NEWS

NEWS

జర్మన్‌ ‌రాయబారి కార్యాలయంలో ‘నాటు నాటు’ వేడుక

జరుపుకోవంపై ప్రధాన మంత్రి ప్రశంస హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 20 : భారతదేశానికి, భూటాన్‌కు జర్మనీ తరఫు రాయబారి ఫిలిప్‌ ఎకర్‌ ‌మేన్‌ ‌శేర్‌ ‌చేసిన వీడియోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ వీడియోలో డాక్టర్‌ ‌ఫిలిప్‌ ఎకర్‌ ‌మేన్‌ ‌మరియు రాయబారి కార్యాలయ సభ్యులు ‘నాటు నాటు’ గీతం ఆస్కార్‌ ‌పురస్కారాన్ని…

పోస్ట్ ‌కోవిడ్‌ ‌నుంచి ఉమ్మడిగా కోలుకోవాలి

రికవరీని మానవ కేంద్రక ప్రక్రియగా మార్చాలి అదే ప్రపంచం సంకల్పమన్న కేంద్ర మంత్రి భూపేందర్‌ ‌యాదవ్‌ హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 20 : ప్రపంచం కలిసి ఉమ్మడిగా కోలుకోవాలని, రికవరీని మానవ కేంద్రక ప్రక్రియగా మార్చాలని సంకల్పించిందని కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి భూపేందర్‌ ‌యాదవ్‌ అన్నారు. అమృత్‌సర్‌లో జరుగుతున్న ఎల్‌ 20 ‌ప్రారంభ…

ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత

సభలో పరస్పరం తోసుకున్న ఎమ్మెల్యేలు పరస్పరం దాడి చేసుకున్న వైసిపి, టిడిపి నేతలు అమరావతి, మార్చి 20 : ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోడియం వద్ద నిసనకు దిగిన టిడిపి ఎమ్మెల్యేలపై అధికార వైసిపి సభ్యులు దాడికి దిగారు. దీంతో టిడిపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి కిందపడ్డారు. ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు…

ఐశ్వర్య రజనీకాంత్‌ ఇం‌ట్లో భారీ చోరీ

చెన్నై, మార్చి 20 : కోలీవుడ్‌ ‌సూపర్‌ ‌స్టార్‌ ‌రజనీకాంత్‌ ‌కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ ఇం‌ట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని ఆమె నివాసం నుంచి 48 తులాల వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు ఐశ్వర్య రజనీకాంత్‌ ‌తెయాన్‌ ‌మెట్‌ ‌పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాకర్‌ ‌లో పెట్టిన ఆభరణాలు కనిపించడం లేదని ఫిర్యాదులో…

ఏపిలో ఉద్రిక్తంగా అంగన్వాడీల చలో విజయవాడ

ఎక్కడిక్కడ అంగన్‌వాడీల అరెస్ట్ ‌నగరంలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు విజయవాడ, మార్చి 20 : అంగన్వాడీలు చేపట్టిన చలో విజయవాడ ఉద్రిక్తంగా మారింది. నగరంలకి రాకుండా వారిని అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి నిర్బంధించారు.  సోమవారం ఉదయం విజయవాడ ధర్నా చౌక వద్దకు చేరుకున్న వందలాది అంగన్వాడీలను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. దౌర్జన్యంగా పోలీసులు లాక్కెళ్లడంతో…

జర్నలిస్ట్ ‌చిల్కూరి సుశీల్‌ ‌రావు ‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీకి ‘‘సర్టిఫికేట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్- ‌స్పెషల్‌ ‌ఫెస్టివల్‌ అవార్డు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి 20:, ఆదివారం మార్చి 19, 2023 హైదరాబాద్‌లో జరిగిన 7 వ ఇండియన్‌ ‌వరల్డ్ ‌ఫిల్మ్ ‌ఫెస్టివల్‌-23 ‌లో జర్నలిస్ట్ ‌చిల్కూరి సుశీల్‌ ‌రావు రూపొందించిన ‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీ చిత్రం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. న్యూ దిల్లీ, గ్రేటర్‌ ‌నోయిడా,మిని బాక్స్ ఆఫీస్‌  ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ…

పరీక్షా సమయంలో పరేషాన్‌ ‌కావొద్దు…!

 ఇది పరీక్షల సమయం, ఇటు వార్షిక పరీక్షలు, అటు సెమిస్టర్‌ ‌పరీక్షలు మొదలయ్యాయి, విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇంటర్‌ ‌పరీక్షలు మొదల య్యాయి. పదవ తరగతి ,డిగ్రీ, అలాగే పి జి మరియు మొదలైన పరీక్షల లో విద్యార్థులు  సరైన  జాగ్రత్తలు   తీసుకు ంటే విజయాలు సాధిస్తారు. తెలం గాణలో  ఇంటర్మీ డియట్‌  ‌పరీక్షలు…

సంపద సృష్టికి నిలయాలు- వనాలు

ఐక్యరాజ్యసమితి మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 2012 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం అడవుల ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన పెంచడం.ఐక్యరాజ్యసమితి ఫోరమ్‌ ఆన్‌ ‌ఫారెస్టస్ ‌మరియు ఫుడ్‌ అం‌డ్‌ అ‌గ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.  జీవ వైవిద్యానికి ప్రతీక అడవులు దాదాపు 700 కోట్ల ప్రపంచ జనాభాలో…

మిల్లెట్ మ్యాన్ సతీష్ కు కన్నీటి వీడ్కోలు

ముగిసిన అంత్యక్రియలు దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ పి వి సతీష్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన మరణ వార్త తెలియగానే జహీరాబాద్ ప్రాంత ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు.పట్టణ పరిధిలోని పస్తపూర్ లోని దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ డైరెక్టర్ పీవీ సతీష్ (78) సం రాలు, గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో…

‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీకి ‘‘సర్టిఫికేట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్- ‌స్పెషల్‌ ‌ఫెస్టివల్‌ అవార్డు

జర్నలిస్ట్ ‌చిల్కూరి సుశీల్‌ ‌రావు ‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీకి ‘‘సర్టిఫికేట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్- ‌స్పెషల్‌ ‌ఫెస్టివల్‌ అవార్డు ‘‘నోస్టాల్జియా’’కు ‘సర్టిఫికేట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్’.. ,ఆదివారం మార్చి 19, 2023 హైదరాబాద్‌లో జరిగిన 7 వ ఇండియన్‌ ‌వరల్డ్ ‌ఫిల్మ్ ‌ఫెస్టివల్‌-23 ‌లో జర్నలిస్ట్ ‌చిల్కూరి సుశీల్‌ ‌రావు రూపొందించిన ‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీ చిత్రం అంతర్జాతీయ గుర్తింపు పొందింది.…