NEWS

NEWS

రైతు, ఉపాధి హామీ కూలీల వ్యతిరేక బడ్జెట్‌

దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసే ప్రమాదం ఉద్యోగులకు ఊరట ఇవ్వని బడ్జెట్‌ ‌తెలంగాణకు మొండిచేయి చూపిన బడ్జెట్‌..‌విద్య, వైద్య రంగాలను పట్టించుకోలేదు కేంద్ర బడ్జెట్‌పై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : ‘‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ‌రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్‌. అం‌దమైన మాటలు…

వృత్తి కళాకారులకు ప్రోత్సాహం

విశ్వకర్మ కౌశల్‌ ‌సమ్మాన్‌ ‌ప్యాకేజీ పథకం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌  ‌కేంద్ర బడ్జెట్‌లో ప్రధాన మంత్రి విశ్వకర్మ కౌశల్‌ ‌సమ్మాన్‌ ‌ప్యాకేజీ పథకాన్ని ప్రకటించారు. సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తులవారికి సహాయపడటానికి ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. వీరు తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచుకోవడానికి,…

స్టాక్‌ ‌మార్కెట్లపై బడ్జెట్‌ ‌ప్రభావం

తొలుత లాభాలు..చివరి వరకు నిలవని జోరు ముంబై, ఫిబ్రవరి 1 : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపులతోపాటు పలు విషయాల్లో ఊరటనివ్వడంతో బ్జడెట్‌ ‌రోజున మార్కెట్లు పుంజుకున్నాయి. గతవారం వరకు మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగగా..తాజాగా బ్జడెట్‌.. ‌సెన్సెక్స్‌కు కొత్త ఊపిరినిచ్చింది. పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భలో సెన్సెక్స్…

డిజిటల్‌ ‌విద్యకు ప్రాధాన్యం

నేషనల్‌ ‌డిజిటల్‌ ‌లైబ్రరీని ఏర్పాటుకు అంగీకారం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : నిర్మలా సీతారామన్‌ ‌తన బడ్జెట్‌లో డిజిటల్‌ ‌విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. చిన్నారులు, యుక్త వయస్సు వారి కోసం నేషనల్‌ ‌డిజిటల్‌ ‌లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌చెప్పారు. నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేయడం కోసం…

మహిళా సమ్మాన్‌ ‌బచత్‌ ‌పత్ర పొదుపు పథకం

మహిళల కోసం ప్రత్యేక పొదుపు పథకం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌బడ్జెట్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ ‌బచత్‌ ‌పత్ర పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఇది వన్‌ ‌టైమ్‌ ‌చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇది రెండేళ్ళ కాలానికి అంటే 2025 వరకు అందుబాటులో…

రైల్వేలకు భారీగా రూ.2.4 లక్షల కోట్ల కేటాయింపులు

నాలుగు రెట్లు పెరిగాయన్న నిర్మల న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర బడ్జెట్‌లో రైల్వేలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌పెద్ద పీట వేశారు. కొత్త రైల్వేల లైన్ల ఏర్పాటు, రైల్వేల ఆధునీకరణ, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల రాకతో బడ్జెట్‌ను భారీగా పెంచారు. దాదాపు ఓ దశాబ్దంలో అత్యధికంగా, గత ఏడాది కన్నా నాలుగు…

2023-24 ‌బడ్జెట్‌ ‌విశేషాలు

బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతరామన్‌ ‌న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఐదవసారి కేంద్ర బడ్జెట్‌ 2023-24‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ‌ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సాధారణ ఎన్నికలకు ముందు చిట్ట చివరి, పూర్తి స్థాయి బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌రాష్ట్రపతి ద్రౌపతి…

‘‌మధ్య’ తరగతి బడ్జెట్‌

2023-24 ‌మొత్తం పద్దు రూ.45.03 లక్షల కోట్లు ఆదాయ పన్ను పరిమితి 5 లక్షల నుంచి రూ.7లక్షలకు పెంపు   ఆదాయం రూ.7 లక్షలు దాటితే 5 స్లాబుల్లో 5 నుంచి 30 శాతం వరకు పన్ను వేతన జీవులకు ఊరట…స్టాండర్డ్ ‌డిడక్షన్‌ ‌రూ.3 లక్షలకు పెంపు మూలధన వ్యయానికి రూ.10 లక్షల కోట్లు రైల్వేలకు…

మద్యం ప్రియులకు బడ్జెట్‌ ‌షాక్‌

వందశాతం సెస్‌ ‌విధింపుతో పెరగనున్న ధరలు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 ‌సంవత్సరానికి గానూ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ‌కొన్ని వర్గాలకు తీపి కబురు అందించగా.. మరికొన్ని వర్గాలకు చేదు వార్తను వినిపించింది.బడ్జెట్‌ ‌మద్యం ప్రియులకు దిమ్మతిరిగే షాకిచ్చింది. మద్యం సుంకాన్ని పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక…

భారీగా పెరిగిన జిఎస్టీ వసూళ్లు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 :  జనవరి నెలలో అత్యధిక మొత్తంలో జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. ఈ నెలలో రూ.1,55,922 కోట్ల జీఎస్టీ వసూలు చేశారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. జనవరి 31 సాయంత్రం 5 గంటల వరకు జనవరి నెల జీఎస్టీ వసూళ్లు రూ.1,55,922 కోట్లుగా ఉన్నాయని మంత్రిత్వ…