బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఆఫ్ ద ఇయర్-2022గా సిఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ
కప్ బెస్ట్ ఆర్గనైజర్ మంత్రి హరీష్రావు ప్రముఖ క్రిక్ యాప్ ద్వారా జాతీయ స్థాయిలో అవార్డు 19 లక్షల మంది ప్రేక్షకులు…256 మ్యాచ్లు, 257 టీమ్స్..5వేల మంది క్రీడాకారులు.. మంత్రి హరీష్రావు సారథ్యంలో దేశంలో బిగ్గెస్ట్ టోర్నీగా గుర్తింపు ఆర్గనైజర్స్ను అభినందిస్తూ..సిద్ధిపేట క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్రావు మా బాధ్యతను పెంచింది : నిర్వాహకులు…
