ఐక్యరాజ్యసమితిని సవరించేది ఎప్పుడు?
రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత ప్రపంచ శాంతి స్థాపన కోసం నానా జాతి సమితి లాంటి ప్రపంచ శాంతి సంస్థను స్థాపించాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోని ముందుకు సాగారు. ఈ విధంగా అట్లాంటిక్ మహసముద్రంలోని సూర్య పౌండ్ ల్యాండ్ ఓడరేవులో బ్రిటన్ ప్రధానమంత్రి విన్ స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షులు…
