NEWS

NEWS

మహేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం

మహేశ్వరం రూరల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : బతుకుదెరువు కోసం వ్యవసాయం చేస్తూ…మరోవైపు వంటలు చేసుకుంటూ జీవనం సాగించే బ్రతుకుల్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా లోని మహేశ్వరం పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని శ్రీశైలం, హైదారాబాద్‌ ‌జాతీయ రహదారిపై తుమ్మాలూరు గేట్‌ ‌సమీపంలో మ్యాక్‌ ‌ప్రాజెక్టు వద్ద శుక్రవారం అర్ధరాత్రి…

సింగరేణిని అమ్మే ప్రయత్నం

దేశంలో బొగ్గు దిగుమతులు ఎవరి ప్రయోజనం కోసం తుక్కుగా విశాఖ ఉక్కును ఎందుకు అమ్ముతున్నారు అసెంబ్లీలో బిజెపి విధానాలను తూర్పార బట్టిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : దేశంలో అవసరాలకు తగ్గట్లుగా బొగ్గు నిల్వలు ఉన్నా కూడా దిగుమతులు చేసుకోవడం ఎవరి కోసమని ..పరోక్షంగా బిజెపిని ఉద్దేశించి ఐటీ పరిశ్రమల మంత్రి…

‌విద్యుత్‌ ‌సంక్షోభంలో రాష్ట్రం

అప్పుల ఊబిలోకి నెట్టిన •కేసీఆర్‌ ‌వామపక్షలు దోపిడిదారుల వైపా…మా వైపా   మ్యానిఫెస్టోలో హామీలు ఏవీ నెరవేర్చ లేదు ప్రజల్లో మార్పు కోసం యాత్ర హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర 5వ రోజు విలేఖరుల సమావేశంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిభ్రదరి 10 :…

వైద్యరంగంలో విప్లవాత్మక నిర్ణయాలు

జిల్లాకో మెడికల్‌, ‌నర్సింగ్‌ ‌కాలేజీలు 850 నుంచి 2790కి పెరిగిన ఎంబిబిఎస్‌ ‌సీట్ల సంఖ్య అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి హరీష్‌ ‌రావు జవాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : వైద్యరంగంలో తెలంగాణ పురోగమిస్తుందని, దేశానికే ఆదర్శంగా నిలిచామని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. జిల్లాకో మెడికల కాలేజీ, నర్సింగ్‌ ‌కాలేజీ ఏర్పాటు చేస్తున్న…

ఫారెస్ట్ అధికారుల దాష్టీకం

సాగులో ఉన్న భూముల జోలికి రావొద్దని వారికి ఆదేశాలు ఇవ్వాలి మహిళలపై దుశ్సాసన పర్వం ఆపాలన్న కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ‌సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : దండేపల్లి మండలంలోని కోయపోచగూడ ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ అధికారులు ప్రవర్తించిన తీరుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క  ఫైరయ్యారు. దుశ్శాసన పర్వాన్ని గుర్తుచేశారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆమె…

పోడు భూములకు పట్టాలపై మరో డ్రామా..

తక్షణమే పట్టాలియ్యకుంటే పేదలు ఫామ్‌ ‌హౌజ్‌ను దున్నడం ఖాయం 1100 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలని సుప్రీమ్‌ ‌కోర్టు చెప్పినా స్పందించని  కేసీఆర్‌ ‌మీకు చేతగాకుంటే మాకు అప్పగించండి… •కేంద్రంతో మాట్లాడి జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటా రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌ ‌సంజయ్‌ ‌సమక్షంలో…

11.5 లక్షల ఎకరాల పోడు భూముల పంపిణీకి సిద్ధం

పోడు భూములపై మాది ప్రత్యేక విధానం డవులను నరికి ఎడారిగా మారుస్తున్నారు గుత్తికోయలతో నరికి వేయిస్తున్నారు దళిత బంధు తరహాలో గిరి పుత్రులకు గిరిజన బంధు అసెంబ్లీలో వెల్లడించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని…

అప్పుల కుప్పగా తెలంగాణ

మార్పు కోసమే హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో ప్రజలపై రూ. 5 లక్షల కోట్ల భారం రాష్ట్రంలో మళ్ళీ విద్యుత్‌ ‌సంక్షోభం ఏ గట్టున ఉంటారో కమ్యూనిష్టులే తేల్చుకోవాలి కామేపల్లి మండలం  హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : పదేళ్ళ సిఎం కెసిఆర్‌…

రాజస్థాన్‌ అసెంబ్లీలో గందరగోళం

సిఎం గెహ్లాట్‌ ‌బడ్జెట్‌ ‌ప్రసంగంపై బిజెపి విమర్శలు పాత బడ్జెట్‌ ‌కాపీని చదువుతున్నారని ఎద్దేవా జయపుర, ఫిబ్రవరి 10 : రాజస్తాన్‌ అసెంబ్లీ శుక్రవారం రసాభాసగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ ‌ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష బిజెపి నిరసనలు వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి గెహ్లాట్‌ ‌బడ్జెట్‌ను చదువుతుండగా.. అది పాత బడ్జెట్‌ అం‌టూ బిజెపి ఆరోపిస్తూ..…

హైదరాబాద్‌కు ఈ రేసింగ్‌

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 10 : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు టాలీవుడ్‌ ‌స్టార్‌ ‌నటుడు రామ్‌ ‌చరణ్‌ ‌ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్‌, ‌మహీంద్రా గ్రూప్‌ ‌చైర్మన్‌ ఆనంద్‌ ‌మహీంద్రాను రామ్‌ ‌చరణ్‌ ‌గురువారం ప్రత్యేకంగా కలిశారు. హైదరాబాద్‌ ‌హైటెక్‌ ‌సిటీలోని టెక్‌ ‌మహీంద్రా ఇన్ఫో సిటీ క్యాంపస్‌లో నిర్వహించిన మహీంద్రా ఈ-రేసింగ్‌ ‌జనరేషన్‌…