NEWS

NEWS

రేపు కొండగట్టుకు సిఎం కెసిఆర్‌

‌స్వామిని దర్శించుకుని అధికారులతో సవిక్ష ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, ఎమ్మెల్యే జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కొండగట్టులో పర్యటన వాయిదా పడింది. మంగళవారానికి బదులుగా కేసీఆర్‌ ‌బుధవారం కొండగట్టులో పర్యటించనున్నారు. మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారానికి వాయిదా వేశారు. కేసీఆర్‌ ‌పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి…

రక్షణ విమానరంగంలో స్వావలంబన

దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతుల స్థాయికి భారత్‌ అతిపెద్ద రక్షణరంగ ఎగుమతిదారుగా ముందడుగు ఏరో ఇండియా ప్రదర్శన ప్రారంభంలో ప్రధాని మోదీ బెంగళూరు, ఫిబ్రవరి 13 : రక్షణ విమానరంగంలో భారత్‌ ఇప్పు‌డు స్వాలంబన సాధించిందని..దిగుమతుల స్థాయి నుంచి, ఎగుమతుల స్థాయికి చేరుకున్నామని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణరంగ ఎగుమతిదారుగా ఎదిగే దిశగా…

ఎక్కడైనా కెసిఆర్‌తో చర్చకు సిద్ధం…

గూగుల్‌ను అడిగితే ఎవరి అర్థిక స్థితి ఏమిటో చెబుతుంది పొలిటికల్‌ ఎజెండాతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తెలంగాణ 5 లక్షల కోట్ల అప్పులకు ఎలా చేరిందో చెప్పలేదు ఇచ్చిన పలు హావి•లపై అసెంబ్లీలో చర్చించలేదు మోదీని విమర్శించడమే లక్ష్యంగా కెసిఆర్‌ ‌ప్రసంగం అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ ‌ప్రసంగంపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి కౌంటర్‌ ‌హైదరాబాద్‌,…

తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర

సుష్మా స్వరాజ్‌ ‌మద్దతు తోనే తెలంగాణ బిల్లు ఆమోదం నేడు సుష్మా స్వరాజ్‌ ‌జయంతి తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో సుష్మా స్వరాజ్‌  ‌కీలకపాత్ర పోషిం చారు. ఆమె జన్మదిన సందర్భంగా సుష్మా పాత్ర గురించి ఒక్కసారి మననం చేసుకుందాం.2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ ‌పునర్‌ ‌వ్యవస్థీకరణ…

ముందస్తుకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు

రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఆ మేరకు తమ క్యాడర్‌ను సన్నద్దం చేస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ కాలపరిమితి ఈ సంవత్సరాంతంతో ముగియనుండగా, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పార్టీల హడావిడి చూస్తుంటే  అంతకు ముందే  ఎన్నికలు ముంచుకువస్తాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీపైన ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. పాదయాత్రలు,…

తెలంగాణా ఉద్యమాల సమాహారం భావి తరాలకు స్ఫూర్తిదాయకం

చరిత్రలో ప్రాధాన్యత గల అంశాలు మరుగున పడిపోకుండా ప్రజల్లో స్ఫూర్తిని నింపాలే తప్ప విబేధాలకు కారణం కారాదు. స్వాతంత్య్రానికి ముందు,స్వాతంత్య్రానికి తర్వాత కూడా తెలంగాణ ప్రజలు పడిన కష్టాల గురించి, భూమి కోసం భుక్తి కోసం, నిజమైన స్వాతంత్య్రం కోసం వారు పడిన తపన, చేసిన ఉద్యమాలు చరిత్రను తీవ్రంగా ప్రభావితం చేసాయి.  నాటి నిజాం…

మనుషుల తీరు

దూరపు కొండలు నునుపు అన్న చందం.. దూరం దూరంగా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు.. దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..! దూరం దూరం ఉంటేనే కొండంత ప్రేమలు దగ్గరికొస్తే మాత్రం అసూయ అసహనాలు.! దూరం లో ఉంటే తొండల్లా తలూపుతారు.. దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు! మబ్బుల్లో…

మా 9 ఏళ్ల పాలనలో 17.23 లక్షల ఎకరాలకు సాగునీరు… 30.56 లక్షల ఎకరాల స్థిరీకరణ

10 ఏళ్ల కాంగ్రెస్‌ ‌పాలనలో కేవలం 5.71 లక్షల ఎకరాలకు సాగునీరు..91 వేల ఎకరాల స్థిరీకరణ మీరు సరిగ్గా ఉంటే ప్రజలు ఎందుకు ఓడిస్తారు గుజరాత్‌లో సర్దార్‌ ‌సరోవర్‌ ‌ప్రాజెక్టు పూర్తికి 56 ఏళ్లు పడితే.. కాళేశ్వరాన్ని మూడున్నరేళ్లలో పూర్తి చేశాం పాలమూరు డిపిఆర్‌ను కేంద్రానికి సమర్పించాం అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై  ఆర్థిక వైద్య ఆరోగ్య…

నమ్మేటోడు లేడు..భయపడెటోడు లేడు

11.5 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సిందే ఇల్లందు కాంగ్రెస్‌కు అడ్డా ఙతీవ•ఎస్‌ ‌నాయకులవి మొసలి కన్నీళ్లు ఇల్లందు హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర సభలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : సిరుల తల్లి సింగరేణికి ఇల్లందు పుట్టినిల్లు అని ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా భూగర్భ గనులను…

హైదరాబాద్‌లో అట్టహాసంగా ఈ కార్‌ ‌రేసింగ్‌

‌భారీగా పోటెత్తిన రేసింగ్‌ అభిమానులు వాహన పార్కింగ్‌ ‌లేకపోవడంతో ఆందోళన సచిన్‌ ‌టెండుల్కర్‌ ‌రాక…క్రికెటర్లు, సినిమా సెలబ్రిటీలు కూడా చేరిక ఆనందంగా ఈ కార్‌ ‌రేసింగ్‌ ‌పోటీలు..అసౌకర్యాలు ఉన్నమాట నిజమే : హాజరైన మంత్రి కెటిఆర్‌ ఈ ‌కార్‌ ‌రేసింగ్‌తో బ్రాండింగ్‌ ‌పెరుగుతుంది : కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11…