చందన్వెల్లిలో అతి పెద్ద పారిశ్రామిక కేంద్రం
మైక్రోసాప్ట్, అమెజాన్, కిటెక్స్ తదితర కంపెనీల రాక ప్రాంత అభివృద్దికి ప్రత్యేక చర్యలు వెల్ స్పన్ టెక్స్టైల్ యూనిట్ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్ రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం చందన్వెల్లిలో ఏర్పాటుకాబోతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. బాలకృష్ణ గొయెంక 1985లో ఒక సంస్థను స్థాపించి..ఈ రోజు గుజరాత్లో 25వేల…
