ఇకో-టూరిజమ్ గమ్యంగా ముప్ఫయ్ బంజరు భూక్షేత్రాలు
తీర్చిదిద్దడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి హైదరాబాద్, పిఐబి, ఫిబ్రవరి 22 : మొత్తం 1610 హెక్టార్లలో విస్తరించిన 30 బంజరు భూక్షేత్రాలను సుందరమైన ఇకో-టూరిజమ్ గమ్యంగా మలచిన కోల్ ఇండియా జట్టు ప్రయాసలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ పర్యాటక కేంద్రాన్ని చూడడానికి కేవలం ప్రజలే కాక పక్షుల సమూహాలు కూడా వొస్తున్నాయి.…
