NEWS

NEWS

చందన్‌వెల్లిలో అతి పెద్ద పారిశ్రామిక కేంద్రం

మైక్రోసాప్ట్, అమెజాన్‌, ‌కిటెక్స్ ‌తదితర కంపెనీల రాక ప్రాంత అభివృద్దికి ప్రత్యేక చర్యలు వెల్‌ ‌స్పన్‌ ‌టెక్స్‌టైల్‌ ‌యూనిట్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం చందన్‌వెల్లిలో ఏర్పాటుకాబోతుందని మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. బాలకృష్ణ గొయెంక 1985లో ఒక సంస్థను స్థాపించి..ఈ రోజు గుజరాత్‌లో 25వేల…

పోక్సో కేసులో 25 సంవత్సరాల కఠిన కారగార శిక్ష

కొత్తగూడెం జిల్లా పోక్సో స్పెషల్‌ ‌జడ్జి కీలక తీర్పు కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : పొక్సో కేసులో వ్యక్తికి 25 సంవత్సరములు కఠిన కారగారి శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా సెషన్స్ ‌జడ్జి పోక్సో స్పెషల్‌ ‌జడ్జి ఎం. శ్యామ్‌ ‌శ్రీ  బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల్లోకి వెళితే…2018లో దుమ్ముగూడెం…

రౌడీల్లా ప్రవర్తిస్తున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : బీఆర్‌ఎస్‌ ‌నేతలు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారని వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల ఆరోపించారు. ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేల అవినీతి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అసలు లా అండ్‌ ఆర్డర్‌ ‌బతికే ఉందా అని షర్మిల ప్రశ్నించారు. సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ ‌నేత పవన్‌ను ఆమె…

వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల రెండోరోజు బుధవారం ధ్వజారోహణం చేపట్టారు. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా యజ్ఞాచార్యులు ఆధ్వర్యంలో ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయాణికుల మధ్య కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. వేద స్వరూపుడైన గరుత్మంతుని…

అధికారం ఇంకా 3 నెలలే…ఆ తరువాత మీ దుకాణం బంద్‌

‌బీఆర్‌ఎస్‌ ‌గూండాలపై హత్యాయత్నం కేసు పెట్టాల్సిందే పిల్లలు, వృద్ధులను చంపే యత్నం చేస్తారా? కేసీఆర్‌ ‌పాలనలో కుక్కలు పిల్లలను చంపుతున్నాయి… బీఆర్‌ఎసోళ్లు మనుషుల్ని చంపుకు తింటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌వ్యాఖ్యలు తాండూరులో బీజేపీ నేత మురళీ గౌడ్‌ ‌కుటుంబానికి పరామర్శ తాండూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : హత్యలు,…

కాంగ్రెస్‌ ‌పార్టీతోనే మహిళా సాధికారత

కేసిఆర్‌కు మహిళల పట్ల చిన్నచూపు పొదుపు సంఘాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం కేంద్రంలో మహిళా బిల్లును బిజెపి అడ్డుకున్నది స్వయం సహాయక సంఘాల సమావేశంలో రేవంత్‌ ‌రెడ్డి చిట్యాల(భూపాలపల్లి), ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 22 : కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వాలు మహిళల పట్ల వివక్ష చూపుతూ మహిళా సాధికారతకు అడ్డుగోడగా నిలుస్తున్నాయని కాంగ్రెస్‌…

హైదరాబాద్‌లో మొక్కలు నాటిన కంగనా

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 22 : బాలీవుడ్‌ ‌స్టార్‌ ‌హీరోయిన్‌ ‌కంగనా రనౌత్‌ ‌గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో మొక్కలు నాటారు. మొత్తం మూడు మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసారు.  కంగనా రనౌత్‌ ‌మొక్కలు నాటిన సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను.. గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టిన బీఆర్‌ఎస్‌…

గన్నవరం సబ్‌జైలుకు ఎపి టిడిపి నేత పట్టాభి

విజయవాడ, ఫిబ్రవరి 22 : టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు గన్నవరం సబ్‌జైలు కు తరలించారు. పట్టాభిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ‌కేసులు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఉదయం గన్నవరం కోర్టుకు తీసుకువచ్చారు. సివిల్‌ ‌కోర్టు జడ్జి ఎదుట పట్టాభిని పోలీసులు హాజరుపర్చారు. పట్టాభికి సంబంధించిన మెడికల్‌ ‌రిపోర్టును…

సంసద్‌ ‌రత్న అవార్డులు-2023కు ఎంపికయిన ఎంపిలకు ప్రధాని అభినందన

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 22 : సంసద్‌ ‌రత్న అవార్డులు-2023తో సన్మానితులు కానున్న తన తోటి ఎంపిలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలను తెలియ జేశారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ‌జోశి ట్వీట్‌ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ…‘‘సంసద్‌ ‌రత్న పురస్కారాలను అందుకోబోతున్న నా తోటి ఎంపిలకు ఇవే…

‌ప్రజలను చేరువ చేస్తుండడంతో పాటు దేశ ప్రగతికి తోడ్పడుతున్న విమానయాన రంగం : ప్రధాన మంత్రి

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 22 : దేశీయంగా వాయు మార్గంలో ప్రయాణించినటువంటి వారి సంఖ్య 4.45 లక్షలకు చేరుకొన్న తరుణంలో, విమానాశ్రయాల సంఖ్య అధికం కావడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. కోవిడ్‌ అనంతర కాలంలో వాయు మార్గ ప్రయాణికుల సంఖ్యలో ఒక క్రొత్త పెరుగుదల నమోదు అయింది. ఈ సందర్భంగా పౌర విమాన…