NEWS

NEWS

భూకంప ప్రాంతాల్లో జోరుగా సహయాక చర్యలు

నిరంతరంగా శ్రమిస్తున్న భారత బృందాలు భారత్‌ ఆర్మీ సేవలను కొనియాడిన టర్కిష్‌ ‌మహిళ భూకంప శిథిలాల్లో అప్పుడే పుట్టిన బిడ్డ..చనిపోయిన తల్లి… పాపను దత్తత తీసుకునేందుకు ప్రజల పోటీ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 10 : తుర్కియే, సిరియా దేశాల సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం ఎంత నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…

వివేకాహత్యకేసు వచ్చేనెల 10కి వాయిదా

నిందితులను కడపనుంచి హైదరాబాద్‌కు తరలింపు హైదరాబాద్‌,‌ఫిబ్రవరి10 :మాజీ మంత్రి వైఎస్‌ ‌వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా నిందితులను పోలీసులు శుక్రవారం కడప నుంచి హైదరాబాద్‌ ‌తీసుకొచ్చారు. నిందితులు సునీల్‌ ‌యాదవ్‌, ‌దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగి రెడ్డి, దస్తగిరితో పాటు…

విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుపై అస్పష్టత

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 10 : విశాఖ రైల్వే జోన్‌ ‌పై స్పష్టత ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి వెనుకంజ వేసింది. రైల్వే జోన్‌ ఎప్పు‌డు ప్రారంభమవుతుందనే విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే రైల్వే జోన్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించడం జరిగిందని కేంద్రం…

తమిళనాడు పర్యటనలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 10 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో ప్రముఖ నటుడు సినీ హీరో అర్జున్‌ ‌సర్జ నిర్మించిన హనుమాన్‌ ‌దేవాలయాన్ని శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి చెన్నైలో పర్యటిస్తున్న కవితకు అర్జున్‌ ‌దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత డియాతో మాట్లాడారు.…

అన్ని ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన కెప్టెన్‌గా రోహిత్‌ ‌శర్మ రికార్డు

నాగపూర్‌, ‌ఫిబ్రవరి 10 : టీమిండియా కెప్టెన్‌ ‌రోహిత్‌ ‌శర్మ చరిత్ర సృష్టించాడు. నాగ్‌ ‌పూర్‌ ‌టెస్టులో సెంచరీ సాధించిన రోహిత్‌ ‌శర్మ…అరుదైన ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్‌  ‌రికార్డులకెక్కాడు. మాజీ కెప్టెన్‌లు  కోహ్లీ, ధోనిలకు సాధ్యం కానీ రికార్డును రోహిత్‌ ‌శర్మ అందుకున్నాడు. ధోని, కోహ్లీ…

ఇ‌స్రో శాస్త్రవేత్తల మరో ఘనత

నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వి డి2 రాకెట్‌ ‌ప్రయోగం విజయవంతం అయినట్లు ప్రకటన బెంగళూరు, ఫిబ్రవరి 10 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం  9.18 నిమిషాలకు ఎస్‌ఎస్‌ఎల్‌వి డి2 రాకెట్‌ ‌నింగిలోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున 6.30 గంటల కౌంట్‌ ‌డౌన్‌ అనంతరం.. షార్‌ ‌లోని మొదటి లాంచ్‌…

మృత్యు ఘోష

తరతమ భేదం లేదు జీవజాతి విచక్షణ లేదు పాప పుణ్యాల వివేకం లేదు పేద ధనిక వర్గీకరణ లేదు పసి ముసలి వ్యత్యాసం లేదు ముందస్తు హెచ్చరిక లేదు దాడి తీవ్రత అంచనా లేదు పగలు రాత్రి పరిమితుల్లేవు భూకంపానికి అందరూ ఒక్కటే ! కనివిని ఎరుగని భూప్రళయంతో.. కన్నీరాగని కోట్ల జన విలయాలు హఠాత్తున…

కూల్చివేతల లొల్లి..!

కూల్చివేతల్లో ఎవరి ఘనత ఏమిటన్న విషయంపైన దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఒక వైపు దేశంలో అత్యున్నత చట్టసభ  పార్లమెంట్‌ ‌సమావేశాలు, మరోవైపున  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఈ చర్చ ఆయా రాజకీయ పార్టీల విధానాలను తెలిపేవిగా ఉన్నాయి.  ముఖ్యంగా కేంద్రంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ‌నేడు పాలన సాగిస్తున్న…

అధికారానికి సోపానమవుతున్న పాదయాత్రలు

రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు చేపడుతున్న పాదయాత్రలు ఆయా పార్టీల ఎన్నికల ప్రచార యాత్రలుగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న హడావిడి రేపోమాపో ఎన్నికలు జరుగనున్నాయా అన్నంత సందడిగా తయారైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌నుండి రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రాల్లోని…

భూకంప ‘‘విపత్తు’’

భీకర భూకంపాల తాకిడితో తుర్కియో సిరియా దేశాలు అల్లకల్లోలం అవుతున్నాయ్‌ ‌ప్రకృతి ఉత్పాత తీవ్రతకు ప్రాణాలు నేల రాళ్తున్నాయ్‌ ఎటు వైపు చూసినా.. గుట్టలుగా పోగైన శవాలు తెగిపడిన దేహ అంగాలు కుప్ప కూలిన భవనాలతో వల్లకాటిని తలపిస్తున్నాయ్‌ ‌శిధిలాల కింద చిక్కిన క్షతగాత్రుల అర్థనాదాలు గుండెలను పిండేస్తున్నాయ్‌ ‌వందల కొద్ది ప్రకంపనలతో జీవితాలు దగ్దమౌతున్నాయ్‌…