ఆదానీ మోదీ దోస్త్ ..అందుకే విచారణకు నిరాకరణ
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : అదానీ షేర్ల ఇష్యూ పార్లమెంట్ను కుదిపేస్తుంది. ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతుంటే.. కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు కేంద్రం వైఖరిపై మండిపడుతున్నాయి. అదానీ పీఎం మోడీ ఫ్రెండ్ అయినందునే కేంద్రం చర్చకు భయపడుతోదంని బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు ఆరోపించారు. సభ…
