తక్షణమే రాష్ట్రాలకు జిఎస్టీ బకాయిలు
పలు వస్తువులపై జిఎస్టీ తగ్గింపు మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడి న్యూ దిల్లీ, ఫిబ్రవరి 18 : రాష్ట్రాలకు బకాయి ఉన్న జీఎస్టీ పరిహారం మొత్తాన్ని తక్షణమే విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆమె ఈ…
