దళిత ఎమ్మెల్యే సాయన్నకు ఇంత అన్యాయమే….
అధికార లాంఛనాలు లేకుండా చేయడం దారుణం దళితులపై కెసిఆర్ ప్రేమ ఏమిటో గ్రహించాలి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం మహబూబ్నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోతే కనీసం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం సీఎం కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం…
