NEWS

NEWS

దేశానికి ఎకనమిక్‌ ఇం‌జన్‌గా హైదరాబాద్‌

‌ప్రణాళికా బద్ధంగా నగర అభివృద్ధి రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి మెట్రో కారిడార్‌ ‌విస్తరణకు కేంద్రం అడ్డంకి అసెంబ్లీలో పలు ప్రశ్నలకు మంత్రి కెటిఆర్‌ ‌సమాధానం హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 11 : దేశంలోనే హైదరాబాద్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని..దేశానికి ఈ నగరం ఎకానమిక్‌ ఇం‌జిన్‌గా మారిందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఇటువంటి నగరానికి…

శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు

అంతర్గత   భద్రతలో సవాళ్లు ఎదుర్కుంటున్నాం ఉగ్రవాద మూలాలను అణిచి వేస్తున్నాం శాంతిభద్రతల పరిరక్షణలో టెక్నాలజీయే కీలకం ఐపిఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ ‌పరేడ్‌లో హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : దేశంలో శాంతి భద్రతల విషయంలో రాజీపడే  ప్రసక్తే లేదని కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా స్పష్టం చేశారు. గత…

శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ‌పదవికి ఎమ్మెల్సీ బిఆర్‌ఎస్‌ ‌బండ ప్రకాష్‌ ‌శనివారం నామినేషన్‌ ‌దాఖలు చేశారు. సంబంధిత పత్రాలను కార్యదర్శి నరసింహ చార్యులకు మంత్రులు కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌ ‌రావు, వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, మహమూద్‌ అలీలతో కలిసి సమర్పించారు. ఈ కర్యక్రమంలో…

సచివాలయ ప్రారంభం వాయిదా…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ‌కారణంగా తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సచివాలయాన్ని  సీఎం కేసీఆర్‌ ‌పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభం చేయాలనుకున్నారు. అయితే ఇంతలో తెలుగు రాష్టాల్ల్రో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలైంది. దీంతో ఎలక్షన్‌…

విదేశీ ప్రయాణికులపై కొరోనా ఆంక్షల తొలగింపు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 11 : కొరోనా కేసులు తగ్గుతుండడంతో అంతర్జాతీయ రాకపోకలకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సవరించింది. ఈ నెల 13 నుంచి చైనా, హాంకాంగ్‌, ‌జపాన్‌, ‌దక్షిణ కొరియా, సింగపూర్‌, ‌థాయ్‌లాండ్‌ ‌నుంచి వచ్చే ప్రయాణికులు ‘కొరోనా టెస్ట్ ‌రిపోర్ట్’‌ని సమర్పించాల్సిన అవసరంలేదని తెలిపింది. వారి ఆరోగ్య సమాచారాన్ని కూడా సేకరించాల్సిన పనిలేదని…

హర్యానా హాస్పిటళ్లలో స్పెషల్‌ ‌డ్రెస్‌ ‌కోడ్‌

ప్రభుత్వం కీలక ఆదేశాలు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 11 : హర్యానా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం వేసుకోవాలని ఆదేశించింది. స్పెషల్‌ ‌డ్రెస్‌ ‌కోడ్‌.. ‌రోగులకు, సిబ్బంది, వైద్యుల మధ్య తేడాను గుర్తించడాన్ని సులభతరం చేస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే…

ఎయిర్‌ ఏషియా పైలట్లకు నైపుణ్య లోపం

విమానయాన సంస్థకు రూ.20 లక్షల జరిమానా న్యూ దిల్లీ, ఫిబ్రవరి 11 : ఎయిర్‌ ఏషియా విమానయాన సంస్థకు 20 లక్షల జరిమానా విధించారు. పైలట్‌ ‌శిక్షణలో లోపం ఉన్నట్లు ఏవియేషన్‌ ‌రెగ్యులేటరీ డీజీసీఏ సంస్థ పేర్కొన్నది. పైలట్‌ ‌నైపుణ్యం చెకింగ్‌ ‌సమయంలో ఎయిర్‌ ఏషియా పైలట్‌ ‌తన స్కిల్స్‌ను ప్రదర్శించలేకపోయినట్లు డీజీసీఏ తెలిపింది. అంతర్జాతీయ…

‌త్రిపురలో హింసకు చెక్‌ ‌పెట్టాం

డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌తో అభివృద్ధ్ది ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అగర్తల, ఫిబ్రవరి 11 : బీజేపీ అధికారంలోకి వచ్చాకే త్రిపురలో హింసకు చెక్‌ ‌పడిందని ప్రధాని మోదీ అన్నారు.  దలై జిల్లా అంబసలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ ఏర్పడ్డ తరువాత త్రిపుర అన్నిరంగాల్లో అభివృద్ది చెందుతోందని అన్నారు.…

కేంద్ర పథకాల పేర్లు మారిస్తే నిధులు కట్‌

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 11 : కేంద్రపథకాల పేర్లు మార్చొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్‌  ‌మాండవీయ రాష్ట్రాలను హెచ్చరించారు. కొన్ని రాష్టాల్రు నిబంధనలు, షరతులను ఉల్లంఘించి హెల్త్ అం‌డ్‌ ‌వెల్‌ ‌నెస్‌ ‌సెంటర్‌ ‌స్కీం పేరుతో అమలు చేయకుండా తమ సొంత స్టిక్కర్లు వేసుకుంటున్నాయి. అలా చేస్తే ఆ పథకాన్ని నిలిపివేసినట్లు కేంద్రం…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఎంపి మాగుంట తనయుడు రాఘవ అరెస్ట్

‌న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 11 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురి నేతలను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎపిలో ఈ తొలి అరెస్టుతో…