NEWS

NEWS

గవర్నర్‌ ‌ప్రసంగంలో గొప్పలు తప్ప..ఏవి• లేదు

24 గంటల కరెంట్‌ ఎక్కడుందో చెప్పాలి పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదు ధరణిపై ఎందుకు ప్రస్తావించలేదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ప్రభుత్వం చేసిన తప్పులను గవర్నర్‌తో చెప్పించారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు. పంటలు…

రెండేళ్ల తరువాత అసెంబ్లీకి గవర్నర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రెండేళ్ల సుధీర్ఘ కాలం తర్వాత గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టారు. గతేడాది సాంకేతిక కారణాలతో గవర్నర్‌ ‌ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ ఏడాది కూడా గవర్నర్‌ ‌స్పీచ్‌ ‌లేకుండానే సమావేశాలు నిర్వహించాలనుకున్నా చివరకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నాటకీయ పరిణామాల…

నా తెలంగాణా ప్రభుత్వం అన్నింటా నం.1…!

ముఖ్యమంత్రి పరిపాలనా దక్షత అద్భుతం.. అన్ని రంగాల్లోనూ గణనీయ వృద్ధి విద్యుత్‌, ‌తాగు, సాగునీటి రంగాల్లో విప్లవం దేశానికి ఆదర్శంగా నిరంతర విద్యుత్‌ ‌పచ్చగా కళకళలాడుతున్న గ్రామాలు అంబేద్కర్‌ ‌స్ఫూర్తితో దళితుల స్వావలంబన అభివృద్ధికి కృషి అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ‌తమిళి సై ప్రసంగం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : తెలంగాణ…

అన్నీ అవాస్తవాలు…అసత్యాలే

తొమ్మిది సంవత్సరాల విధ్వంసం అందంగా చూపించే ప్రయత్నం… అసెంబ్లీలో గవర్నర్‌ ‌ప్రసంగంపై టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌తీవ్ర అసంతృప్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 03 : రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రంలో జరిగిన విధ్యంసాన్ని కప్పిపుచ్చుతూ గవర్నర్‌ ‌శుక్రవారం రాష్ట్ర ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో చాలా అందంగా చూపించే ప్రయత్నం చేశారని…

రాజ్‌భవన్‌ ‌నోట… ప్రగతి భవన్‌ ‌మాట

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచనలమేరకు రాజ్‌భవన్‌- ‌ప్రగతి భవన్‌ ‌మధ్య సయోధ్య ఏర్పడిందనేందుకు శుక్రవారం రాష్ట్ర శాసన సభ,మండలి  బడ్జెట్‌ ‌సమావేశాల ప్రారంభోత్సవ ఉపన్యాసం లో  గవర్నర్‌ ‌తమిళిసై సౌందరాజన్‌ ‌ప్రసంగం చెప్పకనే చెబుతోంది. ప్రసంగ పాఠాన్ని క్రితం రోజున్నే రాజభవన్‌ ‌వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం, అందులో ఒకటిరెండు చిన్న సవరణతో గవర్నర్‌ ‌సంతృప్తిని…

‘‌కాశీ’ని చేరిన విశ్వం

ఓ కళాతపస్వీ! రససిద్ధి పొందిన కళాస్రష్టా! నీవొక సమున్నత హిమశైలం, కళాత్మక చిత్రాలకు చిరునామా. సెలయేటికి నాట్యం నేర్పిన నాట్యాచారుడవు నీవు. ‘‘సిరివెన్నెల’’ వెలుగుల సాహసివి నీవు. నీ గజ్జెల ఘల్లు ప్రేక్షకుల గుండెల్లో ఝల్లు, సరిగమలతో నీ ప్రేమలేఖలు వారి హృదయాల్లో చక్కిలిగింతలు. నీ అమృత గానాలు అమితానంద హృదయరాగాలు. నాద వినోద నాట్య…

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మంగళం పాడనున్నారా ?

 ‘‘ఉపాధి ప్రతి సంవత్సరం పెరుగుతూ పోవాలి కానీ అందుకు విరుద్దంగా ప్రతి సంవత్సరం కేటాయింపులలో తగ్గింపు జరుగుతున్నది. పథకాన్ని నీరుకార్చడం, బడ్జెట్‌ ‌కేటాయింపులలో ఉపాధి హామీ పథకం కేవలం 1.3 శాతం,  రాబోయే రోజులల్లో క్రమేణా రద్దు చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంత పేదలకు , అసంఘటిత రంగంలో ఉన్న రైతు కూలీలకు కడుపు నింపేదిగా…

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మగ్దూం మొహియుద్దీన్

హైదరాబాద్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతా గర్వించేలా, గౌరవించేలా తన గళం (ఉపన్యాసం) తోనూ, కలం తోనూ ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి మగ్దూం మొహియుద్దీన్. భారత దేశంలో వచ్చిన ప్రగతి శీల రచయితల ఉద్యమానికి హైదరాబాద్‌లో జీవం పోసింది మఖ్దుమే. నాలుగు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమాలకు, సాహిత్య సృజనకు తన జీవితాన్ని అంకితమిచ్చాడు. మొక్కవోని…

రెండోరోజూ పార్లమెంటులో ప్రకంపనలు

ఆదానీ వ్యవహరంపై చర్చకు విపక్షాల పట్టు ఆందోళనల మధ్య పార్లమెంట్‌ ‌సోమవారానికి వాయిదా న్యూ దిల్లీ, ఫిబ్రవరి 3 : వరుసగగా రెండోరోజూ ఆదానీ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. ఉభయసభల్లో చర్చకు విపక్షం పట్టుబట్టగా తొలుత మధ్యాహ్నం 2గంటల వరకు ..తరవాత సోమావారానికి ఉభయసభలు వాయిదా పడ్డాయి. దేశ ఆర్థకిరంగాన్ని కదిపేస్తున్న ఈ ఘటనపై చర్చించాల్సిందేనని…

సుప్రీమ్‌ ‌కోర్టుకు మరో ఐదుగురు జడ్జీలు

కొలీజియం సిఫార్సుల మేరకు నిర్ణయం సుప్రీమ్‌ ‌కోర్టుకు తెలిపిన అటార్నీ జనరల్‌   ఆమోదంలో ఆలస్యంపై మండిపడ్డ ధర్మాసనం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 3 : త్వరలో ఐదుగురు నూతన జడ్జీలను నియమకానికి కేంద్రం గ్రీన్‌సిగల్‌ ఇవ్వనుంది. జడ్జీల నియామకంలో జాప్యంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కొలీజియం సిఫారసు చేసిన ముగ్గురు…