NEWS

NEWS

కళాతపస్వి కె విశ్వనాథ్‌ ‌మృతికి ప్రముఖలు సంతాపం

కళను విశ్వవ్యాప్తం చేశారన్న ఎపి సిఎం జగన్‌ ‌మాది గురుశిష్యుల బంధం అన్న చిరంజీవి విశ్వనాథ్‌ ‌మృతికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు సంతాపం… తెలుగుజాతికి తీరని లోటని నివాళి హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 3 : కళాతపస్వి కె. విశ్వనాథ్‌ ‌మృతికి చిత్రరగంతో పాటు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం…

‌ప్రధాని మోదీపై బిబిసి డాక్యుమెంటరీ నిషేధంపై విచారణ

కేంద్రానికి సుప్రీమ్‌ ‌కోర్టు నోటీసులు.. 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 3 : కేంద్ర ప్రభుత్వానికి సుప్రీమ్‌ ‌కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేదించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీమ్‌ ‌కోర్టు శుక్రవారం విచరణకు చేపట్టి, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.…

ఉన్నత చదువుకు పేదరికం అడ్డు కాకూడదు

విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులకు అడ్మిషన్లు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ. 19.95 కోట్లు సమ ఓ మంచి కార్యాక్రమాన్ని చేపట్టామన్న ఎపి సిఎం జగన్‌ అమరావతి, ఫిబ్రవరి 3 : అర్హులైన విద్యార్థులందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన కింద నిధులను ప్రభుత్వం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,…

భారీగా పెరిగిన అమూల్‌ ‌పాల ధరలు

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 3 : దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ’అమూల్‌’ ‌కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి అమూల్‌ ‌పాలు లీటరుపై రూ.3 పెంచుతున్నట్లు గుజరాత్‌ ‌డెయిరీ ప్రకటించింది. తాజా పెంపుతో.. అమూల్‌ ‌గోల్డ్ ‌పాలు లీటరు రూ. 66, అమూల్‌ ‌తాజా పాలు లీటరు రూ.54, అమూల్‌ ఆవు పాలు లీటరుపై…

తెలంగాణ మాజీ సిఎస్‌ ‌సోమేశ్‌కు హైకోర్టు వారెంట్‌

‌హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 3 : తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌కు హైకోర్టు బెయిలబుల్‌ ‌వారెంట్‌ ‌జారీ చేసింది. జూబ్లీహిల్స్ ‌హౌసింగ్‌ ‌సొసైటీలో ఒక ప్లాట్‌కు సంబంధించిన వ్యవహారంలో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. కోర్టుకు హాజరుకావాలని పలుమార్లు ఆదేశించిన సోమేష్‌ ‌కుమార్‌  ‌గైర్హాజరయ్యారు. దీంతో సోమేశ్‌ ‌కుమార్‌కు బెయిలబుల్‌ ‌వారెంట్‌ ‌జారీ చేసింది.…

పర్లీ వైద్యనాథ్‌-‌వికారాబాద్‌ ‌విద్యుదీకరణ

హైదరాబాద్‌, ‌పిఐబి. ఫిబ్రవరి 03 : పర్లీ వైద్యనాథ్‌-‌వికారాబాద్‌ ‌విద్యుదీకరణ పథకానికి గాను కర్నాటక, మహారాష్ట్ర మరియు తెలంగాణ ప్రజానీకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దీనితో ఇక 268 కిలోమీటర్ల సంపూర్ణ మార్గం యొక్క విద్యుదీకరణ పని పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని తన ట్వీట్‌లో..‘‘ఈ మిశన్‌కు మరింత శక్తి లభించు…

‘‌శ్రీ అన్నాని’ కి ప్రజాదరణ కోసం ప్రయత్నం

ప్రశంసించిన ప్రధాన మంత్రి హైదరాబాద్‌, ‌పిఐబి. ఫిబ్రవరి 03 : ‘శ్రీ అన్నాని’ కి ప్రజాదరణ లభించేటట్టు చూడడం కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయాసలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. అసమ్‌ ‌సచివాలయంలో మిలిట్‌ ‌కేఫ్‌ను ప్రారంభించిన సందర్భంలో అసమ్‌ ‌ముఖ్యమంత్రి చేసిన ట్వీట్‌కు ప్రధాన మంత్రి స్పందిస్తూ చేసిన ఒక ట్వీట్‌లో…‘‘ ‘శ్రీ…

కాశీలో ఆరోగ్యవంతమైన కంటిచూపు కోసం ప్రచార ఉద్యమం

ప్రశంసించిన ప్రధాన మంత్రి హైదరాబాద్‌, ‌పిఐబి. ఫిబ్రవరి 03 : ‘స్వస్థ దృష్టి సమృద్ధ కాశీ’’ ప్రచార ఉద్యమంతో ముడిపడ్డ వ్యక్తులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి డాక్టర్‌ ‌మన్‌ ‌సుఖ్‌ ‌మండావియా చేసిన ఒక ట్వీట్‌కు సమాధానాన్ని ఇస్తూ, ప్రధాన…

కొత్త సచివాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాదు..

  *మాక్ డ్రిల్ అంటున్న అధికారులు..! ప్రారంభానికి సిద్ధమవుతున్న సమయంలో తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం  కారణంగా   శుక్రవారం తెల్లవారుజామున సచివాలయం భవనం నుంచి దట్టమైన పొగలు వచ్చాయనీ..11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు అని వార్తలు వచ్చాయి. _ఐదారు అంతస్తుల్లో మంటలు అంటుకున్నాయని మరికొందరు చెబుతున్నారు. అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి సచివాలయాన్ని…

నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం…

నూతన సచివాలయంలో మంటలు.. దురదృష్టం అన్న    బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురద్రుష్టకరం..అని రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటంవల్లే ఈ పరిస్థితి..అని పేర్కొంటూ..తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణం..…