NEWS

NEWS

దిల్లీలో ఫలించని బిజెపి మంత్రాంగం

దేశ వ్యాప్తంగా ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉండాలన్న లక్ష్యంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ వొస్తున్న భారతీయ జనతాపార్టీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ పక్కలో బల్లెంలా తయారైంది. దేశ రాజధాని దిల్లీపైన అధికారం ఎంత ముఖ్యమో, దిల్లీ మున్సిపల్‌పై పట్టుసాధించడం కూడా అంత ముఖ్యం. దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతాపార్టీకి తన ఛత్రఛాయలో ఉన్న దిల్లీ మున్సిపాలీటీపైనే…

మహా అక్షరం శ్రీ శ్రీ

ఆ కలం కాలాన్ని గురిచూస్తు ప్రశ్నించే ఆయుధం….. ఆ భాష గుండెలో రక్తాన్ని ఊగించే ఆవేశం….. ఆ అక్షరం చీకటిలో అగ్గిలా వెగిలే పోరాటం…. ఆ కవితే తెలుగు నుదుట ఓ ప్రస్థానం… ఆ  కవిదే ఆంధ్రుల పాలిట మహాప్రస్థానం…. ఆ జయభేరే ఆధునికతకు నీడలా మొలిచి గెలిచిన సిద్దాంతం.. అతడే మహా కవితకు శ్రీకారం…

ఆం‌ధ్రా ‘‘షెల్లీ’’ దేవులపల్లి

ఆయన అక్షర తేజశ్వి అమర కవన యశశ్వి మధుర గీతాల మహర్షి సాహితీ ప్రపంచ రాజర్షి దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్య మాగాణంలో అక్షర సేద్యం చేసినవాడు సరిగమల సామ్రాజ్యంలో… పాటకు పట్టం కట్టినవాడు వెండి తెర యవనిక పైన నిండు వెన్నెలై కురిసాడు పద్య గద్య గేయ రచనలో కొత్త ఒరవడి సృష్టించాడు ఆకాశవాణిలో ప్రయోక్తగా…

పరిణతకు ప్రమాణం పలుకుజెలి…

తెలంగాణ సాహిత్య పరిశోధనకు సంబంధమైన విశిష్టమైన అంశాలతో వెలువడిన విమర్శనాత్మక వ్యాస సంకలనం పలుకుజెలి. సీనియర్‌ ‌సాహితీవేత్త, కవి డాక్టర్‌ ‌టి. శ్రీరంగస్వామి లేఖిని నుండి వెలువడిన 16 వ్యాసాలతో కూడిన విశిష్ట  సంకలనమిది. అధ్యయనశీలత, సూక్ష్మ వివేచనా దృష్టితో ఈ వ్యాసాలలో విమర్శనాత్మక విశ్లేషణ జరిగింది.సంకలనంలోని  మొదటి, రెండవ వ్యాసాలు తెలంగాణలో స్వాతంత్రోద్యమంలో స్వాతంత్య్రోద్యమ…

బాధాతప్త హృదయంతో పార్టీని వీడుతున్న..

ఎమ్మెల్యే స్వార్థ పూరిత కుట్రకు బలయ్యాను బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కౌన్సిలర్‌ ‌పదవికి బోగ శ్రావణి రాజీనామా జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : బాధాతప్త హృదయంతోనే తాను బిఆర్‌ఎస్‌ ‌పార్టీని వీడవలసి వొస్తుందని మాజీ మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌బోగ శ్రావని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసి గత…

జిహెచ్‌ఎం‌సి నిర్లక్ష్యం వల్లే బాలుడి మృతి

కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం కటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 23(ఆర్‌ఎన్‌ఎ) : అం‌బర్‌పేట కుక్కల దాడిలో బాలుడి మృతిపై హైకోర్టు సీరియస్‌ అయింది. బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై…

అం‌ధత్వ రహిత తెలంగాణ.. ప్రభుత్వ లక్ష్యం

అద్భుతంగా కొనసాగుతున్న కంటి వెలుగు 25 రోజుల్లో 50 లక్షల మార్కును దాటిన పరీక్షలు చివరి వ్యక్తి వరకు కంటి పరీక్షలు కెసిఆర్‌ ‌లక్ష్యాన్ని విజయవంతం చేస్తున్న అధికారులు పరీక్షల నిర్వహణలో సిద్దిపేట ముందుందన్న మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా నినాదంతో ప్రభుత్వం ముందుకు…

బండి సంజయ్‌, ‌రేవంత్‌ ఇద్దరూ పిచ్చోళ్లే

వారికి పదవులు ఇస్తే పిచ్చోడి చేతిలో రాయి ఒకరు పేల్చుతా అంటే…ఇంకొకరు కూల్చుతానంటరు ముమ్మాటికీ మాది కుటుంబ పాలన మాది నాలుగు కోట్ల ప్రజల వసుదైక కుటుంబం రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉన్నాయా చెప్పాలి రాజ్యాంగం ప్రకారమే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాం భూపాలపల్లి బహిరంగ సభలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి…

ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్‌

న్యూయార్క్, ‌ఫిబ్రవరి 23 : భారత్‌ ‌ప్రస్తుతం ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని ప్రపంచ కుబేరుడు, మైక్రోసాప్ట్ అధినేత బిల్‌ ‌గేట్స్ ఇం‌డియాపై ప్రశంసల జల్లు కురిపించారు.రోటా వైరస్‌, ‌కరోనా వైరస్‌ ‌లాంటి వాటికి మందును భారత్‌ ‌లోనే తయారుచేశారు. వీటికోసం గేట్స్ ‌ఫౌండేషన్‌ ‌సహకారం అందిస్తానని వెల్లడించారు. ఇండియన్‌ అ‌గ్రికల్చరల్‌ ‌రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(ఐఎఆర్‌ఇ) ‌పరిశోధనలకోసం గేట్స్…

విమానం ఎక్కుతూ జారిపడ్డ బైడెన్‌

అం‌తలోనే తేరుకుని విమానంలోకి చేరిన అధ్యక్షుడు న్యూయార్క్, ‌ఫిబ్రవరి 23 : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ఎక్కే క్రమంలో మెట్లపై జారి పడ్డారు. ఉక్రెయిన్‌, ‌పోలాండ్‌ ‌పర్యటన ముగించుకుని తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ‌లోకి ఎక్కుతుండగా బైడెన్‌ ‌కాలు స్లిప్‌ అయ్యింది.…