NEWS

NEWS

హైదరాబాద్‌కు మరో పెట్టుబడి

జీనోమ్‌ ‌వ్యాలీలో గ్లాండ్‌ ‌ఫార్మా రూ.400 కోట్ల పెట్టుబడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్‌ ‌ఫార్మా జీనోమ్‌ ‌వ్యాలీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. కొత్తగా రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దాంతో మరో 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. ఇవాళ రాష్ట్ర…

సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మంత్రి హరీశ్‌ ‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ ‌రావు సోమవారం బీఆర్‌కే భవన్‌లో హైలెవెల్‌ ‌సమీక్ష నిర్వహించారు. సిద్ధిపేట జిల్లాలో, సిద్ధిపేట నుంచి హైదరాబాద్‌ ‌వచ్చే రహదారిపై జరుగుతున్న ప్రమాదాలపై విశ్లేషించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామీణ రోడ్ల నుంచి రాష్ట్ర, జాతీయ రహదారులపై వచ్చే…

కార్పెట్‌పై నడుస్తూ పడిపోయిన గవర్నర్‌ ‌తమిళి సై

చెన్నై, ఫిబ్రవరి 20 : రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై కిందపడ్డారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్‌ ‌రాకెట్‌ ‌లాంచ్‌ ఈవెంట్‌కు హాజరైన తమిళి సై..కార్పెట్‌ ‌పై నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గవర్నర్‌ను పైకి లేపారు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ తాను కిందపడిన ఈ…

సిజేరియన్‌ ‌డెలివరీలు సరికాదు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : సిజేరియన్‌ ‌డెలిరీలపై మంత్రి హరీష్‌ ‌రావు మరోమారు అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది వైద్యులు కావాలనే ముందే డెలివరీలు చేస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్‌ ‌రావు హెచ్చారించారు. హైదరాబాద్‌లోని పేట్లబురుజు హాస్పిటల్‌లో ఇన్ఫెక్షన్‌ ‌ప్రివెన్షన్‌, ఎర్లీ డిటెక్షన్‌ అం‌డ్‌ ‌మేనేజ్మెంట్‌ ‌పోగ్రామ్‌ను ప్రారంభించిన మంత్రి…

మోటార్లకు మీటర్లు పెడతామన్నది కేసీఆరే

రుణం ఇవ్వాలని కేంద్రానికి లేఖ కూడా రాసారు బయ్యారం స్టీల్‌ ‌ఫ్యాక్టరీపై ఇంతవరకు డీపీఆర్‌ ఇవ్వలేదు నిరూపించేందుకు నేను సిద్ధం..బహిరంగ చర్చకు సిద్ధమా? సిఎం కెసిఆర్‌కు బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌సవాల్‌ ‌పోలీస్‌ ‌వ్యవస్థ దిగజారింది…జైలుకు వెళ్లి వొచ్చిన కార్యకర్తలకు బండి సన్మానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : మోటార్లకు మీటర్లు…

చట్టసభల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మైక్‌ ‌కట్‌

అయినవారికి చుట్టం.. కాని వారికి చట్టం   రాష్ట్రంలో పోలీసుల పాలన సాగుతుంది.. ముగ్గురు మృతికి కారణమైన న్యాయవాదిపై చర్యలేవి? జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : చట్టసభల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మైక్‌ ‌కట్‌ ‌చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి…

కునో జాతీయ పార్క్‌కు మరో 12 చీతాలు….

గ్వాలియర్‌, ‌ఫిబ్రవరి 18 : దేశంలో చీతాల సంఖ్య మరింత పెరిగింది. దక్షిణాఫ్రికాతో ఒప్పందంలో భాగంగా 12 చీతాలను శనివారం భారత్‌కు తీసుకొచ్చారు. ఈ వన్యప్రాణులను తీసుకుని జోహన్నెస్‌బర్గ్ ‌నుంచి బయల్దేరిన వాయుసేనకు చెందిన సీ-17 విమానం ఈ ఉదయం గ్వాలియర్‌ ఎయిర్‌బేస్‌లో దిగింది. అక్కడి నుంచి ఈ చీతాలను శ్యోపూర్‌ ‌జిల్లాలోని కునో జాతీయ…

జొమాటో డెలివరీ బాయ్స్ ‌కోసం షెల్డర్‌ ‌హోమ్స్

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 18 : జొమాటో..డెలివరీ బాయ్‌ల అవసరాలను తీర్చేందుకు ’ది షెల్టర్‌ ‌ప్రాజెక్ట్’ అనే కాన్సెప్ట్ ‌ను తీసుకొచ్చింది. వీటినే రెస్ట్ ‌స్టాప్‌ ‌లు అని కూడా అంటారు. ఈ షెల్టర్‌ ‌స్టాప్‌ ‌లో ఫుడ్‌ ‌డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ ‌లు విశ్రాంతి తీసుకోవచ్చు. ’ప్రతీరోజు కస్టమర్ల ఆకలి తీర్చడంలో డెలివరీ బాయ్స్ ‌కీలక…

కనీసం మూడ్రోజులు ఆఫీస్‌ ‌నుంచి పనిచేయాలి

వర్క్‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌నుంచి విముక్తి…అమెజాన్‌ ‌సంస్థ కీలక నిర్ణయం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 18 : ప్రముఖ ఈ కామర్స్ ‌సంస్థ అమెజాన్‌  ‌కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి మూడు రోజులు  ఆఫీసు నుంచి పనిచేయాలని  కోరింది. తాజాగా కంపెనీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అమెజాన్‌ ‌సీఈవో ఆండీ జెస్సీ…

22‌న దిల్లీ మేయర్‌ ఎన్నిక నిర్వహించండి

లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ను కోరిన కేజ్రీవాల్‌ ‌న్యూ దిల్లీ, ఫిబ్రవరి 18 : ఢిల్లీ మేయర్‌ ఎన్నికను ఈ నెల 22న నిర్వహించనున్నారు. సుప్రీం ఆదేశాలతో 22న ఎన్నిక నిర్వహింయాల్సిందిగా లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌వికె. సక్సేనాను సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌కోరారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ‌ద్వారా ఆయన వెల్లడించారు. ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని…