NEWS

NEWS

హైకోర్టులో మరోమారు సర్కార్‌కు ఎదరుదెబ్బ

ఎంఎల్‌ఏల ఎర కేసులో సిబిఐకి కేసు అప్పగింతలో స్టేకు నిరాకరణ సుప్రీంలోనూ స్టేకు నిరాకరణ హైదరాబాద్‌/‌న్యూ దిల్లీ, ఫిబ్రవరి 8(ఆర్‌ఎన్‌ఎ) : ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేసును సీబీఐకు అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని సింగిల్‌ ‌జడ్జి బెంచ్‌ ‌స్పష్టం…

రేవంత్‌ ‌ప్రగతిభవన్‌ ‌వ్యాఖ్యలపై చట్టపరంగా చర్య తీసుకోవాలి

డిజిపిని కలిసి ఫిర్యాదు చేసిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు రేవంత్‌ ‌వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : పీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్‌ ‌సభ్యుడు రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు రాష్ట్ర డీజీపీ అనిల్‌ ‌కుమార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బుధవారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి. రవీందర్‌…

‌ప్రగతి భవన్‌ ‌గడీపై కాంగ్రెస్‌ ‌జెండా ఎగురవేస్తాం

కేసీఆర్‌కి కర్రు కాల్చి వాత పెట్టె రోజు దగ్గరలోనే వుంది కార్మికులు రైతులు, గోసలు ఊరికే పోవు … దుశ్శాసన ఎమ్మెల్యే దుర్మార్గం… ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కుమ్మక్కై పేదల భూములు కబ్జా చేస్తారా? కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం…అది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే… పోదు భూములకు అందరికీ పట్టాలు ఇస్తాం… హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో…

అన్ని రంగాల్లోనూ బిజెపి వైఫల్యం

సబ్‌ ‌కా సాథ్‌ అం‌టూ టోపీ పెట్టారు నల్లధనం అరికట్టడంలోనూ విఫలం దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయేలా చేశారు ఆదానీ ఆస్తులను పెంచడంలో మాత్రం విజయం అసెంబ్లీ వేదికగా బిజెపిపై ధ్వజమెత్తిన  మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని…

అన్ని రంగాల్లో ఆదర్శం…

ప్రతిపక్షాలకు కనబడదు…వినబడదు ప్రతి ఒక్కరి అభివృద్ధే లక్ష్యంగా పథకాలు ఒక్క మంచి పని కూడా కనబడడడం లేదా బడ్జెట్‌లో సింహభాగం పేదలు, బడుగులకే యథావిధిగా డబుల్‌ ఇళ్ల పథకం… ఉస్మానియాను నిర్మించి తీరుతాం యునానీ హాస్పిటల్‌ని అభివృద్ధి చేస్తాం ఎలాంటి కొత్త పన్నులు వేయం రాజకీయాలు మాకో టాస్క్…‌లక్ష్యం కోసం పట్టుదలతో పనిచేస్తాం అసెంబ్లీలో బడ్జెట్‌పై…

గృహ హింస నిరోధక చట్టం పై అవగాహన అవసరం

‘‘ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే లేదా గాయపరిచే ప్రమాదానికి గురి చేసే ఎలాంటి చర్య అయినా గృహ హింస కిందకే వస్తుంది. అవతలి వ్యక్తి  శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక దాడుల్లో దేనికి గురి చేసినా అది గృహ హింస కిందకే వస్తుంది. ఇలాంటి హింసకు గురవుతున్న వారు ముఖ్యంగా మహిళలకు…

అభద్రత వలయంలో వయోవృద్ధ భారతం..!

‘‘‌భారతంలో 45 ఏండ్లు దాటిన జనాభాలో 6 శాతం ఆహార సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నారని తేలింది. పోషకాహార అభద్రత, వైద్య ఖర్చులు పెరగడం, ఆరోగ్య భీమా అవగాహన లోపించడం, రవాణా పరిమితులు, కుటుంబ సభ్యుల నిర్లక్ష్య ధోరిణి, ఆర్ధిక బలహీనత లాంటి కారణాలతో వృద్ధుల బతుకులు గాల్లో దీపాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో వయోవృద్ధుల జనాభాను కాపాడుకోవడానికి…

కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి

అదానీ గ్రూపు అక్రమాలపై నిస్పక్షపాత దర్యాప్తు చేయించాలని గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాల్లు ఉభయ పార్లమెంట్‌ ‌సభలను స్థంభింపజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించక మొండివైఖరి ప్రదర్శించదం దురదృష్టకరం. విచిత్రంగా ప్రభుత్వం వలే అదానీ గ్రూపు సంస్థలకు వేల కోట్ల ఋణాలు ఇచ్చిన తమ ఉదార వైఖరిని సమర్థించుకొనేందుకు ఆర్థిక సంస్థలు కూడా తంటాలు పడుతున్నాయి.…

వ్యవసాయ ప్రాధాన్యత బడ్జెట్‌ ‌రావాల్సిందే !

దేశంలో ఆహారధాన్యాల సేకరణ,వ్యవసాయ విధానంలో మార్పులు రానంత వరకు ..వాటి ధరలు అనూహ్యంగా పెరుగుతూనే ఉంటాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలను బలోపేతం చేయడంతో పాటు, ఆహారధాన్యాల దిగుమతులను పూర్తిగా తగ్గించుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. అందుకే ఎంతగా శ్రమించినా రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు దక్కవు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. కార్పోరేట్‌ ‌దిగ్గజాలకు…

డా. ఎ బి కే ప్రసాద్ కు రాజా రామ్ మోహన్ రాయ్ జాతీయ అవార్డు

  ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా – “రాజా రామ్ మోహన్ రాయ్ జాతీయ అవార్డు”కు  డాక్టర్ ఎ.బి.కె. ప్రసాద్’ ఎంపికయ్యారు. జర్నలిజం రంగంలో అత్యుత్తమమైన సేవలు అందించినందుకు ప్రతిష్టాత్మకమైన రాజా రామ మోహన్ రాయ్ అవార్డుకు డాక్టర్ ఏబికె ప్రసాద్ ను ఎంపిక చేసినట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. ఏబికె…