NEWS

NEWS

‌ప్రతీ నోటిఫికేషన్‌ ‌లో గందరగోళమే..

సింగరేణి నుంచి నేటి వరకు లీకేజీలే విద్యామంత్రి ఉండగా కెటిఆర్‌ ఎం‌దుకు మాట్లాడాలి.. కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి   తెలంగాణా పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంలో రోజుకో నాటకం ఆడుతు న్నారని కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌ ‌రివ్యూ వి•టింగ్‌కు సిట్‌ అధికారుల్ని…

వరుస అగ్ని  ప్రమాదాలు – బుగ్గి అవుతున్న ప్రాణాలు

సికింద్రాబాద్‌లోని స్వప్న లోక్‌ ‌కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్న లోక్‌ ‌కాంప్లెక్స్‌లోని 4,5,6, 7, 8వ అంతస్తుల్లో గురువారం రాత్రి భారీగా మంటలు ఎగిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పది ఫైర్‌ ఇం‌జిన్లతో మంటలను ఆర్పుతున్న, దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్‌…

జాతీయవాదం ఎత్తుకున్నందుకే …ఈడీ, సీబీఐ దాడులు ..!

‘‘ ‌నేడు మోదీ  అదే ఫ్యూడల్‌ ‌పాలనను పునరుద్ధరించడానికి ఏకంగా హిట్లర్‌ ‌పాలనా కొనసా గిస్తున్నారు. అందుకోసం ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తున్నారు. దానిపై తిరుగుబాటే శరణ్యమని భావించిన  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌బీజేపీకి ప్రత్యమ్నాయం బీఆర్‌ఎస్‌ ‌మాత్రమేనని, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అసమ్మతి స్వరాలు ఆదిలోనే అణచివేయాలనీ, ఏదోరకంగా భయోత్సవాన్ని సృష్టించడం కోసం బీజేపీ మౌత్‌…

తప్పు ప్రభుత్వానిది… శిక్ష నిరుద్యోగ యువత కా…?

‘‌గ్రూ-1 పరీక్షకు 2 లక్షల 80 వేల మంది, ఏఈ పరీక్షకు 55 వేల మంది, ఏఈఈ (అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జినీర్‌) ‌పరీక్షకు 80 వేల మంది, డివిజినల్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ (‌డీఏఓ) పరీక్ష దాదాపు లక్ష మంది హాజరయితే త్వరలో నిర్వహించే గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4 ‌పరీక్షల కోసం దాదాపు 14 లక్షల మంది, టౌన్‌…

బండి సంజయ్‌ అజ్ఞాని…తెలివిలేని దద్దమ్మ

తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తెలివిలేని దద్దమ్మ అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ ‌తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని, అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమనే తెలిపారు. కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్‌…

ఆం‌దోళన వద్దు, అప్రమత్తంగా ఉందాం..

కోవిడ్‌ ‌టీకా తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దు అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా, ప్రికాషన్‌ ‌డోసు తీసుకోవాలి అన్ని పీహెచ్‌సి, యూపిహెచ్‌సిలలో టీకా అందుబాటులో ఉంచాలి రాష్ట్రంలో కొరోనా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష రాష్ట్రానికి మరిన్ని డోసులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం  వివిధ రాష్ట్రాల్లో కొరోనా…

అకాలవర్షం..అపారనష్టం…

నీట మునిగిన పంటలు….మార్కెట్‌ ‌యార్డుల్లో తడిసిన ధాన్యం రైతన్నను నిండా ముంచిన వాన…దిక్కుతోచని స్థితిలో అన్నదాత రాష్ట్ర వ్యాప్తంగా రెండురోజులుగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం    రాష్ట్ర వ్యాప్తంగా రెండురోజుల నుంచి ద్రోణి ప్రభావంతో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలలు పడుతుండడంతో రైతన్నల్లు లబోదిబోమంటున్నారు. వానల కారణంగా పంటలు తడిసి ముద్దవుతున్నాయని ఆందోళన…

అజాగ్రత్తతోనే స్వప్నలొక్‌ ‌కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం

షార్ట్ ‌సర్క్యూటే ప్రధానకారణం…. పూర్తిగా కాలిపోయిన 5, 7 అంతస్తుల్లోని దుకాణాలు ఆరుగురు మృతి….లోపల చిక్కుకుపోయిన 12 మందిని కాపాడాం అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి వివరణ ఘటన పట్ల సిఎం కేసీఆర్‌ ‌తీవ్ర దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ ‌గ్రేషియా ప్రకటన కేసు నమోదు చేసిన మహంకాళి స్టేషన్‌ ‌పోలీసులు…

పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంపై విపక్షాల నిరసన

సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణకు..కెటిఆర్‌ ‌రాజీనామాకు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌గన్‌ ‌పార్క్ ‌వద్ద రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌దీక్ష…హైటెన్షన్‌ ‌వాతావరణం బండి సంజయ్‌, ఈటల అరెస్ట్ ‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపు పెద్ద ఎత్తున కార్యకర్తల ర్యాలీ….అడ్డుకున్న పోలీసులు   : పేపర్‌ ‌లీకేజీపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలని, అలాగే మంత్రి కేటీఆర్‌ను…

గ్రూప్‌ 1 ‌ప్రిలిమ్స్ ‌సహా 4 పరీక్షలు  రద్దు..

మరో రెండు పరీక్షలు కూడా రద్దుచేసే అవకాశం..! తిరిగి జూన్‌ 11‌న గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ వాయిదా పడనున్న గ్రూప్‌ 1 ‌మెయిన్స్…అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం పేపర్‌ ‌లీకేజీ కేసులో సిట్‌ ‌దర్యాప్తు ముమ్మరం….దర్యాప్తులో రాజకీయ నాయకుల ఫోటోలు లభ్యం ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌కీలక…