేరుకుంది. లోకేష్ పాదయాత్రకు కర్ణాటక పోలీసులు భారీ భద్రత…








