NEWS

NEWS

దళిత ఎమ్మెల్యే సాయన్నకు ఇంత అన్యాయమే….

అధికార లాంఛనాలు లేకుండా చేయడం దారుణం దళితులపై కెసిఆర్‌ ‌ప్రేమ ఏమిటో గ్రహించాలి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆ‌గ్రహం మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న చనిపోతే కనీసం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం సీఎం కేసీఆర్‌ అహంకారానికి పరాకాష్ట అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆ‌గ్రహం వ్యక్తం…

భూమి బాగుంటేనే…మనిషి బాగుంటాడు

భూసార సంరక్షణతోనే మన ఆరోగ్య సంరక్షణ సాధ్యం భూమిత్ర సేంద్రీయ ఎరువులను ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు మన తడిచెత్త- మన సేంద్రీయ ఎరువు- మన నేల సిద్ధిపేట బ్రాండ్‌తో జీవ సంపన్న ఎరువు   సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : భూమిత్ర అంటే భూమికి మిత్రులుగా మారాలి. మనిషి ఆరోగ్యానికి, భూమికి అవినాభావ…

స్వామివారి కల్యాణ మహోత్సవం కనులారా వీక్షించేలా ఏర్పాట్లు

మార్చ్ 30‌న శ్రీ సీతారాముల కల్యాణం….31న పుష్కర పట్టాభిషేకం జిల్లా అధికార యంత్రాంగం సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారి కళ్యాణ వేడుకలు ప్రతి భక్తుడు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు. మంగళవార ఐడిఓసి కార్యాలయంలో శ్రీరామనవమి,…

హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీకి కేంద్రం మొండిచేయి

అభివృద్ధికి సహకరించని మోదీ ప్రభుత్వం ఫార్మాసిటీపై కోర్టులో ముగిసిన విచారణలు తీర్పు అనుకూలంగా వొస్తుందన్న ఆశాభావం మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి బెలగావి సమస్య తీర్చలేని మోదీ…యుద్ధాన్ని ఆపారంటే నమ్మాలా : నడ్డా వ్యాఖ్యలపై కెసిఆర్‌ ‌దెప్పిపొడుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీకి కేంద్రం నుంచి ఎలాంటి…

లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో 8 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి

24 నుంచి 26వ తేదీ వరకు 20వ బయో ఏషియా సదస్సు తొలిసారి సదస్సులో పాల్గొంటున్న ఆపిల్‌ ‌కంపెనీ వివరాలు వెల్లడించిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల ఉద్యోగాలను రెట్టింపు చేసి..8 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర…

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

27న ఎదుర్కోలు, 28న తిరు కల్యాణం….మార్చి 3 వరకు ఉత్సవాలు కల్యాణోత్సవానికి హాజరుకానున్న సిఎం కెసిఆర్‌ ‌భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దాదాపు ఐదేళ్ల తరవాత ఆలయ విస్తరణతో ప్రధాన ఆలయంలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రధాన ఆలయ ముఖమండపంలో…

భక్తుల కోరికలు నెరవేర్చే యాదగిరి లక్ష్మీనరసిం హుడు

ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి చిన్నతనం నుంచే హరి భక్తుడు.  ఆంజనేయస్వామి సలహాపై ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదు గానీ, ఆయన ఎపరి…

మోదీ హయాంలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం ..!

2002 సంవత్సరంలో గుజరాత్ లో చోటు చేసుకున్న అల్లర్లు, గోద్రా రైలు దుర్ఘటన అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. కొన్ని ఏళ్ల తరబడి దీనిపై విచారణలు సాగాయి. అప్పటి ఈ మారణ హోమం జరిగిన సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని మోదీ నే ఉన్నారు. ఇంతకాలం ఈ వివాదం చుట్టూ ఆయన.. ఆయన చుట్టూ ఈ…

‘‘‌మాతృభాషే ..మన భాష కావాలి.’’

మాతృమూర్తికి ప్రణమిల్లుతూ మాతృదేవోభవ అని కీర్తిస్తూ… అమ్మ ఒడిలో నేర్చిన మన తెలుగు భాష పలికే ప్రతిపలుకు అమృత గుళికలే. సంస్కృతీ,సాంప్రదాయాలను తిలోదకాలిస్తూ పరభాషా వ్యామోహంలో మాతృభాషను దూరం చేస్తూ.. మన విలువలు మనమే కోల్పుతున్నాం కదా, ఆంగ్లభాష వ్యామోహంలో మాండలీక పదజాల ఉచ్చారణా మాధుర్యాన్ని ఆస్వాదించలేక, మాతృభాషను కించపరిచే దౌర్భాగ్య స్థితిలోకి దిగజారుతున్నాం…! ఎండమావిలా…

వొచ్చే ఎన్నికలకు కంటోన్మెంట్‌ ‌చివరి పరీక్షా ?

రాష్ట్రంలో మరో కొద్ది మాసాల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు సికింద్రాబాద్‌ ‌కంటోన్మెంట్‌ ‌రాజకీయ పార్టీలకు చివరి పరీక్షగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ కాలపరిమితి మరో తొమ్మిది నెలల్లో ముగియనుంది. డిసెంబర్‌, ‌జనవరి ప్రాంతాల్లో ఇక్కడ సాధారణ ఎన్నికలు జరుగుతాయనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు…