NEWS

NEWS

అవినీతి గురించి కాంగ్రెస్‌ ‌మాట్లాడడమా?

ఆరోపణలు చేసే ముందు డెట్టాల్‌తో మూతి కడుక్కోండి లోక్‌సభలో ఘాటుగా సమాధానం ఇచ్చిన నిర్మలా సీతారామన్‌ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 11 : అవినీతి గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ ‌సభ్యులు డెట్టాల్‌తో మూతి కడుక్కోవాలని కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై అవినీతి ఆరోపణలు…

అవినీతి, అరాచాకాలపై యువత పోరాడాలి

భీమవరం, ఫిబ్రవరి 11 : స్వార్థం, అవకాశవాదం, అవినీతి, అరాచకం, పెరిగిపోతున్న ఈ రోజుల్లో యువత ముందుకు వచ్చి నడుంబిగించవలసిన సమయం ఆసన్నమైందని, మాజీ భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుఅన్నారు. యువుత చురుకుగా ఉంటూ దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలన్నారు.  ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయన్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర…

ఇం‌కా తేరుకోని టర్కీ, సిరియా…ఆగని ఆర్తనాదాలు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 11 : భూకంపం వొచ్చి ఆరు రోజులైనా.. ఇంకా టర్కీ, సిరియాలో హృదయ విదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలు.. సామూహిక ఖననాలు.. బాధితుల రోదనలు.. వేలాది మంది శిథిలాల కింద సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలు ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. కానీ శిథిలాలను తొలగించే కొద్దీ…

తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, ఫిబ్రవరి 11 : తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణం తో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్తోక్త్రగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మ వారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి…

బదిలీల ప్రమోషన్ల ప్రహసనం

‘‘ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న సందడి, ప్రాథమిక పాఠశాలల్లో చాలా నిర్బంధంగా ఎఫ్‌.ఎల్‌.ఎన్‌ ‌కార్యక్రమంలో ఉపాధ్యాయులు త్రికరణశుద్దిగా పనిచేస్తున్నారు. మహబూబ్‌నగర్‌, ‌హైదరాబాద్‌,‌రంగారెడ్డి ఉపాధ్యాయ యం.ఎల్‌.‌సి కాలపరిమితి ముగిసి ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలై పార్టీల, ఉపాధ్యాయ సంఘాల నుండి పోటీచేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో భాగంగా పాఠశాలలు సందర్శిస్తున్నప్పుడు ఉపాధ్యాయుల నుండి శరపరంపరగా వస్తున్న ప్రశ్నలకు…

దేశ యువతకు ఉద్యోగ కల్పన కేసీఆర్ లక్ష్యం…!

ప్రపంచంలో ఏ దేశంలో లేని అపారమైన యువశక్తి  భారతదేశంలో ఉంది. నేటి దేశ 140 కోట్ల జనాభాలో మానసిక వైకల్యం లేకుండా, ఆరోగ్యంగా ఉంది, తన కాళ్లమీద తను నిలబడే సామర్థ్యం గల వారు 90కోట్లు ఉన్నారు.వివిధ రంగాల్లో ఉపాధి కల్పిస్తే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుంది.పాలకులు అనుసరించే విధానాల వల్ల ఉపాధి కల్పించే రంగాలు…

బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన కంటి వెలుగు

ఇప్పటి వరకు 33,60,301 మందికి నేత్ర పరీక్షలు హైదరాబద్‌, ‌ఫిబ్రవరి 11: కుల వృత్తి దర్జీపై ఆధారపడి జీవనం గడిపే మేరోళ్ల మురళిది నల్లగొండ పట్టణం సమీపంలోని భాస్కర్ల బావి గ్రామం. కుట్టు పనిపై వొచ్చే ఆదాయంతో జీవనం గడిపే మురళికి చూపు సరిగ్గా కనపడేది కాలేదు. దీనితో, చూపు సమస్య ఉండడం వల్ల రోజుకు…

‌ప్రశ్నిస్తే మొనగాని సంఘానికి అసహనం ఎందుకు?

‘‘ఉపాధ్యాయులకు ఇన్ని సంఘాలు ఎందుకని,రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును చులుకన చేస్తున్నారు.అలసత్వాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే అసహనంతో రగిలిపోతున్నారు.వోటు వేసేవారు ప్రశ్నిస్తే, సమాధానాలు చెప్పాలే గాని అసహనంతో  ఊగిపోతారా?సమాధానాలు చెప్పలేని స్థితిలో అసహనం ఎలా వ్యక్తం అవుతుందో ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.’’ అసహనం ఈ మధ్య దశాబ్ద కాలంగా మన దేశంలో బాగా వినిపిస్తున్న…

బహుజన వాదం వైపు బీసిల అడుగులు

 ‘‘ఇప్పటి వరకు దేశంలో, ఇటు రాష్ట్రంలో బీసిలను కేవలం వోటు బ్యాంక్‌ ‌రాజకీయాలుగా చూసిన రాజకీయ పార్టీలకు నేడు బీసిల వోట్లు తప్పని సరి అయ్యాయి. ఎన్నో ఏళ్ళ నుండి దేశంలో అతిపెద్ద  సామాజిక వర్గంగా ఉంటూ, దేశ సంపదను సృష్ఠించడంలోను, దేశం ఐక్యతను కాపాడటంలో గాని ముందు వరసలో ఉండి దేశంలో ఉన్న రాజకీయ…

మిషన్‌ 90 ‌టార్గెట్‌గా బిజెపి ప్లాన్‌

కార్నర్‌ ‌వి•టింగ్‌లతో ప్రజల్లోకి 25 నుంచి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌నియోజకవర్గాల పర్యటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : మిషన్‌ 90 ‌టార్గెట్‌గా బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. పక్కా వ్యూహాలతో ప్రజల్లోకి వెళుతుంది. ఇందులో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం, కేసీఆర్‌ ‌వైఫల్యాలను నిలదీయడంతో పాటు అధికారంలోకి వొస్తే ఏం చేస్తామన్న అంశాలను…