NEWS

NEWS

పనులను నాణ్యతగా చేపట్టాలి వైస్ ఎంపీపీ అనంతరెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 3 : గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలని ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, మంగళపల్లి సర్పంచ్ తిప్పిరెడ్డి నరసింహారెడ్డి అన్నారు. మంగళపల్లి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎంపిటిసి నిధుల నుండి…

ఇమామ్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 03 : ఇటీవల హర్యానాలో వి.హెచ్.పి ర్యాలీలో గురుగ్రామ్ మసీదును దహనం చేసి అందులో ఉన్న ఇమామ్ మౌలానా సాద్ ను హత్య చేశాసిన ఘటనలో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని మైనార్టీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధులు సనాఉల్లా ఖాన్ డిమాండ్ చేశారు. హర్యానాలో ముస్లింలపై జరిగిన దాడులకు నిరసనగా…

ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 3 : మండలంలోని మంగళపల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.  గ్రామ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి సెంటర్లో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు.  కార్యక్రమంలో మండల్ వైస్ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి, గ్రామ సర్పంచ్ నర్సింహా రెడ్డి, మండల్ రైతు సమన్వయ అధ్యక్షులు నిట్ట నారాయణ,…

ఈనెల 6న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక అర్చన

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 03 : అధికమాసం సందర్భంగా ఈనెల 6వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ఖైరతాబాద్ లోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో సామూహికంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కమలం పూలతో అర్చన కార్యక్రమం హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య సంఘం డబీర్ పుర, హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య…

ఎన్జీవో కాలనీలో పర్యటించిన లచ్చిరెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 3; బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీలో డ్రైనేజ్ పనులు పూర్తి చేసిన రోడ్డు ఇబ్బందికరంగా కావడంతో కాలనీ వాసులు *బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి సమాచారం ఇవ్వడంతో స్పందించిన కార్పొరేటర్ సంబంధిత వాటర్ వర్క్స్ రాజగోపాల్ గా మరియు జిహెచ్ఎంసి…

రైతు పక్షపాతి సీఎం కేసీఆర్.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తూ రైతుల అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ ని పురస్కరించుకొని గురువారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో  రైతు…

ముదిరాజులు రాజకీయంగా ఎదగాలి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 3; ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండి రాజ్యాధికార హక్కులు సాధించాలని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది.హైదరాబాద్‌ లోనీ మినిస్టర్ క్వార్టర్స్ లో  ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్  బండ ప్రకాష్‌  ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కొటాల యాదగిరిని ముదిరాజ్‌…

ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసిన నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జాగృతి పేరుతో ప్రజలను ఏకం చేసిన ఘనత ఎమ్మెల్సీ కవిత కే దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.హైదరాబాద్ లోనీ ఎమ్మెల్సీ కవిత  నివాసంలో ఆమెను నీలం మధు ముదిరాజ్  పుష్పగుచ్చం,శృంగేరి శారదా దేవి ప్రతిమ ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సంస్కృతి…

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: జిల్లాలో మద్యం షాపుల నిర్వహణకు ఎస్సీ, బిసిగౌడ కులస్తుల రిజర్వేషన్ ఎంపిక కొరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ మధ్య ఎస్సీ అభివృద్ధి శాఖ, బీసీ అభివృద్ధి శాఖల అధికారుల సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డ్రా…

విద్యా రంగంలో మార్పు రాకుంటే..

కెసిఆర్‌ ‌ప్రభుత్వాన్ని గ్దదె దింపే వరకు పోరాడతాం ఏబీవీపీ జాతీయ కార్యదర్శి అంకిత పవర్‌ హైదరాబాద్‌, ఆగస్ట్ 2 :‌ నీళ్లు,నిధులు,నియామకాల కొరకు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ‌కుటుంబ పాలనతో దోపిడీ చేస్తుందని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి అంకిత పవర్‌  అన్నారు. సీఎం కూతురు కవిత దేశవ్యాప్తంగా ఈ మధ్య లిక్కర్‌ ‌రాణిగా ఫేమస్‌…