NEWS

NEWS

బిగ్గెస్ట్ ‌టోర్నమెంట్‌ ఆఫ్‌ ‌ద ఇయర్‌-2022‌గా సిఎం కేసీఆర్‌ ‌క్రికెట్‌ ‌ట్రోఫీ

కప్‌ ‌బెస్ట్ ఆర్గనైజర్‌ ‌మంత్రి హరీష్‌రావు ప్రముఖ క్రిక్‌ ‌యాప్‌ ‌ద్వారా జాతీయ స్థాయిలో అవార్డు 19 లక్షల మంది ప్రేక్షకులు…256 మ్యాచ్‌లు, 257 టీమ్స్..5‌వేల మంది క్రీడాకారులు.. మంత్రి హరీష్‌రావు సారథ్యంలో దేశంలో బిగ్గెస్ట్ ‌టోర్నీగా గుర్తింపు ఆర్గనైజర్స్‌ను అభినందిస్తూ..సిద్ధిపేట క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌రావు మా బాధ్యతను పెంచింది : నిర్వాహకులు…

బిఆర్‌ఎస్‌, ‌బిజెపి టార్గెట్‌గా రేవంత్‌ ‌పాదయాత్ర

కాంగ్రెస్‌ ‌పార్టీ హాత్‌ ‌సే హాత్‌ ‌జోడోకు విశేష స్పందన ఏకమవుతున్న సీనియర్లు..కార్యకర్తల్లో జోష్‌ రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ‌పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి ధృడ సంకల్పం తీసుకున్నారు. అందుకే అరవై రోజుల్లో రాష్ట్రమంతా పర్యటించే పక్రియకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో…

ఫామ్‌హౌజ్‌ ‌కేసులో హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 7(ఆర్‌ఎన్‌ఎ) : ‌ఫామ్‌హౌస్‌ ‌కేసులో ప్రభుత్వ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్‌ ‌బెంచ్‌ ‌విచారణ జరిపింది. గతంలో ఇచ్చిన ఆర్డర్‌ ‌సస్పెన్షన్‌ను 3 వారాలకు పొడిగించాలని పిటిషన్‌ ‌దాఖలైంది. సుప్రీమ్‌ ‌కోర్టుకు వెళ్లేందుకు వీలుగా తీర్పును ఆపాలని ప్రభుత్వం కోరింది. సీబీఐ కేసు నమోదు చేసిందా అని ప్రభుత్వాన్నిహైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ ఇంకా కేసు…

యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి

‌రాజన్నసిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కెటిఆర్‌ ‌ప్రకటించారు. ఎంతో చరిత్ర కలిగిన వేములవాడకు మహర్దశ తీసుకుని వొస్తామని అన్నారు. ఇందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మహాశివరాత్రికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని…

మంచిర్యాల మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌భార్య ఆత్మహత్య

మంచిర్యాల (మందమర్రి), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7  : మంచిర్యాల మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌బాలకృష్ణ భార్య జ్యోతి  (32) మంగళవారం తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిరాలలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మంచిర్యాల మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌విధులు నిర్వహిస్తున్న నల్లమల బాలక్రిష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా…

బడ్జెట్‌ను చూసి నవ్వుకుంటున్న జనం

ప్రజల్లో ఎక్కడా కానరాని చర్చ 1.30 లక్షల ఆదాయం ఉంటే..రూ.2.9 లక్షల కోట్ల బడ్జెట్‌ ఎలా సాధ్యం? బీజేపీ శిక్షణ తరగతుల ప్రారంభించిన పార్టీ రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ఇ‌బ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : బడ్జెట్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజల్లో బడ్జెట్‌పై చర్చ…

దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయండి..

ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ ‌డ్రామా కాంగ్రెస్‌ ‌నామరూపాల్లేకుండా పోతుంది అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించే కుట్ర ధరణి పేరుతో నలుగురు కలెక్టర్ల భారీ దోపిడీ 11 వేల స్ట్రీట్‌ ‌కార్నర్ల మీటింగ్‌లతో చరిత్ర సృష్టిస్తాం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇ‌బ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : ‘‘ప్రజల్లో హిందుత్వ వాతావరణం వొచ్చింది. 80…

8 ‌బిలియన్లున్న సంపద..8 ఏళ్లలో140 బిలియన్‌ ‌డాలర్లు ఎలా అయ్యింది…?

ప్రతీ వ్యాపారంలోనూ ఆయన విజయ రహస్యం ఏమిటి అనుభవం లేకున్నా డిఫెన్స్ ‌కాంట్రాక్ట్‌లు ఎలా అప్పగించారు నిబంధనలు మార్చి ముంబయి సహా ఆరు విమానాశ్రయాలు ఎలా కట్టబెటారు భారత్‌ ‌జోడో యాత్రలో దేశ వ్యాప్తంగా ప్రజలు నన్ను ఈ ప్రశ్నలే అడిగారు అదానీ వ్యవహారంపై లోక్‌సభలో ప్రధాని మోదీని నిలదీసిన కాంగ్రెస్‌ ఎం‌పి రాహుల్‌ ‌గాంధీ…

మేధావియువత రాజకీయాల్లోకి రావాల్సిందే !

‘‘అష్టకష్టాలు పడుతూ, అలుపెరుగని పోరాటంచేస్తున్న  యువతను ఉద్యోగ నియామకాలంటూ ఎన్నికలు రాబోయే ముందు నోటిఫికేషన్‌ ‌వేసి వారి కసిని మరొకసారి పుస్తకాలపై మరల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారన్నది తేటతెల్లమవుతుంది.అన్నింటికంటేముందు గ్రూప్‌ ‌వన్‌ ‌ప్రిలిమ్స్ ‌లో ఒక పోస్ట్ ‌కు 50మంది చొప్పున,503 పోస్టులకుగాను 25,050 మంది అభ్యర్థులను ఎంపికచేసిన విషయం అందరికీ తెలిసిందే.అలాగే జూన్‌ ‌లో మెయిన్స్…

‘‘విచ్చుకుంటున్న వేయి పడగల స్వార్ధం’’

‘‘‌తాను మునిగిందే గంగ- తానొలచిందే రంభ’’ అన్నట్టుగా మూర్ఖ భావజాలంలో కొట్టుమిట్టాడుతూ యాంత్రిక జీవనమే సుఖప్రదాయినిగా భావిస్తూ,కేవలం ప్రాణమున్న మరబొమ్మల్లా,సాలెగూడు లాంటి  ఆధునిక సాంకేతిక వ్యవస్థలో కూరుకుపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు.అందుకే  ఆధునిక మానవుడు  కోటాను కోట్ల ప్రజల మధ్య ఒంటరి జీవనం సాగిస్తున్నాడు.రక్త సంబంధాలను వదిలేసి ఒంటరి కాంక్రీటు అరణ్యాల్లో అనాథగా బ్రతుకుతున్నాడు,పెద్దలను…