NEWS

NEWS

ఏది రైతు భరోసా  !!

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆపద వొచ్చినప్పుడే సహాయచర్యలు గుర్తుకు వొస్తాయి. ప్రతీ సంవత్సరంలాగానే ఈ ఏడుకూడా గత నాలుగు రోజులుగా అకాల వార్షాలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఒక జిల్లా, ఒక ప్రాంతమనికాదు దాదాపు రాష్ట్రమంతా వడగండ్లు, పెనుగాలులతో అతలాకుతలం అయిపోయింది. మరో పదిహేను ఇరవై రోజుల్లో పంట చేతికి వొస్తుందనుకుంటున్న…

తండ్రీ కొడుకులను చంచల్ గూడ జైలుకు పంపిద్దాం..

పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం..   యువతకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం.. తండ్రీ కొడుకులను చంచల్ గూడ జైలుకు పంపిద్దాం అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గాంధారి మండల కేంద్రంలో ఆదివారం చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్ష వేదిక వద్ద మీడియాతో మాట్లాడారు.…

కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేసేందుకు సిద్ధం కండి*

  Name(required) Email(required) Website Message Submit *ఆత్మహత్యలు వద్దు..ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం *నిరుద్యోగుల నిరసన దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు “ఆత్మహత్యలు వద్దు..ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. మీ పక్షాన పోరాడుతుంది. కేసీఆర్ పరీక్షలు రద్దు చేయడం కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్నే నిరుద్యోగులు రద్దు చేసేందుకు సిద్ధం కండి. ఉస్మానియా…

చిరు ధాన్యాల  సతీష్ కు నివాళి

వ్యవసాయం ఒక జీవన విధానం గానే కాకుండా ఒక రంగుల పండుగ గా రంగురంగుల బండ్లలో వాళ్ల ఉత్పత్తులు,వాటితో వాళ్ళు వండే వంటలు,తయారు చేసే చిరు ఆహారాలతో  ఒక జాతరతీసి,ప్రతి ఫిబ్రవరి మాసం లో ఊర్లన్ని తిరిగి ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇంకా ఈ సంఘాలు చేసిన చేస్తున్న పనులు చాలా ఉన్నాయి.ఈ పనులకు ఈ సంస్థ…

మార్చ్ 23న “సేవ్ జర్నలిజం డే”..

దేశవ్యాప్త నిరసనదినం జయప్రదం చేయండి –        ఐజేయూ పిలుపు! అమరజీవి  భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మార్చ్ 23న  నిర్వహించ తలపెట్టిన “సేవ్ జర్నలిజం డే ”  నిరసనదినం కార్యక్రమాన్ని  జయప్రదం చేయాలని ఐ.జే.యూ. జాతీయ కార్యవర్గసమావేశం  పునరుద్ఘాటించింది.   ఐజేయూ జాతీయకార్యవర్గ  సమావేశం మార్చ్ 18 ఉదయం  చండీఘడ్  లోని కిసాన్…

పార్టీలు .. పాదయాత్రలు

పార్టీలు .. పాదయాత్రలు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది పాదయాత్రల సీజన్‌కూడా పెరుగూ వొస్తున్నది. వాస్తవంగా గతంలోలాగా ఈ సారికూడా బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందన్న ఊహతో పలు రాజకీయ పార్టీలు గత సంవత్సరమే ప్రజలతో మమేకం అయ్యేందుకు పాదయాత్రలను ప్రారంభించాయి. ఇప్పటికే రెండుమూడు పార్టీలు రాష్ట్రాన్ని చుట్టబెట్టాయికూడా. కెసిఆర్‌ను గద్దె…

జాతీయ విద్యా విధానం-2020 అమలుకు రాష్ట్రాల అభ్యంతరాలు సబబేనా..!

స్వతంత్ర భారతంలో తొలిసారి ‘జాతీయ విద్యా విధానం-1968(నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ‌పాలసీ-1968 లేదా యన్‌ఈపీ-1968)’ ప్రవేశ పెట్టడంతో రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్య అంశం ఉమ్మడి జాబితాలోకి (కాన్‌కరెంట్‌ ‌లిస్ట్) ‌చేర్చబడింది. పాఠశాల విద్యా విధానంలో ‘త్రిభాషా సూత్రాన్ని’ ప్రతిపాదించిన నాటి యన్‌ఈపీ-1968ని తమిళనాడు రాష్ట్రం వ్యతిరేకించడం, ఆంగ్లం (అంతర్జాతీయ భాష), ప్రాంతీయ భాషతో పాటు హిందీ…

తెలంగాణ  సాయుధ పోరాటయోధురాలు  మల్లు స్వరాజ్యం

  భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా  సాయుధ పోరాటం చేసిన ప్రముఖ మహి ళామణుల్లో  మల్లు స్వరాజ్యం అగ్ర భాగాన నిలి చారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం కీలకపాత్ర పోషించి సరికొత్త చరిత్ర సృష్టించారు. మల్లు స్వరాజ్యం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని   (…

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ ..వెసులుబాటు ..

ఆన్‌లైన్‌లో స్టడీ మెటిరీయల్‌ ‌స్టడీ సర్కిళ్ల బలోపేతం రీడింగ్‌ ‌రూమ్స్ 24 ‌గంటలు తెరిచి ఉంటాయి. ఫ్రీ మెటిరీయల్‌తో పాటు ఉచిత భోజన వసతి పటిష్టంగా తెలంగాణపబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ఇద్దరు చేసిన తప్పుకు వ్యవస్థను తప్పు పట్టరాదు తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పటిష్టంగా ఉందని…పేపర్‌ ‌లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. వాళ్లిద్దరు…

హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేపట్టాలి..

నష్ట పోయిన ప్రతి అభ్యర్థికి రు.లక్ష ప్రభుత్వం చెల్లించాలి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాo డిమాండ్ తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  ప్రశ్నపత్రాల లీకేజీ పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ లో జన సమితి అధినేత కోదండరాo…