NEWS

NEWS

రెండో రోజు పెట్టుబడుల వెల్లువ

-ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌డేటాసెంటర్లు -ఫార్మా సెక్టార్‌ ‌క్లీన్‌ ఎనర్జీ లో భారీ ప్రాజెక్టులు -సీఎం కార్యాలయం వెల్లడి తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌లో రెండో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వొచ్చాయి. వారితో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు పెంపునకు వచ్చిన…

తెలంగాణలో చలి పంజా..

-గణనీయంగా పెరిగిన చలి తీవ్రత -సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తగ్గాయి. రానున్న నాలుగు రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 7.2…

ప్రయాణికుల సమస్యలపై ఆరాతీయండి

-ఉన్నతాధికారులకు కేంద్ర మంత్రి ఆదేశం -ఇండిగో సంక్షోభంపై మంత్రి రామ్మోహన్‌ దృష్టి -ఎయిర్‌పోర్టులకు ప్రత్యేక బృందాల తరలింపు -కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం  ఇండిగో విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల కార్యకలాపాలపై 24 గంటల సమీక్షను…

జపాన్‌లో భారీ భూకంపం..

-రిక్ట‌ర్‌ స్కేల్‌పై 7.2 తీవ్రత నమోదు -భారీగా ఎగసిపడుతున్న రాకాసి అలలు -సునామీ హెచ్చరికలు జారీ!  జపాన్ తూర్పు తీరంలో తీవ్ర భూకపం తలెత్తింది. భూకంపం తీవ్రత రిక్టార్‌ స్కేల్‌పై దాదాపు 7.2గా నమోదైంది. సముద్రం అలలు 10 అడుగుల మేర ఎగసిపడుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర…

ప్ర‌పంచ‌స్థాయిలో ఫ్యూచ‌ర్ సిటీ

-13 ల‌క్ష‌ల‌మందికి ఉద్యోగాలు – 13500 ఎక‌రాల్లో నిర్మాణం -9ల‌క్ష‌ల జ‌నాభా – డేటా సెంట‌ర్ల‌కోసం 400 ఎక‌రాలు – ఆరు అర్బ‌న్‌జిల్లాలుగా ఏర్పాటు – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు  దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

తెలంగాణ ఉద్య‌మ‌మంటేనే కేసీఆర్ త్యాగం

-ఆయ‌న చేసిన పోరాట ఫ‌లిత‌మే నేటి ప్ర‌త్యేక రాష్ట్రం – త‌న శ‌వంపై తెలంగాణ జెండా క‌ప్ప‌మ‌న్న త్యాగ‌శీలి కేసీఆర్‌ – కేసీఆర్ దీక్షాదివ‌స్ లేక‌పోతే డిసెంబ‌ర్ 9లేదు – డిసెంబ‌ర్ 9లేక‌పోతే జూన్ 2లేదు – తెలంగాణ‌ను వెనుబ‌డేలా చేశారు – విజ‌య్ దివ‌స్ సంద‌ర్భంగా హ‌రీష్‌రావు  డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ…

ఏయిర్‌పోర్టుల అనుమతికి నో చెప్పిన కేంద్రం

‘మామునూర్‌’‌లో భూసేకరణే ఆలస్యం మామునూరు మినహా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇతర గ్రీన్‌ఫీల్డ్ ఏయిర్‌పోర్టులకు కేంద్రం అనుమతి నిరాకరించింది. దీంతో తమ ప్రాంతంలో విమానాలు ఎగిరేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి తీరని నిరాశ ఎదురైంది. దాదాపు పది సంవత్సరాలుగా భూ అన్వేషణ, సర్వేలు, సాంకేతిక విషయాలపేర గడుపుతూ వొస్తున్న కేంద్రం, ప్రతిపాదనలో ఉన్న మూడు…

విజయవంతమైన తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్ 

ఫోటో : ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ఒలెక్ట్రా( Olectra) ఎలక్ట్రికల్ కారును ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. స్వయంగా కారు నడిపిన సీఎం, అనంతరం ఎలక్ట్రిక్ బస్సును పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీధర్ బాబు. తొలి రోజున చారిత్రాత్మకంగా పెట్టుబడులు  ఆర్థిక సదస్సులో పెట్టుబడుల వెల్లువ  ఒకేరోజు…

మావోయిస్టులకు మరో దెబ్బ

-కీలక నేత రాంధెర్‌తో పాటు పలువురు లొంగుబాటు మావోయిస్టులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కీలక నాయకుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్‌ ‌కూడా ఉన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రాలను కలిపిన ఎంఎంసీ జోన్‌లో రాంధెర్‌ ‌కీలకంగా పని చేస్తున్నారు.…

హైదరాబాద్‌ ‌దేశ అర్థిక వ్యవస్థకు మూలస్తంభం

-ఐటి, ఇన్నోవేషన్‌, ‌ఫార్మా, ఏరోస్పేస్‌ ‌టెక్నాలీజలకు కేంద్రం -హైదరాబాద్‌ ‌బ్రాండ్‌ ఇమేజీనిపెంచేందుకు కలసికట్టుగా కృషి -రాష్ట్రాల సహకారంతోనే వికసిత భారత్‌ ‌కల సాకారం -ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా భారత్‌ అవతరణ -తెలంగాణ గ్లోబల్‌ ‌సమ్మిట్‌లో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ‌హైదరాబాద్‌ ‌కేవలం ఓ రాష్ట్రానికి రాజధాని నగరం కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం లాంటిదని…