NEWS

NEWS

విచారణ కమిషన్‌ల నియామకం  

ప్రభుత్వాన్ని, పాలనను సంస్కరించాలని, పునర్నిర్మించాలని ప్రారంభమైన ప్రయత్నం అత్యంత దారుణంగా విఫలమయి ­ పోయింది.. ఆ వైఫల్యం మరింత బహిరంగంగా, నిస్సిగ్గుగా పద్ధతులను ఉల్లంఘించడానికి అధికారగణం నేరస్తులకు సహకరించడానికి, ప్రోత్సహించడానికి, మిలాఖత్ కావడానికి దారి తీసింది. తద్వారా అధికారగణం తనంతట తానుగాని, నేరస్తుల ద్వారా గాని శిక్షాతీత నేరప్రవృత్తిని పెంపొందించుకుంది. విచారణ కమిషన్ల చట్టం 1956 గురించి…

దళిత బంధు దళితులకు ఆపద్బాంధువా ..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మొదటి సారిగా దళిత బంధువు పథకం అమలు చేసి సామాజిక ఆర్థిక రంగాల్లో వెనుకబడుతున్న దళితుల సాధికారతకు  పథకం అమలు దళితుల అభ్యున్నతికి పాటుపడే విధంగా  కార్యక్రమాన్ని  రాష్ట్రంలో చేపట్టిన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. , రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు పథకాన్ని  ఒక్క  దళిత కుటుంబానికి పది లక్షల…

ఫాస్ట్ ఫుడ్స్ తో పరేషాన్

మనలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ని అమితంగా ప్రేమిస్తారు. ఇష్టం గా తింటారు. మన ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఫాస్ట్ ఫుడ్స్ ఏ విధంగా కూడా ఉపయోగకరంగా ఉండవని తెలిసి కూడా,ఫాస్ట్ ఫుడ్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోలేకపోతున్నాము. ఊరించే మాయోనైస్ సాస్ ఘుమఘుమలు, కరకరలాడే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అందరిని ఆకర్షిస్తుంటాయి.ప్రతి రోజూ ఫాస్ట్…

సూర్య భగవానుని జయంతి రథ సప్తమి

ఆరోగ్య ప్రదాయిని ఆదిత్యుని పూజ సూర్య గమనమే కాల వేగానికి ప్రమాణం. సూర్యుడు వేసే ప్రతి అడుగు కాల వేగానికి, కాల గమనానికి కొలబద్ద. ఈనాడు మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేద స్వరూపం అంటుంది వేదం. కాలము,. దైవమూ కంటికి కనబడనివి. కాలానికి…

ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగండి

కాపీ కొట్టేవారు ఎప్పటికీ జీవితంలో నెగ్గలేరు తల్లిదండ్రుల ఆశలు ఎలాగూ ఉంటాయి పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధాని మోదీ బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాలి : రంగారెడ్డి జిల్లా ప్రశ్నకు ప్రధాని సోదాహరణంగా జవాబు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపిన ప్రధాని మోడీ : పరీక్షా పే చర్చలో పాల్గొన్న బండి…

భద్రతా వైఫల్యం కారణంగా మధ్యలో ఆగిన యాత్ర

జమ్ము-కాశ్మీర్‌లో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో రాహుల్‌తో పాదయాత్రలో పాల్గొన్న ఒమర్‌ అబ్దుల్లా ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జనవరి 27 : కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో అంతిమ దశకు చేరుకుని జమ్ము-కాశ్మీర్‌లో కొనసాగుతున్నది. రిపబ్లిక్‌ ‌డే సందర్భంగా ఒకరోజు విరామం అనంతరం శుక్రవారం కేంద్రపాలిత ప్రాంతం రాంబన్‌ ‌జిల్లా బనిహాల్‌ ‌నుండి…

కేసీఆర్‌కు తెలంగాణపై ప్రేమ లేదు… !

తన 25 ఏళ్ల ప్రస్తావించుకుంటూ ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ..25 ఏళ్ల రాజకీయం…చాలా పెద్ద ప్రయాణం. 1998 జనవరి 21న వాజ్‌ ‌పేయి, అద్వానీలను కలిశాను. నాకు బీజేపీ సిద్ధాంతాలు నచ్చాయి. కరప్షన్‌ ‌లేని, క్రమశిక్షణ కలిగిన పార్టీ ప్రజలకు మేలు చేస్తుందని నా నమ్మకం.  తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వొచ్చాను. నాకు…

రేపు బిఆర్‌ఎస్‌ ‌పార్లమెంటరీ పార్టీ భేటీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 : బీఆర్‌ఎస్‌ ‌పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. పార్లమెంటు బడ్జెట్‌ ‌సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దిశానిర్దేశం చేయనున్నారు. ఉభయ సభల్లో చర్చించబోయే అంశాలు, పార్టీ తరఫున అనుసరించ వలసిన…

దొడ్డిదారిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు

సచివాలయం వేదికగా బదిలీల పక్రియ నిరసన తెలుపుతూ ఆందోళనకు దిగిన ఉపాధ్యాయ సంఘాలు స్పౌజ్‌ ‌క్యాటగిరీ బదిలీలకు అనుమతించండి : రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు ఆందోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 : ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చలలో పారదర్శకంగా బదిలీలు చేస్తామని చెప్పిన రాష్ట్ర విద్యాశాఖ పారదర్శకతకు పాతరేసి పైరవీ బదిలీలకు తెరతీస్తే ఎలా…

ఎపిలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్సెప్ట్

అమరావతి, జనవరి 27 : ఎపిలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్సెప్ట్ అమలు చేయాలని అధికారులను సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మార్చి 1వ తేదీ నుంచే.. గోరుముద్ద లో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్ ‌పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశిం చారు. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు…