దిల్లీ లిక్కర్ స్కామ్లో మరో వ్యక్తి అరెస్ట్
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : దిల్లీ లిక్కర్ స్కామ్లో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. వరుసగా రెండు రోజుల్లో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. చారియట్ డియాకు చెందిన రాజేష్ జోషిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. సౌత్ గ్రూపునకు రూ.31 కోట్ల నగదును బదిలీ చేయడంలో రాజేష్ జోషి కీలకంగా…
