NEWS

NEWS

మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం వాయిదా తీర్మానం

న్యూ దిల్లీ, మార్చి 28 : మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పోరాటం ఉధృతం చేసింది. ఈ బిల్లుపై చర్చను కోరుతూ లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై చర్చించాలని ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ఈ తీర్మానాలు ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు…

ఆధార్‌-‌పాన్‌ ‌లింక్‌ ‌గడవు పొడిగింపు

న్యూ దిల్లీ, మార్చి 28 : పాన్‌ ‌కార్డుకు ఆధార్‌ ‌నెంబర్‌ ‌లింక్‌ ‌చేసే గడువును కేంద్రం పొడిగించింది. పాన్‌-ఆధార్‌ ‌లింక్‌ ‌గడువు  తేదీని జూన్‌ 30 ‌వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. పన్ను చెల్లింపుదారులకు ఇంకొంతకాలం సమయం ఇచ్చేందుకు గడువు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం…

సద్దుమణగని సావర్కర్‌పై వ్యాఖ్యల దుమారం

ముంబై, మార్చి 28 :  సావర్కర్‌ ‌పై రాహుల్‌ ‌గాంధీ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సద్దుమణగ లేదు. తాజాగా వీర్‌ ‌సావర్కర్‌ ‌మనుమడు రంజిత్‌ ‌సావర్కర్‌ ‌రాహుల్‌ ‌వ్యాఖ్యలపై కన్నెర్ర చేశారు. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు రాహుల్‌ ‌క్షమాపణ చెప్పకుంటే ఆయనపై కేసు నమోదు చేస్తానని చెప్పారు. వీర్‌ ‌సావర్కర్‌ను అవమానపరచేలా రాహుల్‌, ‌కాంగ్రెస్‌…

ఇం‌టితో ఎంతో అనుబంధం ఉంది అయినా ఖాలీచేస్తా

కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ న్యూ దిల్లీ, మార్చి 28 : కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత దిల్లీలోని తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇల్లు ఖాళీ చేయాలన్న నోటీసుకు కట్టుబడి ఉంటానని రాహుల్‌ ‌గాంధీ లోక్‌సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు.…

కూల్‌ ‌డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం

వేసవి  వచ్చిందంటే ప్రజలు కూల్డ్రింక్‌ ‌షాపులవైపు పరుగెడతారు. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్లలో  కూల్డ్రింక్‌ ‌బాటిల్స్ ‌నిండి  ఉంటాయి. చాలామంది ప్రతి వారం  షాపింగ్‌ ‌మాల్స్ ‌కు వెళ్లి కార్టూన్‌ ‌కొద్దీ శీతలపానీయాలు కొని   కార్ట్ ‌ను బలవంతంగా తోసుకువస్తుంటారు.  వాస్తవానికి కూల్‌ ‌డ్రింక్స్ ‌చల్లదనాన్ని ఇవ్వవు. ఇవ్వకపోగా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని  అనేక…

‌గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌సూపర్‌ ‌పవర్‌గా భారతం…!

  విచక్షణారహితంగా శిలాజ ఇంధనాలను (ఫాజిల్‌ ‌ఫుయల్స్) ‌వినియోగంతో పర్యావరణంలో కార్బన్‌ ఉద్గారాలు పెరగడంతో భూతాపం, వాతావరణ ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రవాణా, స్టీల్‌, ‌సిమెంట్‌, ఎరువులు, పెట్రో కెమికల్స్ ‌లాంటి పరిశ్రమల్లో తరిగే శిలాజ ఇంధనాల వినియోగం అధికంగా కొనసాదుతోంది. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా తరగని పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయడం తక్షణావసరంగా…

అధికారిక నివాసం ఖాలీ చేయండి ..!

రాహుల్‌ ‌గాంధీకి లోక్‌సభ సెక్రటేరియట్‌ ‌నోటిఫికేషన్‌ ‌జారీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మార్చి 27 : ప్రభుత్వ అధికారిక నివాసం ఖాలీ చేయాలంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్‌ ‌గాంధీకి నోటీసులు అందాయి. పార్లమెంటు సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్న తర్వాత లోక్‌సభ హౌస్‌ ‌కమిటీ ఈ నోటీసును జారీ చేసింది. రాహుల్‌ ‌గాంధీ 12 తుగ్లక్‌…

లక్షద్వీప్‌ ఎం‌పి కేసులో నేడు విచారణ

లోక్‌సభ సభ్యతం పునరుద్దరించాలని కేసు న్యూ దిల్లీ, మార్చి 27 : లక్షద్వీప్‌కు చెందిన ఎన్సీపీ నేత ఎంపీ మహమ్మద్‌ ‌ఫైజల్‌ ‌కేసును సుప్రీమ్‌ ‌కోర్టు నేడు మంగళవారం విచారించనుంది.  ఓ కేసులో అతడికి పదేళ్ల జైలుశిక్ష పడింది. అయితే ఆ కేసులో ఎంపీ ఫైజల్‌ను అనర్హుడిగా లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. ఆ కేసు తీర్పుపై…

వేసవి సెలవుల్లో సామన్య భక్తులకు ప్రాధాన్యం

సిఫారసు లేఖలపై నియంత్రణ నడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు రోజుకు 10 వేల టోకెన్లు జారీ వి•డియాకు వివరించిన టిటిడి ఛైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి తిరుమల, మార్చి 27 : వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఛైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సోమవారం తిరుమలలో వేసవి…

సిపిఆర్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

ఆందోళన కలిగిస్తున్న సడెన్‌ ‌కార్డియాక్‌ అరెస్ట్‌లు సిపిఆర్‌ ‌చేస్తే బతికే ఛాన్స్…‌సమయస్ఫూర్తితో వారిని కాపాడవొచ్చు ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉండాలి సంగారెడ్డి శిక్షణా కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 27 : సడెన్‌ ‌కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైన వారిని కాపాడేందుకు సిపిఆర్‌ ‌పక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని…