సుప్రీమ్ కోర్టుకు కొత్తగా ఐదురుగు న్యాయమూర్తులు
ప్రమాణం చేయించిన సిజెఐ వైవి చంద్రచూడ్ పివి సంజయ్కుమార్ నియామకంతో నిజాం కాలేజీ పూర్వ విద్యార్థుల హర్షం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు నూతన న్యాయమూర్తులుగా ఐదుగురి జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, రాజస్థాన్ హైకోర్టు…
