బిఆర్ఎస్ ఎంఎల్ఏ రాజయ్యపై చార్జిషీట్ విడుదల చేసిన కాంగ్రెస్
స్టేషన్ ఘనపూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : పామునూర్ లంచ్ పాయింట్ వద్ద కాంగ్రెస్ నేతలు జంగా రాఘవరెడ్డి, మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, సింగపురం ఇందిర మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యపై చార్జీషీటును విడుదల చేశారు. అభివృద్ధి శూన్యం : జంగా రాఘవరెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు స్టేషన్…
