NEWS

NEWS

మహేశ్వరం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 03; మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం మండల కేంద్రం లో 81 లక్షల రూపాయలతో మన ఊరు మన బడి పథకం కింద అభివృద్ధి అయినా ప్రాథమిక పాఠశాల భవనము సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి…

రైతు బాండవుడు ముఖ్యమంత్రి కె సి ఆర్

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 03; తెలంగాణ జాతిపిత రైతు పక్షపాతి రైతు బాండవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతు రుణ మాఫీ చేసి రైతు గుండలో నిలిచిపోయాడని మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్వర్ణ గంటి ఆనందం అన్నారు. గురువారం మహేశ్వరం మండలం కేంద్రములో రైతు రుణ…

వరద బాధితులకు సాయం అందించండి

 కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, ఆగస్టు 03 : ఇటీవల వచ్చిన వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి తోచినంత సాయం అందించేందుకు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డిపిలుపునిచ్చారు. గురువారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 9వ డివిజన్…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యువజన సంఘం అధ్యక్షుడిగా గుండ్రాతి కుమార్ గౌడ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 3 : కల్వకుర్తి తాలూకా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యువజన సంఘం అధ్యక్షుడిగా ఆమనగల్ పట్టణానికి చెందిన గుండ్రాతి కుమార్ గౌడ్ ను నియమించారు. గురువారం కల్వకుర్తి తాలుక గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చుక్క అల్లాజి గౌడ్, వెంకటేశ్వర్లు గౌడ్, ఆయిల్ శ్రీనివాస్ గౌడ్ బాల స్వామి గౌడ్,…

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: గ్రామపంచాయతీ కార్మికుల ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి లేదా అసెంబ్లీ ముట్టడిస్తాం అని సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ డిమాండ్ చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు…

తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 3 : ఆమనగల్ మున్సిపాలిటీలోని రెండవ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ కోఆప్షన్ నెంబర్ ఆసియా పర్వీన్ హాజరై మాట్లాడుతూ చిన్నారులకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. తల్లిపాలకు మించిన ఆహారం మరొకటి లేదని తల్లిపాల వల్ల పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని…

ప్రస్తుత వర్షాకాలంలో సబ్ స్టేషన్ ఆపరేటర్లు అప్రమత్తంగా ఉండాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 3 : ప్రస్తుత వర్షాకాల సీజన్ లో ఆమనగల్  విద్యుత్ సబ్ డివిజన్ లోని ఆమనగల్లు, తలకొండపల్లి, మాడుగుల, కడ్తాల్ మండలాల్లో పనిచేస్తున్న సబ్ స్టేషన్ ఆపరేటర్లు అప్రమత్తంగా ఉండి రైతులు, ప్రజలను ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని రాజేంద్రనగర్ సర్కిల్ ప్రొటెక్షన్ అండ్ ఇంజనీర్ టి ఆర్ ఈ…

మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహచారి ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న యూత్ డిక్లరేషన్

కందుకూరు,ప్రజాతంత్ర ఆగస్టు 3 : ఇంటింటికి తిరిగి యూత్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని కందుకూరు మండల పరిధిలోని దాసరపల్లి గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహచారి ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతుంది. గురువారం ఆగ్రామంలో కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలతో కలిసి ఆయన ప్రతి ఇంటింటికి తిరిగి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు…

108 వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనంద్.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్3: అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సద్వినియోగం చేసుకొని ప్రాణాలను కాపాడుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక 108 అంబులెన్స్ ఇచ్చిన నేపథ్యంలో గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో వికారాబాద్ జిల్లా రైతుబంధు అధ్యక్షులు దొడ్ల రామిరెడ్డి…

పటేల్ గూడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరుస్తా

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్టు 3 : పటేల్ కూడా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ తెలిపారు గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో 50 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న…