NEWS

NEWS

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు ని, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌,‌కుర్మయ్యగారి నవీన్‌ ‌కుమార్‌,‌చల్లా వెంకట్రామిరెడ్డి .. గురువారం నాడు ప్రగతి భవన్‌ ‌లో మర్యాదపూర్వకంగా కలిసి తమ కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కేసీఆర్‌ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి…

చక్కటి నిద్రను ఆహ్వానించాలి

టీనేజ్‌ ‌పిల్లలకు 8-10 గంటల నిద్ర అవసరం జీవితంలో ఎన్నో రకా లైన బాధ్యతలను మోసే మనం మనకు తెలియకుండానే ఎన్నో ఒత్తి డిలకు గురవుతుంటాము. ఒత్తిడిలను ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని చేయాల్సిన పనులు కూడా చేయ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా సహజ సిద్ధంగా లభించే చక్కటి ఆరోగ్య పరిస్థితిని కోల్పోయి రోజుల…

సమస్యల వలయంలో బిఆర్‌ఎస్‌

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అధికార భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)‌ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒక పక్క సొంత పార్టీలో నాయకుల మధ్య విభేదాలు, విపక్షాల దాడులతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరవు తున్నది. మరో పక్క ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాని కి అపకీర్తిని తెచ్చేవిధంగా వెలుగుచూస్తున్న లీకేజీలు, స్కామ్‌ ‌లతో బిఆర్‌ఎస్‌ ‌దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.…

‌ప్రజారోగ్యానికి వరం టీకా ఔషధం

16 మార్చి 1995న దేశవ్యాప్తంగా ‘జోనస్‌ ‌సాల్క్’ ‌కనుగొన్న పోలియో టీకాలను భారత చిన్నారులు అందరికీ ఉద్యమంగా అందించే ‘ఓరల్‌ ‌పల్స్ ‌పోలియో డ్రైవ్‌’ ‌ప్రారంభమైంది. భారతదేశ ప్రజారోగ్య చరిత్రలో అత్యంత ప్రధానమైన మైలురాయికి గుర్తుగా ప్రతియేట 16 మార్చిన ‘జాతీయ వ్యాక్సినేషన్‌ ‌దినం (నేషనల్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌లేదా ఇమ్యునైజేషన్‌ ‌డే)’ను పాటించుట ఆనవాయితీగా మారింది.…

నదుల పరిరక్షణకు పటిష్ఠమైన కార్యాచరణ అవసరం

‘‘ఆర్ధర్‌ ‌కాటన్‌, ‌మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఎంతో మంది మహనీయులు నీటి ప్రాజెక్టుల విషయంలో ఎంతగానో శ్రమించి లక్షలాది ఎకరాల భూమిని సశ్యశ్యామలం చేశారు. అయితే అప్పటి మేథావుల కృషి,పట్టుదల వర్తమానంలో కానరావడం లేదు. అప్పటి కంటే ఇప్పుడు సాంకేతికంగా ప్రపంచం ఎంతో ముందంజలో ఉంది.అయినా ప్రతీ చోట జలవివాదాలు తలెత్తుతున్నాయి.అపారమైన జలసంపద కడలి పాలౌతున్నది.…

బిజెపీలోనూ అసంతృప్తి

ఒకనాడు క్రమశిక్షణకు పెట్టిందే పేరుగా చెప్పుకునే భారతీయ జనతాపార్టీలోనూ అసంతృప్తి రాగం మొదలైనట్లు కనిపస్తున్నది. ఇంతవరకు కాంగ్రెస్‌ ‌పార్టీయే ఇలాంటి అసంతృప్తులకు నిలయంగా చెప్పుకోవటం విన్నాం. ఒక వేళ బీజేపీలో విభేదాలున్నా ఏనాడు బహిరంగంగా విమర్శించుకోవడంగాని, మీడియాకు ఎక్కడం కాని ఉండేది కాదు. ఏవైనా ఆరోపణలు వొస్తే నేరుగా ఆ పార్టీ కేంద్ర నాయకత్వమే చీవాట్లు…

కుంభకోణాలు ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయా…

‘‘‌కింది స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కోట్ల రూపాయల్లో అవినీతి కుంభకోణాలు జరుగుతున్నయన్న ఆరోపణలు తరచుగా విన వస్తూనే ఉన్నాయి.ప్రభుత్వం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు వీరి  సమ్మేళనమే ప్రభుత్వం అయినప్పడు ప్రభుత్వంలోని కొందరి చేతుల్లో  ఆర్థిక వ్యవస్థలో నిధులను స్వప్రయోజనాలకే ప్రక్క తోవపట్టిస్తు ఎక్కువ మొత్తంలో అవినీతి…

డెత్‌ ‌బెడ్‌పై డెమక్రసీ

పరిహాసం ప్రజాస్వామ్యం డెత్‌ ‌బెడ్‌పై సమన్యాయం డెమక్రసీ హైజాక్‌ ‌ఖాయం హాక్‌ అవుతున్న అధికారం బోనులో శాంతి పావురం ! బంధీ అయ్యింది సుస్వరాజ్యం నీతి నియమాలే బహుపూజ్యం అధికారమే దోపిడీ మహాద్వారం అతలాకుతలం మానవత్వం సైబర్‌ ‌తెరలే అక్రమాదాయం ! బంధుప్రీతికే పట్టాభిషేకాలు డుబ్బులకే సకల నాటకాలు ఉన్నోళ్లవే రాక్షస రాజ్యాలు దొడ్డోళ్లకే అవినీతి…

సంక్షేమం..అభివృద్ధి లక్ష్యంగా పాలన

ఏపీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ‌నజీబ్‌ ‌ప్రసంగం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు అమరావతి, మార్చి 14 : ఏపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పారదర్శక పాలన అందిస్తోందని గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌తెలిపారు. ఈ సందర్భంగా నవరత్నాలతో ఏపీ ప్రజలకు నేరుగా నిధులు అందించా మన్నారు. నాలుగేళ్లుగా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల…

పార్లమెంట్‌ ఉభయ సభల్లో మళ్లీ గందరగోళం

ఆదానీ వ్యవహారంపై జెపిసికి విపక్షాల డిమాండ్‌ ‌ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎంపిల ఆందోళన…కొనసాగుతున్న వాయిదాల పర్వం న్యూ దిల్లీ, మార్చి 14 : వరుసగా రెండోరోజూ పార్లమెంటులో ఆదానీ వ్యవహారం గందరగోళానికి దారితీసింది. దీనిపై జెపిసి వేయాలని కోరుతూ బిఆర్‌ఎస్‌ ‌వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. లోక్‌సభలో ఇవాళ విపక్ష…