కల్వకుంట్ల కుటుంబం నిర్బంధంలో తెలంగాణ
చట్టబద్ధ సంస్థలన్నీ నిర్వీర్యం నిజాం పాలను గుర్తు చేస్తున్నారు కుటుంబానికి ఆపదొస్తే తెలంగాణ సమాజానికి ముడి పెట్టడం ఏమిటి త్వరలోనే కెసిఆర్ ఖేల్ కతం మెరుగైన పాలన బిజెపి అందిస్తుంది విలేఖరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహబూబ్నగర్, ప్రజాతంత్ర, మార్చ్ 8 : రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తరిగాయని, కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు…
