NEWS

NEWS

పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన జడ్పీటిసి బొక్క జంగారెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 4 : నేదునూరు గ్రామంలోని మన్నెగూడలో 15 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, సిసి రోడ్డు పనులకు,నేదునూరులో పది లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు జడ్పిటిసి బొక్క జంగారెడ్డి,ఎంపిపి మంద జ్యోతి పాండు,సర్పంచ్ కాసుల రామకృష్ణారెడ్డి  ఆధ్వర్యంలో శంకుస్థాపనలు చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి,…

రైతు రుణమాఫీ ప్రకటించినందుకు కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం 

వనస్థలిపురం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 04 : మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతులు తీసుకున్న పంట  రుణాలను ఒక లక్ష రూపాయల వరకు  మాఫీ చేస్తామని ప్రకటించడంతో శుక్రవారం ఉదయం బి ఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్…

కార్పొరేట్ పాఠశాలకు దీటుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: పటాన్ చెరు నియోజకవర్గం  జిన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్, కో ఆప్షన్ మెంబర్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బ్రహ్మేంద్ర గౌడ్, మంద రమేష్ లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా…

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే : ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ఏఐసీసీ కార్యదర్శి, కర్నాటక నీటిపారుదల శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బోసురాజును శుక్రవారం టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. బెంగళూరులోని సచివాలయంలో బోసురాజును కలిసి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా గాలి అనిల్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల…

అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి 20 వేలు అందించిన మెదక్ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి 

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: కుకునూర్ పల్లి మండలం పిటి వెంకటాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డా. బీ ఆర్ అంబేద్కర్  విగ్రహానికి 20వేల రూపాయలు  మెదక్ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ  కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మెన్ గుండ రంగారెడ్డి,సర్పంచ్  కల్పనా స్వామి, మాజీ కొండపోచమ్మ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, టిఆర్ఎస్…

స్నేహితుడి కుటుంబానికి లయన్స్ క్లబ్ సభ్యుల చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : స్నేహితుని కుటుంబానికి ఆమనగల్లు లయన్స్ క్లబ్ సభ్యులు చేయూతనందించారు. వివరాల్లోకి వెళితే 1983 -84 జడ్పిహెచ్ఎస్ ఆమనగల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న ఆకుల రమేష్ గత సంవత్సరం మృతి చెందారు. రమేష్ స్నేహితులు వీర బొమ్మ బిక్షపతి, శ్రీనివాస్, వెంకట్, ఎండి కాజా,  విష్ణువర్ధన్ రెడ్డి,…

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పత్రాలను అందజేసిన ఈటెల

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 04 : లతామా ఫౌండేషన్ సౌజన్యంతో యూనియన్ సభ్యులకు గురువారం బుద్ధ భవన్ లో గల తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కార్యాలయంలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉచిత పోస్టల్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని జూమ్ ద్వారా ఎన్.యూ.జె.ఐ జాతీయ అధ్యక్షుడు రస్ బిహారి ప్రారంభించగా 200 మందికి పైగా టీజేఏ యూనియన్ సభ్యులు…

కురుమ సంఘం సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులుగా  కంతుల రాజు

సిద్దిపేట,ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: కురుమ సంఘం సిద్దిపేట రూరల్ అధ్యక్షులుగా రాఘవపూర్ కు చెందిన కంతుల రాజు ఎన్నికయ్యారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో శుక్రవారం  జరిగిన కురుమ సంఘం జిల్లా సమావేశంలో సిద్దిపేట  రూరల్ మండలం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కంతులు రాజు (రాఘవపూర్), ఉపాధ్యక్షులుగా ఒగ్గు రాంబాబు(తోర్నాల), కార్యదర్శిగా కంతులు మల్లేశం(చింతమడక), కోశాధికారిగా శ్రీకాంత్…

సంక్షేమంలో  స్వర్ణయుగం బీఆర్ఎస్ సర్కార్ పాలన.

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4:  రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటరుణాల మాఫీని పూర్తిచేయనున్నట్టు సీఎం  కేసీఆర్‌ ప్రకటించి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అయిన సందర్భంగా శుక్రవారం గజ్వేల్ వ్యవసాయ  మార్కేట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో  పాలక వర్గం సమావేశం నిర్వహించి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదములు, తీర్మానం ప్రవేశపెట్టి స్వీట్స్  పంచుకొని…

‘‌తెలంగాణ సమాజం మరోసారి సంఘటితం కావాలి’

  1996లో ‘మరసం’లో నందిని సిధారెడ్డి గారు తెలంగాణ చర్చ తొలిసారిగా మొదలు పెట్టారు. ఎందుకు.. ఏమి•నే ఆయన మాకు వివరించారు.  ఆ రోజుల్లో తెలంగాణ డిమాండ్‌ను సమర్ధించిన  తొలి సాంస్కృతిక సంస్థ ‘మరసం’ మాత్రమే. 1996-97లో ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ ‌రాసిన ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ పుస్తకం మరింత ఆలోచింప చేసి క్లారిటి వచ్చింది.…