NEWS

NEWS

మాతా శిశు మరణాలు తగ్గుముఖం

దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ ఎర్రమంజిల్‌లో 200 పడకల సంరక్షణ కేంద్రం శంకుస్థాపన సభలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్‌…

తెలంగాణలో వైద్య విద్య విప్లవం..

మారుమూల జిల్లాకు సైతం మెడికల్‌ ‌కాలేజీలు తి లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్‌ ‌సీట్లు, 7 పీజీ సీట్లు ఈ ఏడాది 9 మెడికల్‌ ‌కాలేజీలతో గణనీయంగా పెరుగనున్న సీట్ల సంఖ్య కేంద్రం ఒక్క కాలేజీ ఇవ్వకున్నా, సొంత నిధులతో స్వరాష్ట్రంలో 21 మెడికల్‌ ‌కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్‌ ‌కాలేజీల పై…

వడగండ్ల రైతులకు తక్షణం సాయం

రూ.పదివేలు అందించాలని ఆదేశం పోడుపట్టాల పంపిణీకి సిద్ధం కండి రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించండి అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల సాయానికి చర్యలు సిఎస్‌, అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్‌ ‌భద్రాచలం కల్యాణానికి కోటి….సిఎం ప్రత్యేక నిధుల నుంచి విడుదల…మంత్రి కృతజ్ఞతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : అకాలంగా…

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక జమలాపురం కేశవరావు

నిజాం నిరంకుశ పాలనలో  బానిసలుగా బతుకుతున్న వారి స్వేచ్ఛకోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్‌ ‌జమలాపురం కేశవరావు’ ముందు వరుసలో నిలుస్తారు..కట్టెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం మందుకు సాగారు. హైదరాబాద్‌ ‌రాజ్యంలో కాంగ్రెస్‌  ‌పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం సర్వస్వం…

రాహుల్‌ ‌విదేశీ మహిళకు పుట్టిన బిడ్డ

అందుకే దేశభక్తి కనిపించడంలేదు రాహుల్‌పై బిజెపి ఎంపి వివాదాస్పద వ్యాఖ్యలు న్యూ దిల్లీ, మార్చి 28 : రాహుల్‌ ‌గాంధీ కుటుంబంపై  బీజేపీ ఎంపీ  సంజయ్‌ ‌జైశ్వాల్‌ ‌వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి ఎప్పటికీ దేశభక్తుడు కాలేడని జైస్వాల్‌ ‌వ్యాఖ్యానించారు.  పైగా 2 వేల సంవత్సరాల క్రితం చాణక్యుడు చెప్పిన మాటలనే..తాను…

కర్నాటకలో ఒంటరి పోరాటం

కాంగ్రెస్‌, ‌బిజెపిలకు దూరంగా పోరు తదుపరి అధికారం తమదే అన్న జేడీఎస్‌ అధినేత కుమారస్వామి బెంగళూరు, మార్చి 28 : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,  జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాకట ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం…

రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్‌ ‌రాజకీయాలు

కడప, మార్చి 28 : రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్‌ ‌రాజకీయాలు భగ్గుమన్నాయి. పులివెందుల లో తుపాకీ కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు భరత్‌ ‌తుపాకీతో ప్రత్యర్థులపై చెలరేగిపోయాడు. భరత్‌ ‌జరిపిన కాల్పుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త దిలీప్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తెలుగు దేశం పార్టీకి చెందిన…

వ్యవసాయ సంక్షేమంలో అగ్రగామిగా తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లలో దక్షిణ భారతంలో మొదటి స్థానంలో..దేశంలో రెండవ స్థానంలో తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 6.71 మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు హైదరాబాద్‌, ‌మార్చి 28 : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిరంతర శ్రమ మేథోమధనం, దార్శనికత, దూరదృష్టితో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవడం వల్ల తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే ధాన్యం కోనుగోలులో అద్భుతమైన ప్రగతిని సాధించింది.…

భోజ్‌ ‌పురి నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య

లక్నో, మార్చి 28 : భోజ్‌ ‌పురి నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య కేసులో భోజ్‌ ‌పురి గాయకుడు సమర్‌ ‌సింగ్‌, అతని సోదరుడిపై హత్య కేసు నమోదైంది. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 25ఏళ్ల ఆకాంక్ష దుబే మార్చి 28న వారణాసిలోని ఓ హోటల్‌ ‌మార్చి 26న ఆత్మహత్య…

నేడు దిల్లీకి ఏపి సిఎం జగన్‌

అమరావతి, మార్చి 28 : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ ‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం జగన్‌ ‌ఢిల్లీకి పయనం కానున్నారు. ఢిల్లీలో ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారంవిజయవాడ విమానాశ్రయం నుంచి జగన్‌ ‌ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ఈ నెల 17న…