NEWS

NEWS

ఆదానీ మోదీ దోస్త్ ..అం‌దుకే విచారణకు నిరాకరణ

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : అదానీ షేర్ల ఇష్యూ పార్లమెంట్‌ను కుదిపేస్తుంది. ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతుంటే.. కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు కేంద్రం వైఖరిపై మండిపడుతున్నాయి. అదానీ పీఎం మోడీ ఫ్రెండ్‌ అయినందునే కేంద్రం చర్చకు భయపడుతోదంని బీఆర్‌ఎస్‌ ‌పార్లమెంటరీ నేత కే కేశవరావు ఆరోపించారు. సభ…

పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన

వరుసగా మూడోరోజూ ఆదానీ వ్యవహారంపై విపక్షాల ఆందోళన జెపిసి ఏర్పాటుకు డిమాండ్‌ ‌పార్లమెంట్‌ ఉభయ సభలు నేటికి వాయిదా న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : అదానీ గ్రూప్‌ ఆఫ్‌ ‌కంపెనీల అవినీతి, అక్రమాలపై చర్చ జరుపాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. అదానీ గ్రూప్‌లో అవకతవకలను వెలికితీయడానికి జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీ…

అదానీ గ్రూప్‌పై సమగ్ర చర్చ జరగాలి

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : మోసం, షేర్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కుంటున్న అదానీ గ్రూప్‌పై సమగ్ర చర్చ జరగాలని కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ సోమవారం డిమాండ్‌ ‌చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండేండ్లుగా తాను ఈ అంశాన్ని లేవనెత్తుతున్నానని చెప్పారు. కోట్ల రూపాయల అవినీతితో పాటు దేశ మౌలిక సదుపాయాల…

రైతు రుణ మాఫీపై స్పష్టత లేదు

చెప్పేవి గొప్పలు చేసేది శూన్యం ప్రజలను మోసం చేసే విధంగా బడ్జెట్‌ ‌మండిపడ్డ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : ప్రజలను మోసం చేసే బడ్జెట్‌ ‌తీసుకొచ్చారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బడ్జెట్‌లో డాబుసరి తప్ప ప్రయోజకర అంశాలు లేవన్నారు. రైతాంగానికి రుణమాఫీ నాలుగేళ్లు అయినా చేయలేదని…

టర్కీ, సిరియాలను కుదిపిన భారీ భూకంపం

రిక్టర్‌ ‌స్కేలుపై తీవ్రత 7.8గా నమోదు 1600 మంది మృతి…ఇంకా పెరిగే అవకాశం శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మంది పేకమేడల్లా కూలిన బహుళ అంతస్థుల భవనాలు అంకారా, ఫిబ్రవరి 6 : టర్కీ, సిరియాలను భారీ భూకంపం కుదిపేసింది. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో సోమవారం తెల్లవారుజామున టర్కీ , సిరియాలలో భారీ…

మాయమాటలు…అంకెలగారడితో ప్రజలను మోసం

డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు, ఇండ్ల స్థలాలు, రుణమాఫీ ఎక్కడ కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టుల మాటే లేదు బడ్జెట్‌పై సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అం‌కెల గారడి, మాయమాటలు తప్ప…

అమరావతి కేసును 23న విచారిస్తాం : సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం

అత్యవసరంగా చేపట్టాలని ఎపి ప్రభుత్వం పిటిషన్‌ ‌తమకు సమయం ఇవ్వాలని కోరిన అమరావతి రైతులు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : ఏపీ రాజధాని అమరావతి కేసుపై ఈనెల 23న సుప్రీమ్‌ ‌కోర్టులో విచారణ జరుగనుంది. రాజధాని అమరావతి కేసును త్వరితగతిన విచారించాలని సోమవారం ఉదయం సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. రాజధాని…

దిల్లీ మేయర్‌ ఎన్నికలో తొలగని ప్రతిష్ఠంభన

వరుసగా మూడోసారీ వాయిదా ఆప్‌ ‌నిరసనలతో సభకు తీవ్ర అంతరాయం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : కీలకమైన సీటీ మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో ప్రతిస్ఠంభన తప్పడం లేదు. ఎన్నిక వరుసగా మూడోసారీ వాయిదా పడింది. ఢిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. మేయర్‌ ఎన్నిక కోసం సభ్యులంతా సమావేశమవగా..నామినేటెడ్‌…

జియావుల్‌ ‌హక్‌ ‌బాటలోనే ముషారఫ్‌

నియంతగా కార్గిల్‌ ‌యుద్ధంతో ఎదురుదెబ్బలు అనారోగ్యంతో దేశం విడవాల్సిన దుస్థితి న్యూ దిల్లీ, ఫిబ్రవిరి 6 : పాక్‌ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో వ్యవస్థలను నాశనం చేయడమే గాకుండా భారత్‌పై యుద్దానికి తలపడి దెబ్బతిన్న అధ్యక్షుడిగా ముషారఫ్‌ ‌పేరుగడించాడు. ఆనాడు చేయూత అందించినట్లే అందించి ఉగ్రవాదులను చొరగొట్టి కార్గిల్‌ ‌యుద్దానికి తెరతీసిసన ముష్కరుడిగా ముషారఫ్‌ ‌చరిత్రలో…

ఆం‌దోళనపథంలో ఎపి ఉద్యోగులు

26లోగా సమస్యలు పరిష్కరించాలన్న జేఏసీ ఛైర్మన్‌ ‌బొప్పరాజు కర్నూలు, ఫిబ్రవరి 6 : ఉద్యోగులు తమ ఆందోళనలను ఉదృతం చేయబోతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇక వేచిచూసే ధోరణి ప్రదర్శించరాదని అంటున్నారు.  ఈనెల 26వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్‌ ‌బొప్పరాజు వెంకటేశ్వర్లు , జగన్‌ ‌ప్రభుత్వానికి డెడ్‌…