NEWS

NEWS

‌ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళి సాయన్నతో అనుబంధాన్ని పంచుకున్న కెసిఆర్‌, ‌సభ్యులు 2 నిముషాల మౌనం తరవాత సభ నేటికి వాయిదా మూడ్రోజులే అసెంబ్లీ సమావేశాలు…బిఎసి నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 3 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి.  ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం దివంగత కంటోన్మెంట్‌…

వాకర్స్ ను ఇబ్బందికి గురి చేసిన అసెంబ్లీ సమావేశాలు…

“అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎలాంటి  సమాచారం లేకుండా పబ్లిక్ గార్డెన్ పార్క్ గేట్లను మూసివేశారు.  బాధ్యతారహిత ప్రవర్తన… ..చాలా మంది సీనియర్ సిటిజన్లు, మహిళలు మరియు వాకర్స్ తిరిగి వెళ్ళి పోయారు. ప్రజా సంబంధిత సేవలు లేదా సమాచారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం లేదా సంబంధిత కేర్ టేకర్ విభాగాలు మరింత బాధ్యత వహించాలని  కోరుతున్నామని పర్యావరణ…

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం. ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు, నిన్న తీసుకున్న రైతు రుణమాఫీ, మియాపూర్ నుండి  స్నాపూర్ వరకు మెట్రో కారిడార్ విస్తరణ, కాపు సంక్షేమ సంఘం భవనం…

వీర జవాన్లను స్మరించుకోవడం అందరి బాధ్యత

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 03 : కార్గిల్ యుద్ధ సమయంలో దేశ పౌరుల భద్రత కోసం ధైర్యంగా పోరాడిన వీర జవాన్లను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ దినోత్సవం సందర్భంగా అలియాబాద్ లోని శారద విద్యాలయంలో…

సీఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

పరిగి,ప్రజాతంత్ర, ఆగస్ట్ 03: రైతు రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా  ముఖ్యమంత్రి కెసిఆర్ ని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కలిసి నియోజక వర్గ రైతులు,ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు . రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని,ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత…

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

పరిగి, ప్రజాతంత్ర,ఆగస్ట్ 03: పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి, పరిగి ఇంఛార్జి కాసాని వీరేష్ బాబు అన్నారు.గురువారం పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని గుండాల్ గ్రామంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పలువురు వివిధ పార్టీల నుండి తెలుగు దేశం పార్టీలో చేరడం…

విశ్వరూప మహాసభను విజయవంతం చేయండి.

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: మాదిగల హక్కులకై చేపడుతున్న విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం తాండూరులో పట్టణంలోని తులసి గార్డెన్లో నిర్వహించిన విశ్వరూప మహా బహిరంగ సభ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ మాదిగల…

నులిపురుగుల నివారణకు కృషి చేయాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 3 : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమనగల్లు మండల కేంద్రంలో  జిల్లా బాలికల ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయం గిరిజన బాలికల వసతి గృహం పలు పాఠశాలలో జెడ్పిటిసి అనురాధ, కౌన్సిలర్ యాదమ్మ శ్రీశైలం యాదవ్, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్,…

ఆమనగల్లు కోర్టు లో నెలకొన్న సమస్యలు పరిష్కరించండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 3 : ఆమనగల్లు కోర్టులో నెలకొన్న సిబ్బంది కొరత తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం రంగారెడ్డి జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి ను ఆమనగల్ కోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలుసుకొని సమస్యను వివరించారు. నూతనంగా ఏర్పడ్డ కోర్టులో సిబ్బంది కొరత తదితర సమస్యలు ఉన్నాయని…

కుర్ర సత్యనారాయణను సన్మానించిన విజయ్ కుమార్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: గవర్నర్ కోటాలో పటాన్ చెరుకు చెందిన, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణకు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో గురువారం పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాయికాడి విజయకుమార్ మర్యాదపూర్వక కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ… సీనియర్ నాయకులైన కుర్ర సత్యనారాయణను…