NEWS

NEWS

3 ‌నుంచి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 31 : రాష్ట్ర బడ్జెట్‌ ‌సమావేశాల నోటిఫికేషన్‌ ‌జారీ అయింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. అయితే గత సమావేశాల కొనసాగింపుగానే నోటిఫికేషన్‌ ‌జారీ అయింది. గతంలో…

మంత్రి కెటిఆర్‌ ‌పర్యటనను ఎబివిపి అడ్డుకునే యత్నం

కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులు నిరసనల మధ్యే హుజూరాబాద్‌ ‌చేరుకున్న కెటిఆర్‌ ‌స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అందని ఆహ్వానం కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 31 : కరీంనగర్‌ ‌జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. ఆయన పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేసినా.. నిరసనకారులు మాత్రం ఆయనను…

నరేంద్ర మోదీది దుర్మార్గ పాలన….

ప్రజల సొమ్మును గౌతం అదానికి దోచిపెడుతున్నారు 2022 కల్లా రై•తుల ఆదాయం డబుల్‌చేస్తా అన్నరు… ఎనిమిది ఏండ్లల్లో ధరలు పెంచిన గొప్ప పాలన ఈటల తీరు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్లుంది   జమ్మికుంట సభలో మంత్రి కెటిఆర్‌ నరేంద్రమోడిది దుర్మార్గమైన పాలన అని, ప్రజల సొమ్మును గౌతం అదాని లాంటి బడాబాబులకు దోచిపెడుతున్నారని, 2022 కల్లా…

భారత బడ్జెట్‌పై ప్రపంచ దేశాల దృష్టి

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మన బడ్జెట్‌ ఆశాకిరణం అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధం సమావేశాల్లో ఆరోగ్యకరమైన చర్చకు స్వాగతం పార్లమెంట్‌ ‌వద్ద వి•డియాతో ప్రధాని మోదీ న్యూ దిల్లీ, జనవరి 31 : ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో అందరి దృష్టి భారతదేశ బడ్జెట్‌పై ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్థిక సంక్షోభం వేళ…

పటిష్టంగా భారత ఆర్థిక వ్యవస్థ

రానున్న ఆర్థిక సంవత్సరంలో అంచనా వృద్ధిరేటు 7 శాతం 2023-24లో ఆర్థిక వృద్దిరేటు 6-6.8 శాతం ఉండొచ్చు కొరోనా సంక్షోభం నుంచి వేగంగా కోలుకున్నది ఆర్థిక వ్యవస్థపై అధికధరలు, ఉక్రెయిన్‌ ‌యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలతో పోలిస్తే మెరుగైన స్థానంలో.. దేశంలో తగినంతగా విదేశీ మారక ద్రవ్యం పార్లమెంట్‌లో ఆర్థికసర్వే ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి న్యూ…

రాష్ట్రపతి ప్రసంగంలో సమస్యలపై ప్రస్తావన ఏదీ

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై బీఆర్‌ఎస్‌ ఎం‌పీ కే కేశవరావు (కేకే) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్‌ ‌సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్‌ ఉభయసభల్లో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంట్‌ ఆవరణలో ఆయన వి•డియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని తాము విన్నామని, అందులో దేశంలోని ప్రధాన సమస్యలైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రస్తావనే…

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన బిఆర్‌ఎస్‌, ఆప్‌

న్యూ దిల్లీ, జనవరి 31 : పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెంట్రల్‌హాల్‌లో ప్రసంగించారు. రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని భారత్‌ ‌రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌), ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీలు బహిష్కరించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంట్‌లో నిలదీయాలని, అందుకు…

‌ప్రపంచం చూపు…భారత్‌ ‌వైపు

స్థిరమైన ప్రభుత్వంతో సుస్థిర అభివృద్ధి ఆర్టికల్‌ 370 ‌నుంచి ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌వరకు స్థిర నిర్ణయాలు రానున్న 25 ఏళ్లు అమృతకాలం పేదరిక రహిత భారత్‌ ‌నిర్మాణం లక్ష్యం అవినీతి రహిత దేశం దిశగా అడుగులు దేశ నిర్మాణంలో యువత, మహిళా శక్తిదే కీలక పాత్ర ప్రజల అభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వంలో పెరిగిన…

నేడు లోక్‌సభ ముందుకు కేంద్రం పద్దుw

2023-24కు బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌జనాకర్శక బడ్జెట్‌ ఉం‌టుందన్న అంచనాలు ఐటి మినహాయింపులపై వేతన జీవుల ఆశ న్యూ దిల్లీ, జనవరి 31 : ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ 2023-24…

ఈ ‌దేశ ఆలోచనా విధానాన్ని రక్షించడమే ఈ యాత్ర ల క్ష్యం

2022,‌సెప్టెంబర్‌ 7 ‌న కన్యాకుమారి నుండి ప్రారంభమయిన కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నేత ,లోక్‌ ‌సభ సభ్యుడు రాహుల్‌ ‌గాంధీ  భారత్‌ ‌జోడో పాద యాత్ర 12 రాష్ట్రాల నుండి  3500 కి మీ పూర్తి చేసుకుని జనవరి 30 న కశ్మీర్‌ ‌చేరుకుంది. మరుసటి రోజు ఫిబ్రవరి 1 న 12 ప్రతిపక్ష పార్టీ…