NEWS

NEWS

మేఘాలయలో గొడ్డు మాంసంపై ఆంక్షలు లేవు

షిల్లాంగ్‌, ‌ఫిబ్రవరి 23 : మేఘాలయంలో గొడ్డు మాంసం తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, తాను కూడా గొడ్డు మాంసం తింటానని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ ఎర్నెస్ట్ ‌మావ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొడ్డు మాంసంపై ఇతర రాష్టాల్రు ఆమోదించిన తీర్మానంపై తాను ప్రకటన చేయలేనన్న ఆయన.. మేఘాలయలో అందరూ గొడ్డు మాంసం తింటారని, అది…

కర్ణాటకలో సివిల్‌ ‌సర్వెంట్ల మధ్య సద్దుమణగని గొడవ

పరస్పర విమర్శలు…రూప మౌద్గిల్‌కు లీగస్‌ ‌నోటీసు పంపిన ఐఎఎస్‌ ‌రోహిణి బెంగళూరు, ఫిబ్రవరి 23 : కర్ణాటకలో ఇటీవల హాట్‌టాపిక్‌గా మారిన ఇద్దరు సివిల్‌ ‌సర్వెంట్‌ అధికారుల తతంగం ఇంకా సద్దుమణగలేదు. వారి పర్సనల్‌ ‌ఫైట్‌ ‌కాస్తా ప్రభుత్వం దగ్గరికి చేరడంతో దేశ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే తాను…

నేడు ఎపి గవర్నర్‌గా అబ్దుల్‌ ‌నజీర్‌ ‌ప్రమాణం

ప్రమాణస్వీకారోత్సవానికి ముస్తాబైన రాజ్‌భవన్‌ ‌విజయవాడ చేరుకున్న నజీర్‌కు సిఎం జగన్‌ ‌ఘనస్వాగతం అమరావతి, ఫిబ్రవరి 23 : ఏపీ కొత్త గవర్నర్‌ ‌జస్టిస్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ఈ ‌నెల 24న శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్త గవర్నర్‌ ‌ప్రమాణ స్వీకార ఘట్టానికి రాజ్‌ ‌భవం ముస్తాబు అయింది. హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ఆయన చేత…

టిడిపిలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ

పసుపు కండువా కప్పి స్వాగతించిన చంద్రబాబు అంచలంచెలుగగా ఎదిగిన నేత కన్నా అని చంద్రబాబు కితాబు అమరావతి, ఫిబ్రవరి 23 : బిజెపిని వీడిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరులోని తన నివాసం నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.…

బడ్జెట్‌లో కేటాయింపులు భవిష్యత్‌ ‌తరాలకు ఉజ్వల భవిష్యత్తు

గ్లోబల్‌ ‌గ్రీన్‌ ఎనర్జీ మార్కెట్‌లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో బడ్జెట్‌ది ప్రధాన పాత్ర ‘గ్రీన్‌ ‌గ్రోత్‌’‌పై బడ్జెట్‌ అనంతర వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 23 : హరిత వృద్ధి, శక్తి పరివర్తన కోసం భారతదేశం అనుసరివచే వ్యూహాలలో మూడు ప్రధాన స్తంభాలు ఉన్నాయని, అందులో మొదటిది పునరుత్పాదక శక్తి ఉత్పత్తిని…

ఇం‌టి భోజనం సర్వీస్‌ ‌చేయనున్న జోమాటో

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 23 : ఫుడ్‌-‌డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ ‌జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రెస్టారెంట్ల నుంచి పుడ్‌ ‌సరఫరా చేస్తున్న ఈ సంస్థ ఇక ఆఫీసులకు వెళుతున్న వారికి ఇంటి భోజనాలు అందించనుంది. ముంబైలో డబ్బావాలల పాత్రను పోషించనుంది. ఇక నుంచి ఎవరైనా తమింటి భోజనాన్ని పంపిస్తే వారికి కూడా అందించనుంది.…

అమెరికాలో మరోమారు మంచు తుఫాన్‌

న్యూయార్క్, ‌ఫిబ్రవరి 23 : అగ్ర రాజ్యం అమెరికా మరోసారి మంచు గుప్పిట్లో చిక్కుకుంది. అమెరికా పశ్చిమ తీరం నుంచి గ్రేట్‌ ‌లేక్స్ ‌వరకు భారీగా మంచు తుపాను కురుస్తుండటంతో..ఏకంగా 1500 విమానాలు రద్దు అయ్యాయి. పలు నివాసాలకు విద్యుత్‌ ‌సరఫరా నిలిచిపోయింది. గంటకు 55 నుంచి 70 కిలోటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే…

తమిళ నాడు మాజీ సిఎం పన్నీరు సెల్వంకు సుప్రీమ్‌ ‌కోర్టులో షాక్‌

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 23(ఆర్‌ఎన్‌ఎ) : ‌పన్నీరు సెల్వంకు సుప్రీంలో షాక్‌ ‌తగిలింది. ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడికే పళని స్వామి కొనసాగవచ్చునని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. గతంలో మద్రాస్‌ ‌హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో ఆ పార్టీ సీనియర్‌ ‌నేత ఓ పన్నీర్‌సెల్వంకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టులో…

దండుపాళ్యం ముఠా

‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు 2014లో చందగ్రహణం పట్టింది. బిఆర్‌ఎస్‌ ‌నాయకులు దండుపాళ్యం ముఠాలుగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ తాజాగా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో పర్యటిస్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ ‌కమిటి రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శ చేశారు. అంతేకాదు వరంగల్‌ ఈస్ట్, ‌వెస్ట్ ఎంఎల్యేలను బిల్లా, రంగాలుగా పోలుస్తూ, వారి అనుచరులు దండుపాళ్యం…

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలే..

ప్రజా వ్యతిరేక పాలన పోవాలే.. గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాపారంలో కేటీఆర్‌ ‌భాగస్వామి భూపాలపల్లి ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలలో కెటిఆర్‌కు వాటా నిరూపించేందుకు మా నాయకులు సిద్ధం బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్‌కు రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ చిట్యాల(భూపాలపల్లి జిల్లా), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వేల కోట్ల…